CM KCR | తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన దినం ఇది. ఒకే సారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం.. సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రగతి భవన్ నుంచి వ
CM KCR | దేశ వైద్యరంగంలో తెలంగాణ వేదికగా శుక్రవారం సరికొత్త రికార్డు నమోదైంది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం అయ్యాయి. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్
‘కాంగ్రెస్ హయాంలో పెండింగ్లో ఉన్న అనేక ప్రాజెక్టులను బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది. బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రజలే హైకమాండ్. కానీ.. కాంగ్రెస్ నేతల హైకమాండ్
నిర్మల్ జిల్లా వైద్య కళాశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15వ తేదీన సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో కళాశాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వర�
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన వైద్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. సర్కారు దవాఖానల్లో పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నది. వైద్య విద్యకు కూడా ప్రోత్సాహమందిస్తూ విద్యార్
ఆపదలో ప్రాణాలు కాపాడే వైద్యులను ప్రజలు దైవంగా భావిస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్నగ�
అవయవదానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 13వ తేదీని ప్రపంచ అవయవదాన దినోత్సవంగా జరుపుకుంటారు. అవయవాలను దానం చేయమని ప్రజలను ప్రోత్సహించడానికి ఏటా ఈ రోజును అవయవదాన దినంగా జరుపుకుంటున్నారు.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉక్రెయిన్, చైనా, ఫిలిప్పీన్స్ నుంచి భారత్కు తిరిగివచ్చిన చివరి సంవత్సరం వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలో ఆపరేషన్ గంగా ద్వారా భారతదేశానికి తిరిగొచ్చిన నియో -జెడ్ఎస్ఎం యూనివర్సిటీ ఎన్ఈఓ ఇనిసిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యార్థు లు పట్టభద్రులయ్యారు.
Doctors | ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో తిరిగి వచ్చిన వైద్య విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏడాది గడిచినా ఇప్పటికీ దాదాపు 10 వేల మంది చదువుపై స్తబ్ధత కొనసాగుతున్నది. గత ఏడాది ఫిబ్రవరి 24 నుంచ�
ఎయిమ్స్ డైరెక్టర్ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న భవనం ఇది. సంస్థ మొత్తం పాలన ఇక్కడి నుంచే జరగాలి. కానీ.. ఇప్పటికీ పిల్లర్ల దశ దాటలేదు. డైరెక్టర్ భవనమే ఇలా ఉంటే.. ఇక మిగతా నిర్మాణాల సంగతి ఏ స్థాయిలో ఉన్నద�
కరోనా విజృంభణ, యుద్ధం వంటి పరిస్థితుల కారణంగా చైనా, ఉక్రెయిన్ దేశాల నుంచి వచ్చేసిన అండర్గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థుల భవిష్యత్తుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారికి చదువు కొనసా