తప్పుడు సమాచారంతో పొందిన ఓబీసీ నాన్-క్రీమీలేయర్ సర్టిఫికెట్తో ఓ విద్యార్థిని ఎంబీబీఎస్ కోర్సులో చేరారన్న కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Medical Students Drown In Sea | వివాహ వేడుక కోసం వచ్చిన వైద్య విద్యార్థులు సముద్ర తీరంలోని బీచ్లో ఈతకు దిగారు. వీరిలో ఐదుగురు సముద్రంలో మునిగి మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. కాపాడిన మరో ముగ్గురు మహిళలు ఆసుపత�
పేట్లబుర్జు ప్రసూతి దవాఖానలో అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిదే హవా నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది ఉద్యోగులు గతంలో అక్రమాలకు పాల్పడి, పోలీసు కేసులు సైతం ఎదుర్కొని, ఉద్యోగంలోనుంచి తొలగి�
కొత్తగూడెం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ్రావు వేధింపులు తాళలేకున్నామని, ఆయన ప్రవర్తన తీరు మార్చుకోవాలని, అలాగే కాలేజీ పరిధిలో యాజమాన్యం మౌలిక వసతులు కల్పించాలని మెడికల్ విద్యార్థు
వరంగల్లోని కాకతీయ వైద్య కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని వైద్య విద్యార్థులు గురువారం తరగతులు బహిష్కరించి కళాశాల పరిపాలన భవనం నుంచి ప్రధాన ద్వారం వరకు నిరసన ర్యాలీ తీశారు.
Telangana | రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా హెల్త్ మినిస్టర్ అంబర్ జెడ్ సండర్సన్, గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ �
ఆదిలాబాద్లో రిమ్స్లో జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థుల ఆందోళన రెండో రోజూ శుక్రవారం కొనసాగింది. హాస్టల్లో మెడికోలపై దుండగుల దాడిని నిరసిస్తూ గురువారం ఆందోళన బాట పట్టిన విద్యార్థులు రిమ్స్ డైరె�
గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై వికారాబాద్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పల్లెల్లోని పేదలు అనారోగ్య సమస్యలపై కనీస అవగాహన లేక నిర్లక్ష్యం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఆదిలాబాద్ రిమ్స్ హాస్టల్లో బుధవారం అర్ధరాత్రి దుండగులు చొరబడి మెడికోలపై దాడికి పాల్పడ్డారు. పలువురు విద్యార్థులకు గాయాలు కాగా.. వారు గురువారం ఉదయం రిమ్స్ ప్రధాన గేటు, కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున ఆం
ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) మెడికల్ కాలేజీ ఆవరణలో బుధవారం అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకున్నది. క్యాంపస్లోకి బయటి వ్యక్తులు చొరబడి తమపై దాడి చేశారని వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఎంతో కష్టపడి చదివి, మెరిట్ ర్యాంక్ సాధించి, పవిత్రమైన వైద్య వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు, ఘనమైన చరిత్ర గల గాంధీ వైద్య కళాశాల ఖ్యాతిని మరింతగా పెంచేలా క్రమశిక్షణతో మెలగాలని గాంధీ వైద్య కళాశాల ప్రిన్
నిర్మల్ జిల్లావాసుల కల నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెడికల్ కళాశాల చేరువైంది. పేద, మధ్యతరగతి విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం కలిగింది. హైదరాబాద్లోని ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ వర�