ప్రసవం కోసం వెళ్లి మెరుగైన వైద్యసేవలు లేకపోవడంతో తల్లీబిడ్డ మృత్యువు ఒడిలో కలిసిన ఘటన మండలంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన పెర్ముల చిన్ననారాయణ �
ఆదివాసీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం దరమడుగు గ్రామంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఆయన హా
చింతకాని, డిసెంబర్ 10: పీహెచ్సీకి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జాతీయ వైద్య బృంద (ఎన్క్వాస్) పరిశీలకులు జశ్వంత్మాల్, ఎం.కుసుమ ఆదేశించారు.
ఎవరూ అధైర్యపడవద్దని వైద్య పరమైన సహాయం అందిస్తామని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ డైరెక్టర్ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెన్నారెడ్డి నగర్లో నివసిస�
ప్రతి పేదవాడికి సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పం. ఈ మేరకు వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది.
సీఎం సహాయ నిధి పేదలకు వరంగా మారింది. ఆపత్కాలంలో ఆదుకుంటూ రోగుల్లో భరోసా నింపుతున్నది. రోడ్డు ప్రమాదాలు, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారికీ రాష్ట్ర సర్కార్ కొండంత ధైర్యాన్నిస్తున్నది. ముందుగానే ఎల్వోస
అత్యాధునిక వైద్యపరికరాల ద్వారా గర్భిణులకు ఖమ్మం ప్రధానాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శనివారం ఆయన ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్ను ప్రార
రాష్ట్రంలో సాధారణ ప్రజలను గమ్యస్థానాలకు చేరవేసే టీఎస్ఆర్టీసీ.. వైద్యసేవలను సైతం అందించేందుకు నడుం బిగించింది. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో తక్కువ ధరలతో నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి త�
ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలందించి ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచాలని కలెక్టర్ పమేలాసత్పతి సూచించారు. శుక్రవారం సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార�