పేరుగొప్ప ఊరు దిబ్బలా తయారైంది వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి పరిస్థితి. ఉత్తర తెలంగాణ ప్రజలకు గుండెకాయ వంటి ఈ పెద్దాస్పత్రిని సమస్యల జబ్బు వెంటాడుతున్నది. వైద్యులు, సిబ్బంది, యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ �
ప్రభుత్వ దవాఖానల్లో కేసీఆర్, న్యూట్రీషన్ను కిట్లను అందించలేని దుస్థితి లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజవకర్గ ఇన్చార్జి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు
సర్వర్ డౌన్. ఇది భూపాలపల్లిలోని జిల్లా ప్రధాన దవాఖాన(వంద పడకల ఆసుపత్రి)లో నిత్యం వినిపించే పదం. జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి రోజూ వందల సంఖ్యలో ప్రజలు చికిత్స కోసం వస్తుండగా ప్రతి రోజూ ఓపీ 1500 దాటుతుంది. అ
కోల్కతాలోని ఆర్జీ కర్ దవాఖాన జూనియర్ డాక్టర్లు(జుడాలు) చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారానికి ఆరో రోజుకు చేరింది. దీక్ష చేస్తున్న వారిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి ఆర్జీ క�
డిస్పెన్సరీకి వచ్చే కార్మికుల ఆరోగ్య విషయంలో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర లేబర్ ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్, ఫ్యాక్టరీస్ విభాగ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్కుమార్ సూచించారు. కార్మికులక
వైద్య సేవలు అందడంలేదంటూ సదాశివనగర్ మండలంలోని ఉత్తునూరు పీహెచ్సీ ఎదుట గ్రామస్తులు బుధవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, వైద్యురాలు శిరీష వారం రోజు�
పెద్దాసుపత్రిలో అవసరమైన పరికరాలు, సౌకర్యాలకు సంబంధించి ప్రతిపాదనలు త్వరగా రూపొందించి తనకు సమర్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. బుధవారం ఆయన నగరంలోని పెద్దాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర
బడికి డుమ్మా కొడితే ఇక పేరు తొలగించడమే. విద్యార్థులు ప్రతి రోజు పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల�
ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో నాలుగు రోజులుగా నిర్వహించిన వైద్యవిజ్ఞాన సదస్సు సోమవారం ముగిసింది. ఎస్వీఎస్ కళాశాల ఏర్పాటు చేసి 25ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా (ఎస్వీఎస్ మెడ్ ఎక్స్ పో- 2024)లో మానవ శరీర
దేశ విదేశాల్లోని నిరుపేదలకు విద్య, వైద్యసేవలు అందిస్తున్న ‘సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్' తెలంగాణలోనూ తన సేవలను అందిస్తున్నది. సిద్దిపేట జిల్లా కొండపాక శివారులోని ఆనంద నిలయం వృద్ధాశ్రమం
జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందుస్తు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, దవాఖానల్లో వైద్యులు, సిబ్బంది �
లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ దవాఖానలో సోమవారం అభివృద్ధి కమిటీ సమావేశ�
మెరుగైన వసతులు.. నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ఎన్నో అవార్డులను, ఘనతలను సొంతం చేసుకున్న బాన్సువాడ దవాఖానలో పరిస్థితి ఇప్పుడు పూర్తిగా దిగజారింది. రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన ఎంసీహెచ్, మాతాశిశు సంరక్షణ �
పశ్చిమ బెంగాల్లోని కోల్కతా ఆర్జీ కార్ వైద్య కళాశాలలో డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో అధికారులు భద్రతను పటిష్టం చేసేందుకు చర్యలు చేపట