Speaker Pocharam | రాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి(Speaker Pocharam ) తెలిపారు.
స్వరాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు కార్పొరేట్ తరహా వైద్యం అందుతున్నదని, సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశంలో ఆరోగ్య తెలంగాణగా మారి దేశానికే రోల్మోడల్గా నిలిచిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేం�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ వైద్య సేవలు కార్పొరేట్ దవాఖానలకు దీటుగా అందుతున్నాయని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
సూపర్ స్పెషాలిటీ సేవలంటే ఇప్పటికీ గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానలే దిక్కు. దీంతో ఆయా దవాఖానలపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సూపర్ స్పెషాలిటీ సేవలను పెంచాలని, అత్యాధునిక సదుపాయాలు కల్పించా�
గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని సూరిపల్లిలో ఏర్పాటు చేసిన పల్లె దవాఖ
నదీతీర ప్రాంత ప్రజలకు వర్షాకాలంలోనూ వైద్య సేవలు అందేలా జార్ఖండ్ సర్కారు బోటు అంబులెన్స్లను ఏర్పాటు చేసింది. ఒక్కో బోటుకు రూ.29. 17 లక్షలు ఖర్చు చేసి, రెండు బోట్లను సిద్ధం చేసింది.
Health Telangana | సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పలు వైద్య సేవలను(Medical Services) ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(Mla Kaleru Venkatesh) వెల్లడించారు.
పర్వాలేదు చెప్పండి.. ఇక్కడ అందరూ ఆడవాళ్లే కదా ఉన్నారు.. నిర్భయంగా, నిర్మొహమాటంగా మీ సమస్యను వివరించండి’... అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్న వైద్యుల వద్ద అతివలు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఎవరితో ఎలా చెప్పాలో తె�
మహిళల్లో తీవ్రమైన అరోగ్య సమస్యలకు మెరుగైన చికిత్సలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళ క్లినిక్లకు ఆదరణ విశేషంగా ఉన్నదని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు.
ఒకప్పుడు సర్కారు దవాఖానల్లో సరైన వసతులు, డాక్టర్లు, సరిపడా సిబ్బంది లేక అటువైపు చూసేందుకే ప్రజలు భయపడేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. పేద, మధ్య తరగతి వార�
‘అప్పడు సమయం రాత్రి ఒంటి గంట దాటింది.. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఎలాంటి హంగూఆర్భాటం లేకుండా నేరుగా జిల్లా పెద్దాసుపత్రి ప్రాంగణంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అన్నివార్డుల్లో ఆకస్మి�
హైదరాబాద్ మెట్రో రైలు నెట్ వర్లో అతిపెద్ద జంక్షన్ అయిన అమీర్పేట మెట్రోస్టేషన్లో ప్రయాణికులకు అత్యవసర వైద్య సేవలందించడానికి ప్రత్యేక క్లినిక్ను శుక్రవారం ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానల దశదిశ మారిపోయింది. ‘నేను రాను బిడ్డో.. సర్కార్ దవాఖానకు’ అనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకే పోదాం అనే విధంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన తయారైంద