అవయవదానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 13వ తేదీని ప్రపంచ అవయవదాన దినోత్సవంగా జరుపుకుంటారు. అవయవాలను దానం చేయమని ప్రజలను ప్రోత్సహించడానికి ఏటా ఈ రోజును అవయవదాన దినంగా జరుపుకుంటున్నారు.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉక్రెయిన్, చైనా, ఫిలిప్పీన్స్ నుంచి భారత్కు తిరిగివచ్చిన చివరి సంవత్సరం వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలో ఆపరేషన్ గంగా ద్వారా భారతదేశానికి తిరిగొచ్చిన నియో -జెడ్ఎస్ఎం యూనివర్సిటీ ఎన్ఈఓ ఇనిసిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యార్థు లు పట్టభద్రులయ్యారు.
Doctors | ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో తిరిగి వచ్చిన వైద్య విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏడాది గడిచినా ఇప్పటికీ దాదాపు 10 వేల మంది చదువుపై స్తబ్ధత కొనసాగుతున్నది. గత ఏడాది ఫిబ్రవరి 24 నుంచ�
ఎయిమ్స్ డైరెక్టర్ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న భవనం ఇది. సంస్థ మొత్తం పాలన ఇక్కడి నుంచే జరగాలి. కానీ.. ఇప్పటికీ పిల్లర్ల దశ దాటలేదు. డైరెక్టర్ భవనమే ఇలా ఉంటే.. ఇక మిగతా నిర్మాణాల సంగతి ఏ స్థాయిలో ఉన్నద�
కరోనా విజృంభణ, యుద్ధం వంటి పరిస్థితుల కారణంగా చైనా, ఉక్రెయిన్ దేశాల నుంచి వచ్చేసిన అండర్గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థుల భవిష్యత్తుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారికి చదువు కొనసా
KNRUHS | రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు గాను ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక�
CM KCR | మన పురోగమనం అనుకున్నది అనుకున్నట్టు సాగాలంటే సమాజం చైతన్యవంతంగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. మేధావులు ఎప్పుడైతే సమాజాన్ని చైతన్యవంతం చేస్తారో.. ఆ సమాజం బాగా ముందుకు పోతుంది. ఆ విధంగా మ�
CM KCR | అందర్నీ కలుపుకుపోయే ఈ దేశంలో విద్వేషాలు రగలొద్దు.. విద్వేష రాజకీయాలను గ్రహించి యువత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వరంగల్లో ప్రతిక మెడికల్ కాలేజీ ప్రారంభోత్స
రష్యా తూటాలు ఏ మనిషివైపు దూసుకొస్తాయోనన్న భయంతో.. ఏ బాంబు ఏ ఇంటిపై పడుతుందోనన్న గుబులుతో.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉక్రెయిన్ నుంచి భారత్ చేరుకొన్నారు 20 వేల మంది మెడికల్ విద్యార్థులు.
న్యూఢిల్లీ: రష్యా అటాక్ వల్ల ఉక్రెయిన్లో వైద్య విద్య చేస్తున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే చాలా వరకు ఆ దేశ వర్సిటీలు సెప్టెంబర్ నుంచి ఆఫ్లైన్ క్లాసులను ప�
అప్పుడే బంగారు భవిష్యత్కు బాటలు ఆన్లైన్ లావాదేవీలపై అవగాహన ఉండాలి వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి యాంటీ ర్యాగింగ్ చట్టంపై వైద్య విద్యార్థులకు అవగాహన వరంగల్ చౌరస్తా, ఆగస్టు3: వైద్య విద్యార్థుల