ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ప్రత్యేకించి మాతా శిశు సంరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నది. దాంతో కార్పొరేట్ స్థాయిలో ప్రభ�
శ్రీలంకలో వైద్య వ్యవస్థ కుప్పకూలుతున్నది. దేశానికి కావాల్సిన మందుల్లో దాదాపు 80 శాతం దిగుమతుల ద్వా రానే లభ్యమయ్యేవి. అయి తే విదేశీ మారక ద్రవ్యం నిల్వలు భారీగా పడిపోవడంతో దిగుమతి చేసుకునే పరిస్థితులు లేవ�
దేశంలోని పేదలు ప్రధానంగా కోరేది ఉత్తమ విద్య, మెరుగైన వైద్యమని, ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ రెండింటినీ సమర్థంగా అమలు చేస్తున్నదని సీఎం కేసీఆర్ ప్రశంసించారు.
పటాన్చెరు, మే 11 : తెలంగాణ వైద్య సేవలు ఉత్తమమైనవని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఏరియా దవాఖానాలో రూ. 50లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోసిస్ హబ్ను పటా
జిల్లా స్థాయిలోనే అత్యవసర వైద్య సేవలు అందించేలా చూడాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. అనవసరంగా హైదరాబాద్ దవాఖానలకు రిఫర్ చేయొద్దని సూచించారు. అత్యవసర కేసులను తమ వద్దకే పంప�
జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలను మరింత మెరుగు పరిచేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సూచించారు.
ప్రైవేటు హాస్పిటల్స్ కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే దవాఖానాల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని కలెక్టర్ వీపీ గౌతమ్ చెప్పారు. వీటిని ప్రజలంతా ఉపయోగించుకోవాలని కోరా రు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ల�
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆశ కార్యకర్తలకు సెల్ఫోన్ల పంపిణీ కామారెడ్డి, ఫిబ్రవరి 13:ప
వనస్థలిపురం : నాణ్యమైన, ఆధునిక వైద్య సేవల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. వనస్థలిపురం ప్రశాంత్నగర్లో ఏర్పాటు చేసిన పెర్సీ పాలిక్లీని�
మంత్రి జగదీష్ రెడ్డి | అంతర్ రాష్ట్ర కార్మికులు ఎవరూ కూడా ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
7 కొత్త వైద్య కాలేజీలతో ప్రజలకు త్వరగా సేవలు మారుమూల జిల్లాల్లోనూ సూపర్ స్పెషాలిటీ సేవలు గోల్డెన్ అవర్లో వైద్యం పెరుగనున్న ఎంబీబీఎస్, పీజీ సీట్లు కేంద్ర సహకారం లేకున్నా సీఎం కేసీఆర్ ముందడుగు హైదరా�
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏర్పాటు అతి తక్కువ వ్యవధిలో 1,261 పడకలతో ‘టిమ్స్’ ప్రారంభం సుమారు 1,500 మంది కరోనా రోగులకు చికిత్స సత్వర నియామకాలు టిమ్స్ దవాఖానను నెలకొల్పడంతోపాటు దానికి అవసరమైన వైద్యసిబ్�
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశ ప్రజలను ఆదుకునేందుకు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్సింగ్ ముం దుకొచ్చాడు. తన ఫౌండేషన్ ‘యు వీ కెన్’ ద్వారా తెలం గాణ సహ పలు ర�