రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని వంద పడకల దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పేదల పెద్దాసుపత్రి ఎంజీఎం పరిస్థితి అధ్వానంగా మారింది. పాలకులు, పాలనాధికారులు పట్టింపులేక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. మొన్నటి పసికందు ఘటన తర్వాతే తీరు మారకపోగా నిండా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. మళ్లీ ఎ�
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా) ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానల రెస�
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై హత్యాచారంపై రెసిడెంట్ డాక్టర్లు భగ్గమన్నారు. హత్యను నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివ
సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకుల కోసం నిర్మించిన షెడ్డును కాంట్రాక్టర్ కబ్జా చేశాడు. వారం, పది రోజులపాటు షెడ్డును వినియోగించుకుంటామని అందులో చేరి అక్కడే తిష్ట వేశాడు.
Medical services | ఏపీలో కొన్ని నెలలుగా నెట్ వర్క్ ఆసుపత్రులకు పెండింగ్లో ఉన్న బకాయిలను ఆగస్టు 15 లోగా చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం హెచ్చరించింది.
పేద గర్భిణులకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి (జీఎంహెచ్)లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ప్రైవేట్లో వైద్యం ఆర్థిక భారంగా మారడంతో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్కు చెం�
ప్రస్తుత సీజన్లో వస్తున్న జ్వరాలను నిర్లక్ష్యం చేయొద్దని, వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు సూచించారు. మధిరలోని ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం తనిఖీ చ�
పారిశుధ్య పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర రెవన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.
కల్వకుర్తి పట్టణంలోని సర్కారు దవాఖానలో ఐదారు నెలలుగా మందులు అరకొరగానే సరఫరా చేస్తున్నారు. మూ డు జాతీయ రహదారులకు అతి సమీపంగా ఉన్న ఈ దవాఖానలో వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ మందుల సరఫరా మాత్రం సక్రమంగా లేదు.
ఆసుపత్రుల్లో వైద్య సేవలు, మందుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన ఉండడం లేదు. వసతుల లేమి, డాక్టర్లు, సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి సర�
ఒకప్పుడు వైద్యు లు అందుబాటులో లేక దవాఖానల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పల్లెలోనూ, మండల కేంద్రాల్లోనూ ప్రజలకు వైద్య సేవలు అందాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వ దవాఖ�
అత్యుత్తమ వైద్య సేవలకు పెట్టింది పేరు.. గత ప్రభుత్వం. ప్రజారోగ్య పరిరక్షణలో గత ప్రభుత్వ సేవలు అమోఘం. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజా సేవలపై, ఆరోగ్య వ్యవస్థపై, పాలనా తీరుపై సరైన అవగాహన