మెడికల్ విద్యార్థులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొనసాగుతున్నది. స్థానికతను నిర్ధారించడంలో విఫలమైన వైద్యారోగ్య శాఖ.. ఇప్పటికే యూజీ విద్యార్థుల కౌన్సెలింగ్ను ఆలస్యం చేసి వేలాది మంది విద్యార్థులను ము�
Medical Students | తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టులో ఊరట లభించింది. ఇతర రాష్ట్రాల్లో చదివిన రాష్ట్ర విద్యార్థులను స్థానికులుగా పరిగణించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
ఉన్నత చదువులు చదువడానికి ఆర్థిక స్థోమత లేని నిరుపేద కుటుంబాల విద్యార్థులకు ఆశాజ్యోతి ఫౌండేషన్ న్యూజెర్సీ(యూఎస్ఏ) సహకారంతో రూ.1.53లక్షల విలువైన చెక్కులను తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదిరి కిశోర్ జిల్లా
Medical Students | కేరళ (Kerala) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మెడికల్ విద్యార్థులు (Medical Students) ప్రాణాలు కోల్పోయారు.
పేద వైద్య విద్యార్థుల సంక్షేమానికి బీఎల్ఆర్ ట్రస్ట్ కృషి హర్షనీయమని హిందుపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. కాప్రా సర్కిల్, నాచారం డివిజన్ పరిధిలోని హైపర్ మార్ట్ ప్రారంభో
మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ క ళాశాలలో జూనియర్ వైద్యవిద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేసినందుకుగానూ 2023 బ్యాచ్కు చెందిన 10 మందిని సస్పెండ్ చేశారు.
పార్కులో ఆడుకుంటున్న బాలికపై పట్టపగలే ఓ యువకుడు లైంగికదాడికి యత్నించాడు. స్థానికులు గమనించి అతడికి దేహశుద్ధి చేసి వదిలేశారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.
వైద్య విద్యార్హతలు లేకున్నా.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల గుట్టురట్టు చేశారు తెలంగాణ వైద్య మండలి అధికారులు. నగర శివారు ప్రాంతాలైన బోడుప్పల్, పీర్జాదిగూడలోని పలు దవాఖానలపై వైద్యమండలి
నేటి నుంచి కేఎంసీలో కాకతీయ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్నోవేషన్స్-24(క్రితి-24)ను నిర్వహించనున్నారు. గురువారం కేఎంసీ ఎన్ఆర్ఐ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాకతీయ మెడ
మూడు పురుషాంగాలతో ఓ వ్యక్తి జీవించినట్టు యూకేలోని బర్మింగ్హామ్ మెడికల్ స్కూల్కు చెందిన వైద్య విద్యార్థులు గుర్తించారు. 78 ఏండ్ల సదరు వ్యక్తి మరణించిన తర్వాత తన మృతదేహాన్ని పరిశోధనలకు దానంగా ఇచ్చార�
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు సాధించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఇద్దరు వైద్య విద్యార్థులకు మాజీమం త్రి ఎమ్మెల్యే హరీశ్రావు బాసటగా నిలిచారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని నర్సాప
ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో నాలుగు రోజులుగా నిర్వహించిన వైద్యవిజ్ఞాన సదస్సు సోమవారం ముగిసింది. ఎస్వీఎస్ కళాశాల ఏర్పాటు చేసి 25ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా (ఎస్వీఎస్ మెడ్ ఎక్స్ పో- 2024)లో మానవ శరీర
వైద్య విద్యను అభ్యసించాలని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థుల జీవితాల తో ఏమిటీ చెలగాటం? అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు.
Mamata Banerjee : తానేమీ డాక్టర్లను బెదిరించలేదని బెంగాల్ సీఎం దీదీ అన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. డాక్టర్ల ఆందోళనకు సపోర్టు ఇస్తున్నట్లు ఆమె చెప్పారు.