‘అప్పడు సమయం రాత్రి ఒంటి గంట దాటింది.. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఎలాంటి హంగూఆర్భాటం లేకుండా నేరుగా జిల్లా పెద్దాసుపత్రి ప్రాంగణంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అన్నివార్డుల్లో ఆకస్మి�
హైదరాబాద్ మెట్రో రైలు నెట్ వర్లో అతిపెద్ద జంక్షన్ అయిన అమీర్పేట మెట్రోస్టేషన్లో ప్రయాణికులకు అత్యవసర వైద్య సేవలందించడానికి ప్రత్యేక క్లినిక్ను శుక్రవారం ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానల దశదిశ మారిపోయింది. ‘నేను రాను బిడ్డో.. సర్కార్ దవాఖానకు’ అనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకే పోదాం అనే విధంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన తయారైంద
గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. సేవలను మరింత చేరువ చేసేందుకు పల్లె చెంతకే వైద్యం పేరుతో పల్లె దవాఖానలను ఏర్పాటు చేస
ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట పీహెచ్సీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పీహెచ్సీ వైద్యాధికారి వేణుమాధవ్ మంగళవారం తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక సంస్కరణలు, రక్షణ చర్యల ఫలి తంగా కార్పొరేట్ ఆసుపత్రులకు దీటైన వైద్యం సర్కారు దవాఖానల్లోనే లభిస్తోందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ రరావు పేర్కొన్నారు. అన్ని ఆసుపత్రులక�
జ్వరమొచ్చి.. నొప్పొచ్చి.. జలుబు చేసి జబ్బు తీవ్రత అధికమైతే హైరానా పడి జిల్లా కేంద్రంలోని పెద్ద దవాఖానకు పరుగులు పెట్టాల్సిన దుస్థితి. వర్షాకాలంలోనైతే వాగులు, వంకలు దాటడం,
ప్రసవం కోసం వెళ్లి మెరుగైన వైద్యసేవలు లేకపోవడంతో తల్లీబిడ్డ మృత్యువు ఒడిలో కలిసిన ఘటన మండలంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన పెర్ముల చిన్ననారాయణ �
ఆదివాసీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం దరమడుగు గ్రామంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఆయన హా