కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి ఇతర �
తెలంగాణకు జీవధార అయిన మేడిగడ్డ బరాజ్ను వెంటనే పునరుద్ధరించి, సాగుకు నీరందించాలని బీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జడ్పీ సర్వ �
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందజేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికా
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ సమర్పించే ప్రాథమిక నివేదిక ఆధారంగానే మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకు చర్యలు చేపడతామని రాష్ట్ర సాగునీటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ�
గత శుక్రవారం మేడిగడ్డకు వెళ్తుంటే మిత్రుల మధ్య వలపోతలవరదే పారింది. నిన్నటి కన్నీళ్లు, నేటి సాగునీళ్ల నడుమ తెలంగాణ నేలపై పారిన నెత్తురు, పడిన తండ్లాట వొడువని ముచ్చటగా మారింది. ఒకవేళ కేసీఆర్ గులాబీ జెండా �
ప్రపంచంలో ఏ ప్రాజెక్టుపై జరగనంత దాడి బహుశా ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే జరిగి ఉండవచ్చు. తిప్పిపోతల పథకమని ఒకరు.. కరెంటు చార్జీలు భారమని మరొకరు.. తెల్ల ఏనుగని ఇంకొకరు.. లక్షల కోట్లు వృథా అని.. ఇలా ప్రాజెక్�
కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్లో కుంగిన పిల్లర్ల వద్దకు మళ్లీ భారీగా వరద వచ్చి చేరుతున్నది. ముందస్తు చర్యలు పాటించడంలో అధికారులు తరచూ విఫలం కావడంపై ప్రజలు, రైతులు తీవ్ర ఆగ
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ కుంగుబాటునకు ప్రధానంగా అంతర్గత నీటి ప్రవాహమే (అండర్ పైపింగ్) కారణమని తెలిసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో లోపాలను గుర్తించి పునరుద్ధరణ చర్యలకు సిఫారసులు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కు చెందిన ఐదుగురు సభ్యుల నిపుణుల కమి