Medigadda Barrage | మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులపై ఎల్అండ్ సంస్థ కీలక ప్రకటన చేసింది. బ్యారేజీలో ఏడో బ్లాక్ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని సంస్థ ప్రకటించింది. పగుళ్లు వచ్చిన పియర్ల పునరుద్ధరణకు కట్టుబడి ఉ�
Kaleshwaram | కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లేఖ రాస్తారు.. ఆగమేఘాల మీద నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం వచ్చి రెండు రోజుల్లో దాదాపు ఆరు గంటల పరిశీలనతో తుది నివేదిక ఇస్తుంది. పైగా రాష్ట్రం నుంచి పూర్తి డాక్యుమెంట్ల
ఎన్నికల్లో ప్రజల మనసులు గెలుచుకోలేని నీచ రాజకీయమిది. నాలుగు ఓట్లు దండుకునేందుకు తెలంగాణ జీవనాడిపై జరుగుతున్న మూకుమ్మడి దాడి ఇది. పార్టీల ప్రతిష్ఠను పెంచుకొనే ఎజెండాలు లేక ప్రపంచం ప్రశంసించిన కాళేశ్వర�
ప్రాజెక్టుల నిర్మాణంలో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు సహజమేనని, మేడిగడ్డ (లక్ష్మీ బరాజ్) 7వ బ్లాకులోని 20వ పియర్ కుంగుబాటుపై అంతగా ఆందోళన చెందాల్సింది ఏమీ లేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అని
లక్ష్మీ బరాజ్ నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ స్పష్టం చేశారు. పునాదిలో ఇసుక కోత వల్లే 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ స్వల్పంగా కుంగుబాటుకు గురైందని, అది కూడా ఒకవైప
Kaleshwaram | రాష్ట్ర నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో కేంద్ర బృందం భేటీ ముగిసింది. సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్ అనిల్ జైన్ నేతృత్వంలో కేంద్ర బృందం సమావేశం కాగా, ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, వెంకటేశ్వర్లు
ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడమే కాంగ్రెస్ (Congress) పార్టీ పని అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) అంశంలో కూడా జరుగుతున్నదని విమర్శించారు.
మేడిగడ్డ బరాజ్లోని పిల్లర్ కుంగుబాటు వల్ల కాళేశ్వరం ఆయకట్టుకు ఎలాంటి ఢోకా లేదని, యథావిధిగా సాగునీటిని అందించే అవకాశమున్నదని ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలోని
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్లో భారీ శబ్దంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 21న మేడిగడ్డ బరాజ్ మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో భారీ శబ్దం వినిపించడంతో అప్రమత్తమైన ఇరిగేషన్ శాఖ అ�
Lakshmi Barrage | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మ బరాజ్ ( మేడిగడ్డ ) వద్ద ఒక పిల్లర్ కొంచెం కుంగిన ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పిల్లర్ కుంగ�
మేడిగడ్డ లక్ష్మీబరాజ్ ఏడో బ్లాక్లో కుంగిన పిల్లర్కు సొంత నిధులతో మరమ్మతులు చేపడతామని బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ బిజినెస్ హెడ్ జీఎం సురేశ్కుమార్ తెలిపారు. కుంగుబాటుకు గల సాంకేతిక కారణాలన�
Lakshmi Baraj | లక్ష్మీ బరాజ్ వద్ద జరిగిన సంఘటనపై మేడిగడ్డ ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు శనివారం రాత్రి వివరణ ఇచ్చారు. ‘జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్పై శనివారం సాయంత్రం సమయంలో పేలుడు వంటి శబ్దం వచ్�
Lakshmi Barrage | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ) వద్ద పేలుడు శబ్దం వినిపించింది. అది జరిగిన కొంచం సేపటికే బరాజ్లోని ఒక పిల్లర్ కొంచం కుంగినట