మేడిగడ్డ బరాజ్ ఘటనకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక సిద్ధమైంది. నిపుణుల కమిటీ ఆ నివేదికను ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కు అందజేయగా, అది కేంద్ర జల్శక్తిశాఖకు సమర్పించినట్టు ఢ�
వేసవి సమీపిస్తున్నందున మేడిగడ్డ బరాజ్కు వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగు నీరందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. మే
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని, ఇందుకు ఆనాటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, ఇతర బాధ్యులపై దర్యాప్తు జరపాలంటూ దాఖలైన ప్రైవేట్ పిటిషన్పై విచారణ జరపాలన్న కింది కోర�
సమీకృత సీతారామ ఎత్తిపోతల పథకం- సీతమ్మసాగర్ బహుళార్ధక సాధక ప్రాజెక్టుకు సంబంధించిన తుది అనుమతులపై కేంద్ర ప్రభుత్వం మరో కొర్రీ పెట్టింది. ఢిల్లీలో మంగళవారం జరిగిన టెక్నికల్ అప్రైజల్ కమిటీ (టీఏసీ) సమావ�
Sridhar Rao Deshpande | కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్దాలు చెబుతోందని నీటిపారుదల రంగ నిపుణుడు శ్రీధర్రావు దేశ్పాండే అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో నాణ్యతా లోపాలు లేవని
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మార్గదర్శకాలను జారీ చేసిన తర్వాతే మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులను చేపడతామని పదేపదే చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న�
మేడిగడ్డ బరాజ్ పనికిరాదంటూ కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ప్రచారం అంతా వట్టిదేనని తేలిపోయింది. ఎన్డీఎస్ఏ నివేదిక సాకుతో కాలయాపన చేస్తున్నదని స్పష్టంగా రూఢీ అవుతున్నది. తాజాగా కాళేశ్వరం కమిషన్ ఎదుట �
మేడారం, అన్నారం, సుందిల్ల బరాజ్ల ఎగువన, దిగువన ఏయే సమయంలో ఎంత వరద వచ్చింది? ఎంత దిగువకు విడుదల చేశారు? (గేజ్ అండ్ డిశ్చార్జి). సుందిల్ల బరాజ్ పరిధిలో సముద్రమట్టానికి 100 మీటర్ల వద్ద ఐదు కిలోమీటర్ల వరకు గోద�
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై దాఖలైన ప్రైవేటు ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తూ గత నెల 24న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మర
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై దాఖలైన ప్రైవేటు పిటిషన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుకు ఊరట లభించింది. ఆ పిటిషన్పై విచారణ చేపట్టాలన్న భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి నిర్ణయ�
నిర్దేశించిన పరీక్షల నివేదికలను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తేనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లకు తదుపరి చేపట్టాల్సిన చర్యలు, సిఫారసులకు సంబంధించి తుది నివేదికను ఇస్తామని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథా�
KCR | రానున్న రోజుల్లో మళ్లీ కేసీఆర్ సారే అధికారంలోకి వస్తరని మేడిగడ్డ బరాజ్కు వచ్చిన పర్యాటకులు పేర్కొన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్ను వరంగల్, యాదాద్రి భువనగి�