Karnataka | కర్ణాటకలోని ధర్వాద్లో కరోనా విజృంభవించింది. 66 మంది మెడికల్ కాలేజీ స్టూడెంట్స్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినప్పటికీ మరోసారి క
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : సూపర్ స్పెషాలిటీ పీజీ కోర్సులు చేస్తున్న డాక్టర్ల స్టైఫెండ్ను ప్రభుత్వం పెంచింది. ఒక్కో ఏడాది 43 నుంచి 50 శాతం పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికోలు కొన్�
NEET | ఈ నెల 12వ తేదీన దేశ వ్యాప్తంగా నీట్ ( National Eligibility cum Entrance Test ) ఎగ్జామ్ను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది ఈ
NIMS | నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( NIMS ) బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ( BPT ) కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2021 విద్యాసంవత్సరానికి గానూ 50 సీట్లను కేటాయించినట్లు అధికారులు
జైపూర్: డ్యాన్స్ ఫ్లోర్కు అనుమతించనందుకు మెడికల్ విద్యార్థులు ఒక రెస్టారెంట్ను ధ్వంసం చేశారు. రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అజ్మీర్లోని జైపూర్ రోడ్డులో ఉన్న ‘మిర్చ్ మసాలా’ �