ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. పల్లెలు, పట్టణాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. జిల్లాకో మెడికల్ కళాశాలను �
మానవ శరీరంలో కిడ్నీల పాత్ర కీలకం. చెడు రక్తాన్ని శుద్ధి చేసి ప్రతి అవయవానికి పంపడం విధి. దీనికి చికిత్స అనేది అతి ఖరీదైనది. కచ్చితంగా డయాలసిస్ చేసుకోవాలి. లేకపోతే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే.
బీజేపీ పాలిత మహారాష్ట్రలోని ప్రభుత్వ దవాఖానాల్లో అధ్వాన పరిస్థితులు రోగుల ప్రాణాల్ని బలికొంటున్నాయి. నాందేడ్ ప్రభుత్వ దవాఖానలో రోగుల మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు.
సీఎం కేసీఆర్ ప్రజల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. సర్కార్ దవాఖానల్లో మౌలిక వసతులు కల్పించి బలోపేతం చేస్తున్నారు. ఆధునిక వైద్యపరికరాలు సమకూర్చి, వైద్యుల పోస్టులను భర్తీ చేసి వైద్యసేవలు అ�
అభివృద్ధిలో మేటిగా నిలుస్తున్న ఇబ్రహీంపట్నంలో మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఇబ్రహీంపట్నంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి రూ.37.50కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప�
తెలంగాణ సర్కార్ పల్లెల్లోనూ మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చింది. అందుకోసం హైదరాబాద్లో మాదిరిగా.. జిల్లాల్లోనూ పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 112 పల్లె, న�
దేశ వైద్యరంగ చరిత్రలో తెలంగాణ మరో రికార్డు సృష్టించింది. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చ
మహిళల ఆరోగ్య మే ఇంటికి సౌభాగ్యమని, వారికోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం కంగ్టి, కల్హేర్ పీహెచ్సీల్లో మహిళా ఆ�
కోరంటిలో వైద్యసేవలు మరింత విస్తరించనున్నాయి. జ్వరాలు, ఇన్ఫెక్షన్స్ల చికిత్సకు ప్రత్యేక కేంద్రమైన నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో రోగులకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రూ.13�
ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించడం అభినందనీయమని.. కార్మికులు ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ఉపయోగకరమని కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు అన్నారు. ఆదివారం కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లోని భవన ని
సంచలనం సృష్టించిన బీమా వైద్య సేవల (ఐఎంఎస్) కుంభకోణం కేసులో ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా 15 మందిని ఈడీ నిందితులుగా చేర్చింది
సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ వైపు నడిపిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అధునాతన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
వైద్యరంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చి, ప్రత్యేక నిధులు కేటాయించడంతో ఆరోగ్య కేంద్రాల రూపురేఖలు మారిపోయాయనడానికి స్థానిక సీహెచ్సీయే దర్పణంగా నిలుస్తోంది. తగినంత సిబ్బందిని నియమిం�