దేశ వైద్యరంగ చరిత్రలో తెలంగాణ మరో రికార్డు సృష్టించింది. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చ
మహిళల ఆరోగ్య మే ఇంటికి సౌభాగ్యమని, వారికోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం కంగ్టి, కల్హేర్ పీహెచ్సీల్లో మహిళా ఆ�
కోరంటిలో వైద్యసేవలు మరింత విస్తరించనున్నాయి. జ్వరాలు, ఇన్ఫెక్షన్స్ల చికిత్సకు ప్రత్యేక కేంద్రమైన నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో రోగులకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రూ.13�
ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించడం అభినందనీయమని.. కార్మికులు ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ఉపయోగకరమని కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు అన్నారు. ఆదివారం కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లోని భవన ని
సంచలనం సృష్టించిన బీమా వైద్య సేవల (ఐఎంఎస్) కుంభకోణం కేసులో ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా 15 మందిని ఈడీ నిందితులుగా చేర్చింది
సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ వైపు నడిపిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అధునాతన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
వైద్యరంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చి, ప్రత్యేక నిధులు కేటాయించడంతో ఆరోగ్య కేంద్రాల రూపురేఖలు మారిపోయాయనడానికి స్థానిక సీహెచ్సీయే దర్పణంగా నిలుస్తోంది. తగినంత సిబ్బందిని నియమిం�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత వైద్యరంగంలో పెనుమార్పులొచ్చాయి. సీఎం కేసీఆర్ ఆశయాలకనుగుణంగా ఎమ్మె ల్యేలు వైద్యసదుపాయాల కల్పనలో పోటీపడుతున్నారు. ఈ క్రమంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్మించిన మాడ్
సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యతోపాటు వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుండడంతో సర్కారు దవాఖానల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో ప్రజల నుంచి ఆదరణ పెరగడంతో పాటు నమ్మకం వస�
ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్కు దీటుగా వైద్యసేవలందుతున్నాయి. పేద ప్రజలకు ఉచితంగా, మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రూ. కోట్లు ఖర్చుచేసి అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రధానం�
సమైక్యపాలనలో ఎల్లారెడ్డి అభివృద్ధికి ఆమాడ దూరంలో ఉండేది. నిధుల కొరతతో వెనుకబడిన ప్రాంతంగా మాట్లాడుకునేవారు. అప్పుటి పాలకులు మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించడంతో ప్రజలకు కనీస వసతులు �
ఆపత్కాలంలో ఆదుకునే అత్యవసర వాహనాల నిర్వహణపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. కాలం చెల్లిన 108, 102 అంబులెన్స్ల స్థానంలో కొత్తవి అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జి�