ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. కొల్చారం మండలంలోని రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం కలెక్టర్ రాహుల్రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పట్టణ కేంద్రంలోని సివిల్ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఉందని సంతోషించాలో.. వైద్యులు, అటెండర్లు అందుబాటులో లేక వైద్యసేవలకు తలెత్తుతున్న ఇబ్బందులకు అందోళన చెందాలో అర్థం కావడం లేదని కిడ్నీ సంబంధిత రోగుల
దవాఖానతోపాటు పరిసరాలను శానిటేషన్ సిబ్బంది పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలోని వివిధ వ�
ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీలు, సీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. తిరుమలాయపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్సీ)ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజ�
జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల వైద్యులను ఆదేశించారు. శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్ర ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా �
ప్రభుత్వ దవాఖానలకు వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్తా సూచించారు. శుక్రవారం మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో గల పీహెచ్సీని శుక్రవారం ఆకస్మికంగ�
Rat menace in hospital | ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య పరికరాలను ఎలుకలు నాశనం చేశాయి. అవి పని చేయకపోవడంతో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వైద్య పరీక్షల కోసం రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ కేంద్రంగా వైద్య సేవలు అందిస్తున్న కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్)లో 1.4 శాతం వాటాను కొనుగోలు చేసింది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.
తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారబోతున్నదని, అందుకు ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని బీసీ సంక్షేమ, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్లోని వీ కన్వెన్షన్లో జరుగుతున్న
రోగులకు అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న వేములవాడ ఏరియా దవాఖానకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. దవాఖానల్లోని అన్ని విభాగాల్లో మెరుగైన సేవల నిర్వహణకు గానూ కేంద్రం శుక్రవారం నేషనల్ క్వాలిటీ అస్యూ
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా మహిళలకు గర్భస్త, ప్రసూతి వైద్య సేవలు అందిస్తున్న సీకేఎం వైద్యశాలకు త్వరలోనే అధునాతన బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి. కేసీఆర్ సర్కారు అమలు చేసిన పథకాలతోపాటు రవాణా సౌకర�
మండలంలోని ఎ ల్లూరు పల్లె దవాఖానలో వైద్య సేవలు, వసతులు, నాణ్యతా ప్రమాణాలను ఢిల్లీకి చెందిన ఎన్క్యూఏఎస్ అస్సెస్మెంట్ టీం ప్రతినిధులు డాక్టర్ ప్రశాం త్ పున్డ్లిక్ గోడం, డాక్టర్ వెన్నెల ఎస్తేర్ ఫ�
Srishti Khullar | ఈ రిపబ్లిక్ డే వేడుకల పరేడ్లో అందరూ మహిళలే ఉన్న పటాలం పాల్గొననుంది. ఇలా అందరూ మహిళలే ఉన్న పటాలం రిపబ్లిక్ డే వేడుకల పరేడ్లో పాల్గొనడం చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ఆర్మ్డ్ ఫో�
పేద ప్రజలకు మెరుగైన వైద్యం సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం వైద్యులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
సేవల రంగంగా పేరొందిన వైద్యం కొందరి వల్ల ఫక్తు వాణిజ్య రంగంగా మారుతున్నది. పుష్కలంగా డబ్బులుంటే చాలు లాభసాటి వ్యాపారంగా ఓ దవాఖానను ఏర్పాటు చేసి అందినకాడికి దండుకుంటున్నారు. వైద్యంపై ఎలాంటి అవగాహన లేకపో�