కీవ్: ఉక్రెయిన్లో భారతీయ విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది. డేన్లో హలిస్కీ మెడికల్ వర్సిటీలో చదువుతున్న సుమారు 40 మంది విద్యార్థులు ప్రాణాల కోసం పోరాటం చేస్తున్నారు. లివివ్లో ఉన్న ఆ వర్సిట
భోపాల్: మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాను వైద్య విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకున్నారు. సర్జరీ ద్వారా చెవి, ఛాతిలో మైక్రో బ్లూటూత్ పరికరాలను అమర్చుకున్నారు. పరీక్షలో చీటింగ్కు పాల్పడ్డారు. అయితే ఫ్లయిం
Medical students | మహారాష్ట్రలో వార్ధా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వార్ధా జిల్లాలోని సెల్సురా వద్ద ఓ కారు బ్రిడ్జిపై నుంచి కిందపడటంతో ఏడుగురు వైద్య విద్యార్థులు (Medical students) మరణించారు.
అమరావతి : ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేపుతుంది. కళాశాలకు చెందిన 20 మంది మొదటి సంవత్సరం మెడికల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది . కరోనా సోకిన కొంతమంది విద్�
అమరావతి : ఏపీలో కరోనా కలవరం రేపుతుంది. కడప రిమ్స్ వైద్య కళాశాలలో 50 మంది విద్యార్థులకు కరోనా సోకింది. రేపు(మంగళవారం) ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు రాయాల్సి ఉండగా అధికారుల ఆదేశాల మేరకు 150 మంది కొవిడ్ పరీక్షలు �
KNRUHS | హైదరాబాద్ : రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు గాను ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర�
43 medical students test positive to covid-19 | కరీంనగర్ జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని చల్మెడ వైద్య కళాశాలలో 43 మంది వైద్య విద్యార్థులకు కరోనా
కమిటీని నియమించి.. 4 వారాల్లో నిర్ణయిస్తాం అప్పటి దాకా మెడికల్ పీజీ కౌన్సెలింగ్ వాయిదా సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, నవంబర్ 25: నీట్ పీజీ వైద్య కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగ
Karnataka | కర్ణాటకలోని ధర్వాద్లో కరోనా విజృంభవించింది. 66 మంది మెడికల్ కాలేజీ స్టూడెంట్స్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినప్పటికీ మరోసారి క
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : సూపర్ స్పెషాలిటీ పీజీ కోర్సులు చేస్తున్న డాక్టర్ల స్టైఫెండ్ను ప్రభుత్వం పెంచింది. ఒక్కో ఏడాది 43 నుంచి 50 శాతం పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికోలు కొన్�
NEET | ఈ నెల 12వ తేదీన దేశ వ్యాప్తంగా నీట్ ( National Eligibility cum Entrance Test ) ఎగ్జామ్ను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది ఈ
NIMS | నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( NIMS ) బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ( BPT ) కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2021 విద్యాసంవత్సరానికి గానూ 50 సీట్లను కేటాయించినట్లు అధికారులు
జైపూర్: డ్యాన్స్ ఫ్లోర్కు అనుమతించనందుకు మెడికల్ విద్యార్థులు ఒక రెస్టారెంట్ను ధ్వంసం చేశారు. రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అజ్మీర్లోని జైపూర్ రోడ్డులో ఉన్న ‘మిర్చ్ మసాలా’ �