గ్రామీణ ప్రాంతవాసులకు అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. చుట్టుపక్కల గ్రామాలను కలుపుకొని గతంలో ఏర్పాటు చేసిన పీహెచ్సీ కేంద్రాల్లో గ్రామీణ ప్రాంత రోగులకు అంత�
వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. కలుషిత నీరు, ఆహారం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. జ్వర బాధితులతో సర్కారు దవాఖానలు కిటకిటలాడుతున్నాయి.
ప్రభుత్వ దవాఖానల్లో విధులకు హాజరుకాని వైద్యులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలుచ�
దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానను కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పరిధిలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె మంగళవారం రెండో రోజు కొనసాగింది. ఈ �
తమకు నెలనెలా వే తనాలు ఇస్తేనే ప్రజలకు వైద్యసేవలు అందిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. సోమవారం మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల, జనరల్ దవాఖానలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు దవాఖాన ఆవ
ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని, లేదంటే చర్యలు తప్పవని శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్కుమార్ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని పట్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖ�
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. వరంగల్ ఎంజీఎం దవాఖానలోని గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపా�
నల్లగొండ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మూడో రోజే సి.నారాయణరెడ్డి కొరడా ఝుళిపించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు వార్డు బాయ్స్ను సస్పెండ్ చేయడంతోపాటు విధులకు గైరాజ�
జిల్లా దవాఖానలో పనిచేస్తున్న 14మంది వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా వారితోపాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఫార్మసిస్ట్పై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేసిన ఘటన జిల్లా దవాఖానలో చోటు �
వైద్య సేవల కోసం సమైక్య రాష్ట్రంలో పడిన గోసకు చెక్ పెడుతూ స్వరాష్ట్రంలో అందరికీ అధునాతన వైద్యం చేరువవుతున్నది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఉమ్మడి జిల్లాలో మొదటగా పాలమూరు, ఆ తర్వాత వనపర్తి, నాగర్కర్నూల్, జోగుళ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్కారు వైద్యం పేదలకు దూరమవుతున్నది. నాణ్యమైన వైద్యం, వైద్య పరీక్షలు, మందులు అందకపోగా వసతులు లేమితో దవాఖానలు అధ్వానంగా మారాయి.
పేదలకు మెరుగైన, కార్పొరే ట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు జిల్లాకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెడికల్ కళాశాలను మం జూరు చేశారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. మెడికల్ కళాశా
గతంలో ఆరోగ్యపరంగా ఏ సమస్య ఉన్నా హైదరాబాద్తోపాటు ఇతర పట్టణాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఒక్కోసారి అత్యవసర వైద్య సేవలకు హైదరాబాద్లోని హాస్పిటల్స్కు వెళ్తే మార్గమధ్యంలో ప్ర�