CM KCR | మన పురోగమనం అనుకున్నది అనుకున్నట్టు సాగాలంటే సమాజం చైతన్యవంతంగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. మేధావులు ఎప్పుడైతే సమాజాన్ని చైతన్యవంతం చేస్తారో.. ఆ సమాజం బాగా ముందుకు పోతుంది. ఆ విధంగా మ�
CM KCR | అందర్నీ కలుపుకుపోయే ఈ దేశంలో విద్వేషాలు రగలొద్దు.. విద్వేష రాజకీయాలను గ్రహించి యువత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వరంగల్లో ప్రతిక మెడికల్ కాలేజీ ప్రారంభోత్స
రష్యా తూటాలు ఏ మనిషివైపు దూసుకొస్తాయోనన్న భయంతో.. ఏ బాంబు ఏ ఇంటిపై పడుతుందోనన్న గుబులుతో.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉక్రెయిన్ నుంచి భారత్ చేరుకొన్నారు 20 వేల మంది మెడికల్ విద్యార్థులు.
న్యూఢిల్లీ: రష్యా అటాక్ వల్ల ఉక్రెయిన్లో వైద్య విద్య చేస్తున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే చాలా వరకు ఆ దేశ వర్సిటీలు సెప్టెంబర్ నుంచి ఆఫ్లైన్ క్లాసులను ప�
అప్పుడే బంగారు భవిష్యత్కు బాటలు ఆన్లైన్ లావాదేవీలపై అవగాహన ఉండాలి వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి యాంటీ ర్యాగింగ్ చట్టంపై వైద్య విద్యార్థులకు అవగాహన వరంగల్ చౌరస్తా, ఆగస్టు3: వైద్య విద్యార్థుల
ఉక్రెయిన్- రష్యా యుద్ధం కారణంగా చదువు మధ్యలో ఆపేసి తిరిగి వచ్చిన భారతీయ మెడికల్ విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం పిడుగు వేసింది. వారికి ఇండియాలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వటం సాధ్యంకాదని పార
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : ఉక్రెయిన్ యుద్ధ సమయంలో దేశానికి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు వారి భవిష్యత్తు దృష్ట్యా బాసటగా నిలవాల్సిన కేంద్రప్రభుత్వం చేతులేత్తెసింది. విద్యార్థుల కోసం ఎలాంట�
హైదరాబాద్ : ఎంబీబీఎస్ సీట్లు సాధించినా.. ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న అన్నాచెల్లెళ్లకు ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అండగా నిలిచారు. ఇద్దరు వైద్య విద్యార్థులు ఉన్నత చదువులు కొనసాగేలా భరోసా ఇచ్చ�
Tank Bund | ట్యాంక్బండ్పై (Tank Bund) కారు బోల్తాపడింది. శనివారం ఉదయం ట్యాంక్బండ్పై వేగంగా దూసుకొచ్చిన కారు (TS08 EZ 3990) అదుపుతప్పి ఎన్టీఆర్ గార్డెన్ వద్ద బోల్తా పడింది.
న్యూఢిల్లీ: వైద్య విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులకు సడలింపు ఇచ్చేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించిందని ఇవాళ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. మూ�
ఉక్రెయిన్లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థుల విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో యుద్ధం కారణంగా చదువును మధ్యలోనే వదిలేసి ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థు
వరంగల్ : రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాల్లో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 7వ తేదీ వరకు రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు కౌన్సిలింగ్ న�