నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్లో ఉన్న షాహిన్ దవాఖానకు జిల్లా వైద్యాధికారి తుకారాం రాథోడ్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శనివారం రాత్రి నుంచే వైద్య సేవలు నిలిపివేయాలని ఉత్తర్వుల్లో పేర్క�
ప్రైవేట్ హాస్పిటల్స్కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యాధికారులు, సిబ్బంది సేవలందించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం హుజూరాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.
జిల్లాలో ఆర్ఎంపీ, పీ ఎంపీ (గ్రామీణ వైద్యులు)లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. గతంలో గ్రామానికి ఒక్క ఆర్ఎంపీ వైద్యుడు ఉంటే గగనం.. అలాంటిది ప్రస్తుతం ప్రతి గ్రామానికి పదిమంది చొప్పున ఆర్ఎంపీలు ఉన్
గ్రామీణ వైద్యులు పరిమితికి మించి వైద్యసేవలు అం దిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.జీ.సుబ్బారాయుడు హె చ్చరించారు. శనివారం స్థానిక డీఎంహెచ్వో కార్యాలయంలో ఆర్ఎంపీలు, పీఎంపీలతో
ప్రభుత్వ దవాఖాన నూతన భవన నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన బాన్సువాడ పట్టణంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా బాన్సు
మండలంలోని చల్వాయి గ్రామ శివారులోని జారుడు బండ అటవీ సమీపంలో నివసిస్తున్న గొత్తికోయలకు వైద్యసేవలు అందించేందుకు వైద్య సిబ్బంది 14 కిలోమీటర్ల మేర అడవుల్లో నడుస్తూ వాగును దాటి మండుటెండలో వెళ్లారు.
వారంతా కార్మికులు. ఉపాధి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎస్బీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. బుధవారం పరిశ్రమలో పనిచేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్లు పేలడంతో వారి జీవితాలు తలకిందులయ్యాయి. పేలుడు ధాటికి ఐదుగ�
నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్(ఎన్సీడీ)పై చార్మినార్ జోన్ పరిధిలో డీఎంహెచ్ఓ సమీక్ష నిర్వహించారు. బుధవారం రివ్యూ మీటింగ్ ఎన్సీడీ ప్రోగ్రాం ద్వారా సూరజ్భన్, జంగంమెట్ క్లస్టర్ పరిధిలో జరిగిన స�
పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులను దూరం చేయవచ్చని రాష్ట్ర వైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ శివబాలాజీరెడ్డి అన్నారు. మండలంలోని ఇందుగుల గ్రామాన్ని శుక్రవారం ఆయన సందర్శించి రోగాల బారిన పడిన బాధితులతో మాట్లాడా
ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. కొల్చారం మండలంలోని రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం కలెక్టర్ రాహుల్రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పట్టణ కేంద్రంలోని సివిల్ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఉందని సంతోషించాలో.. వైద్యులు, అటెండర్లు అందుబాటులో లేక వైద్యసేవలకు తలెత్తుతున్న ఇబ్బందులకు అందోళన చెందాలో అర్థం కావడం లేదని కిడ్నీ సంబంధిత రోగుల
దవాఖానతోపాటు పరిసరాలను శానిటేషన్ సిబ్బంది పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలోని వివిధ వ�
ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీలు, సీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. తిరుమలాయపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్సీ)ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజ�