పదేళ్లుగా నిర్మల్ జిల్లా కేంద్రంలో వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్ దేవేందర్రెడ్డి.. తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఇప్పటికే అనేక మంది పేద రోగులకు ఖరీదైన శస్త్రచికిత్సలను ఉచితంగా చేసి పలువుర
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. శనివారం సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు వైద్య సేవల
పశువైద్యశాలల్లో మందుల కొరత, 1962 పశువైద్య సంచార వాహన సేవల్లో అంతరాయం.. అయినా మూగజీవాల మౌనరోదనను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
జిల్లాలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నందున ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తూ, అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్�
ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ప్రతి నెలా వేతనాలు చెల్లించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సోమవారం ఆయన సచివాలయంలో టీవీవీపీ, డీపీహెచ్ పరిధిలోని దవాఖానల్లో �
వరంగల్లోని కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీరు పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్నచందంగా తయారైంది. మౌలిక వసతుల విషయంలో అధ్వాన పరిస్థితి నెలకొన్నది. సోమవారం కురిసిన వర్షానికి హాస్పిటల్కు 3గంటల పాటు విద్యుత
కుక్కకాటుకు సత్వరమే వైద్యం అందించాలని మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన మేడ్చల్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అన్ని విభాగాలను తనిఖీ చేసి, పలు సూచనలు చేశారు
రాష్ట్రంలోనే కీలకమైన ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇన్చార్జీల పాలనలో జవాబుదారీతనం కరువై.. పరిపాలన గాడి తప్పుతున్నది. ఉస్మానియా, నిలోఫర్, కోఠి ఈఎన్టీ, నల్లకుంట ఫీవర్ హాస
కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్యశాలలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా నేడు దేశవ్యాప్తంగా అన్ని దవాఖానల్లో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ ప్రకటించింది.
సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ రవీందర్నాయక్ అన్నారు. హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్�
వైద్యులు, అ ధికారులు విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్య శారద హెచ్చరించారు. మండలకేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చే�
ప్రభుత్వ ప్రధాన దవాఖానలో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. ఎవరికి డెంగ్యూ నిర్ధారణ అయినా భయపడాల్సిన అవసరం లేదని, దవాఖానలో పూర్తి స్థాయిలో చికిత్స అం�