కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ పనులు కొనసాగుతుండగా, పనులు పూర్తైనట్టు సర్టిఫికెట్ జారీచేసిన ఇంజినీర్లను విచారించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం.
‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను పూర్తిగా తెరిచిపెట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చెప్పింది. బరాజ్ల్లో నీటిని నిల్వ చేయకూడదని, ఒకవేళ నిల్వ చేస్తే అవి కూలిపోతాయని ఎన్డీఎస్ఏ
మేడిగడ్డ బరాజ్ను సందర్శించడానికి అనుమతులు అవసరమా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకవేళ అనుమతులు అవసరమనుకుంటే దానికి సంబంధించిన ఉత్తర్వులు ఎకడ ఉన్నాయో చెప్పాలని స్పష్టం చేసింది.
ఎస్ఎల్బీసీ దుర్ఘటన బాధాకరం. ప్రపంచంలోనే మునుపెన్నడూ చేపట్టని భారీ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో ప్రప�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్లో పిల్లర్ కుంగిపోతే, మొత్తం ప్రాజెక్టు మునిగిపోయిందని నానాయాగీ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో ఏం సమాధానం చెబుతుందని మ�
మేడిగడ్డ మరమ్మతులను వెంటనే చేపట్టాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాయడంతోపాటు సదరు లేఖను శనివారం కరీంనగర్లో విలేకరుల సమావే�
మేడిగడ్డ బరాజ్ ఘటనకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక సిద్ధమైంది. నిపుణుల కమిటీ ఆ నివేదికను ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కు అందజేయగా, అది కేంద్ర జల్శక్తిశాఖకు సమర్పించినట్టు ఢ�
వేసవి సమీపిస్తున్నందున మేడిగడ్డ బరాజ్కు వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగు నీరందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. మే
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని, ఇందుకు ఆనాటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, ఇతర బాధ్యులపై దర్యాప్తు జరపాలంటూ దాఖలైన ప్రైవేట్ పిటిషన్పై విచారణ జరపాలన్న కింది కోర�
సమీకృత సీతారామ ఎత్తిపోతల పథకం- సీతమ్మసాగర్ బహుళార్ధక సాధక ప్రాజెక్టుకు సంబంధించిన తుది అనుమతులపై కేంద్ర ప్రభుత్వం మరో కొర్రీ పెట్టింది. ఢిల్లీలో మంగళవారం జరిగిన టెక్నికల్ అప్రైజల్ కమిటీ (టీఏసీ) సమావ�
Sridhar Rao Deshpande | కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్దాలు చెబుతోందని నీటిపారుదల రంగ నిపుణుడు శ్రీధర్రావు దేశ్పాండే అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో నాణ్యతా లోపాలు లేవని
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మార్గదర్శకాలను జారీ చేసిన తర్వాతే మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులను చేపడతామని పదేపదే చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న�