కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ వైద్య విద్యార్థులు, వైద్యు లు రోజుకో రీతిలో నిరసనలు చేపడుతున్నారు. మంగళవా రం ప్రభుత్వ మెడికల్ విద్యార్థులు తరగతులను బహిష్కరించి కళాశాల ఎదుట బైఠాయిం
కోల్కతాలో డాక్టర్ మౌమితపై జరిగిన హత్యాచార ఘటనలో మమతా బెనర్జీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగా స్పందించి, సత్వర న్యాయం చేయాలని వైద్యవిద్యార్థులు డిమాండ్ చేశారు. మౌమిత ఆత్మకు శాంతి చేకూర్చాలని, �
కోల్కతాలో వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనపై శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితులను కఠినంగా శిక్షించి, ప్రాణం పోసే వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జూనియర్, సీ�
పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్పై అత్యాచారం, హత్య జరగడంతో ఆందోళనతో ఆ రాష్ట్రం అట్టుడుకుతున్నది. వైద్య విద్యార్థులు ప్రారంభించిన ఆందోళన కాస్త బీజేపీ శ్రేణుల రంగప్రవేశంతో రాజకీయ ఉద్యమంగా మారిపోయింది. స్వా
వైద్య విద్యార్థులు విపరీతమైన ఒత్తిడితో చిత్తవుతున్నారని, మానసిక సమస్యల బారిన పడుతున్నారని జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నివేదిక పేర్కొన్నది. ప్రతి నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల్లో ఒకరు మానసిక సమస�
కోల్కతా ఆర్జీ కర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థిపై లైంగిక దాడి చేసి హత్య చేసిన నిందితుడిని వెంటనే ఉరితీయాలని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ టీచింగ్ ప్రభుత్వ
ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు విడుదల చేసిన జీవో 33తో విద్యార్ధులు నష్టపోతున్నారని, ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ వైద్య విద్యార్ధుల పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా అని కాంగ్రెస్ సర్కార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమ�
Medical Student's Ragging | మెడికల్ స్టూడెంట్ను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. 300 గుంజీలు తీయించారు. దీంతో ఒక కిడ్నీలో సమస్య వచ్చింది.. ఈ విషయం తెలిసిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏడుగురు సీనియర్లపై పోలీసులకు ఫిర్యాదు చ
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. వరంగల్ ఎంజీఎం దవాఖానలోని గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపా�
Medical Students: రష్యాలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో ఉన్న నదిలో వాళ్లు మునిగిపోయారు. ఆ విద్యార్థుల మృతదేహాలను భారత్కు పంపేందుకు
తప్పుడు సమాచారంతో పొందిన ఓబీసీ నాన్-క్రీమీలేయర్ సర్టిఫికెట్తో ఓ విద్యార్థిని ఎంబీబీఎస్ కోర్సులో చేరారన్న కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.