ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు అన్నారు. షాబాద్లోని ప్రభుత్వ దవాఖానను ఆమెజాన్ వెబ�
మన వైద్యానికి జాతీయ గుర్తింపు లభించింది. వైద్యాధికారులు, సిబ్బంది కృషికి ఫలితం దక్కింది. జిల్లాలో దవాఖానల నిర్వహణ, నాణ్యతాప్రమాణాలు, రోగులకు మెరుగైన చికిత్సకు గాను ఏడు ఆరోగ్య కేంద్రాలకు ఇటీవలే ఎన్క్వా�
మేడారం మహా జాతరలో వైద్య సిబ్బంది సేవా భావంతో విధులు నిర్వర్తిస్తూ, భక్తులకు వేగవంతమైన సేవలు అందించి జాతరను విజయవంతం చేయాలని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీందర్నాయక్ అన్నారు.
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం మెగాసిటీ నవకళా వేదిక వార్షికోత్సవం సందర్భంగా ఖమ్మంలోని కావ్య హాస్పిటల్ సీఈవో డాక్టర్ కావ్యచంద్ యాలమూడికి ‘వైద్యశ్రీ’ పురస్కారాన్ని అందించింది.
ఓవైపు ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్, మరోవైపు వైద్యుడిగా సాయమూ చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యుల్లా భావిస్తూ ఉచితంగా
మలిదశలోనూ నలుగురికీ సాయం చేస్తూ.. సామాజిక సేవలో ముందుండి ఆదర్శంగా నిలుస్తున్నారు వేములవాడలోని విశ్రాంత ఉద్యోగులు. సహచరులకు అవసరమైన వైద్య సేవలు ఉచితంగా అందిస్తూ మేమున్నామంటూ భరోసానిస్తున్నారు.
వైద్యాధికారులు మాతాశిశు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. మాతృ, శిశు మరణాలపై వైద్య ఆరోగ్యశాఖాధికారులతో ఐడీవోసీలో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మ�
ప్రజల ఆరోగ్య సంరక్షణలో వైద్య సిబ్బంది సేవలు ఎనలేనివి. కరోనా మహమ్మారి కుదిపేసిన సమయంలోనూ వైద్యులతోపాటు నర్సింగ్ సిబ్బంది అందించిన సేవలు వెలకట్టలేనివి. ఇలాంటి నర్సింగ్ కోర్సుల్లో చేరిన యువతులు చదువుత�
పేదలకు సాయం చేయడంలో ఆనందం ఉంటుందని ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా అన్నారు. తెలంగాణలో నల్లమల అడవుల సమీపంలోని నాగర్కర్నూల్ జిల్లాలో గిరిజన ప్రాంతం దోమలపెంట హైస్కూల్లో బ్రహ్మగిరి
వేములవాడ సర్కారు దవాఖాన కార్పొరేట్కు దీటుగా సేవలందిస్తున్నది. బీఆర్ఎస్ సర్కారు తీసుకున్న చర్యలు, కల్పించిన సౌకర్యాలతో అరుదైన సర్జరీలకు కేరాఫ్లా మారింది. లక్షల రూపాయల విలువైన మోకీలు మార్పిడి సర్జర�
కార్పొరేట్ స్థాయి వైద్యసేవలకు బాన్సువాడ దవాఖాన కేరాఫ్గా నిలుస్తున్నది. అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రావడంతో ప్రైవేటులో వేలాది రూపాయలు ఖర్చయ్యే చికిత్స ఉచితంగా లభిస్తున్నది.
తెలంగాణ ఏర్పడిన పదేళ్లలో హుజూరాబాద్ నియోజకవర్గం ప్రగతిబాటలో ప యనిస్తున్నది. దశాబ్ధాలుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపక్షాన నిలిచి వారి అవసరాలను తీర్చుతోంది.
ప్రముఖ వైద్య సేవల సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెపెఎ్టంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 4.5 శాతం తగ్గి రూ.101 కోట్లకు పడిపోయింది.