మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నివేదిక సిద్ధం చేసినట్టు తెలిసింది. మానవ తప్పిదం వల్లే డ్యామేజీ జరిగినట్టు ఓ అంచనాకు వ చ్చారని సమాచారం. ముఖ్యంగా కాంక్రీట్, స్టీల్ల
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ పనుల్లో పురోగతి కనిపించడం లేదు. అక్టోబర్లో బరాజ్లోని ఏడో బ్లాక్లో 20వ పియర్ కుంగిన ఘటనపై మూడు నెలలుగా విచారణ కొనసాగుతూన�
ఆది నుంచి కాళేశ్వరంపై అక్కసు వెళ్లగక్కుతున్న కాంగ్రెస్ పార్టీ... ఇప్పుడు అధికారం దక్కడంతో ఆ ప్రాజెక్టును అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు దిగే ప్రయత్నాలు చేస్తున్నది.
Koppula Eshwar | మేడిగడ్డ బ్యారేజీ, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు రోజుకో అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ( Former Koppula Eshwar) ఆరోపించారు.
మేడిగడ్డలోని మూడు పిల్లర్లను డైమండ్ కటింగ్తో తొలగించి తిరిగి నిర్మిస్తే సరిపోతుందని ఈఎన్సీ మురళీధర్ ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ బరాజ్ చుట్టూ జరుగుతున్న అసత్య ప్రచారాలకు తెరపడడం లేదు. బరాజ్లోన
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ (లక్ష్మీ బరాజ్)లో కుంగిన పిల్లర్పై ప్రభుత్వం విచారణ పేరిట కాలయాపన చేస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూడు రోజులుగా నిర్వహించిన విచారణ గురువారంతో ముగిసింది. మహదేవపూర్ డివిజన్ కార్యాలయంలో మేడిగడ్డ �
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రజలను నమ్మించి గెలవాలి గనుక ఆ పని చేశారనాలి. కానీ, గెలిచిన తర్వాత కూడా అవే అబద్ధాలు కొనసాగించటం ఎందుకన్నది ప్రశ్నగా మారిం
గత కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు గోదావరి నీటిని అందించేందుకు వీలుగా తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం చేపడతామని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. త
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఇన్నాళ్లూ చేసిన ఆరోపణలన్నీ శుద్ధ అబద్ధాలని స్వయంగా ఆ పార్టీ ప్రభుత్వంలోని మంత్రుల బృందమే ఒప్పుకొన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం ఐదుగురు
మేడిగడ్డ బరాజ్ వద్ద పిల్లర్ల కుంగుబాటుకు కారణాలను తెలుసుకొనేందుకుగాను ఇసుక తొలగింపునకు అనుమతులివ్వాలని మహారాష్ట్ర సర్కారుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ (లక్ష్మీబరాజ్) ఎలా కుంగిపోయింది? అందుకు కారణం ఏమిటి? సాంకేతిక తప్పిదమా? నిర్మాణ వైఫల్యమా? ఎక్కడ లోపం జరిగింది? ఏం జరిగింది? ఎంత మేరకు నష్టం వాటిల్లింది? ఇత్యా�