Kaleshwaram | రాష్ట్ర నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో కేంద్ర బృందం భేటీ ముగిసింది. సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్ అనిల్ జైన్ నేతృత్వంలో కేంద్ర బృందం సమావేశం కాగా, ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, వెంకటేశ్వర్లు
ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడమే కాంగ్రెస్ (Congress) పార్టీ పని అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) అంశంలో కూడా జరుగుతున్నదని విమర్శించారు.
మేడిగడ్డ బరాజ్లోని పిల్లర్ కుంగుబాటు వల్ల కాళేశ్వరం ఆయకట్టుకు ఎలాంటి ఢోకా లేదని, యథావిధిగా సాగునీటిని అందించే అవకాశమున్నదని ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలోని
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్లో భారీ శబ్దంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 21న మేడిగడ్డ బరాజ్ మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో భారీ శబ్దం వినిపించడంతో అప్రమత్తమైన ఇరిగేషన్ శాఖ అ�
Lakshmi Barrage | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మ బరాజ్ ( మేడిగడ్డ ) వద్ద ఒక పిల్లర్ కొంచెం కుంగిన ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పిల్లర్ కుంగ�
మేడిగడ్డ లక్ష్మీబరాజ్ ఏడో బ్లాక్లో కుంగిన పిల్లర్కు సొంత నిధులతో మరమ్మతులు చేపడతామని బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ బిజినెస్ హెడ్ జీఎం సురేశ్కుమార్ తెలిపారు. కుంగుబాటుకు గల సాంకేతిక కారణాలన�
Lakshmi Baraj | లక్ష్మీ బరాజ్ వద్ద జరిగిన సంఘటనపై మేడిగడ్డ ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు శనివారం రాత్రి వివరణ ఇచ్చారు. ‘జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్పై శనివారం సాయంత్రం సమయంలో పేలుడు వంటి శబ్దం వచ్�
Lakshmi Barrage | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ) వద్ద పేలుడు శబ్దం వినిపించింది. అది జరిగిన కొంచం సేపటికే బరాజ్లోని ఒక పిల్లర్ కొంచం కుంగినట
Hyderabad to Kaleshwaram Package Tour | ఈ వేసవిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బరాజ్ వల్ల మహారాష్ట్రలోని కేవలం 12 గ్రామాలకే ముంపు పొంచి ఉన్నదని, ఇప్పటికే ఆ రాష్ట్రప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించిందని కేంద్రం పార్లమెంట్ వేదికగా వెల్లడించింద