వైద్యులు, అ ధికారులు విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్య శారద హెచ్చరించారు. మండలకేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చే�
ప్రభుత్వ ప్రధాన దవాఖానలో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. ఎవరికి డెంగ్యూ నిర్ధారణ అయినా భయపడాల్సిన అవసరం లేదని, దవాఖానలో పూర్తి స్థాయిలో చికిత్స అం�
రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని వంద పడకల దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పేదల పెద్దాసుపత్రి ఎంజీఎం పరిస్థితి అధ్వానంగా మారింది. పాలకులు, పాలనాధికారులు పట్టింపులేక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. మొన్నటి పసికందు ఘటన తర్వాతే తీరు మారకపోగా నిండా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. మళ్లీ ఎ�
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా) ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానల రెస�
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై హత్యాచారంపై రెసిడెంట్ డాక్టర్లు భగ్గమన్నారు. హత్యను నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివ
సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకుల కోసం నిర్మించిన షెడ్డును కాంట్రాక్టర్ కబ్జా చేశాడు. వారం, పది రోజులపాటు షెడ్డును వినియోగించుకుంటామని అందులో చేరి అక్కడే తిష్ట వేశాడు.
Medical services | ఏపీలో కొన్ని నెలలుగా నెట్ వర్క్ ఆసుపత్రులకు పెండింగ్లో ఉన్న బకాయిలను ఆగస్టు 15 లోగా చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం హెచ్చరించింది.
పేద గర్భిణులకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి (జీఎంహెచ్)లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ప్రైవేట్లో వైద్యం ఆర్థిక భారంగా మారడంతో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్కు చెం�
ప్రస్తుత సీజన్లో వస్తున్న జ్వరాలను నిర్లక్ష్యం చేయొద్దని, వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు సూచించారు. మధిరలోని ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం తనిఖీ చ�
పారిశుధ్య పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర రెవన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.