గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. సేవలను మరింత చేరువ చేసేందుకు పల్లె చెంతకే వైద్యం పేరుతో పల్లె దవాఖానలను ఏర్పాటు చేస
ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట పీహెచ్సీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పీహెచ్సీ వైద్యాధికారి వేణుమాధవ్ మంగళవారం తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక సంస్కరణలు, రక్షణ చర్యల ఫలి తంగా కార్పొరేట్ ఆసుపత్రులకు దీటైన వైద్యం సర్కారు దవాఖానల్లోనే లభిస్తోందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ రరావు పేర్కొన్నారు. అన్ని ఆసుపత్రులక�
జ్వరమొచ్చి.. నొప్పొచ్చి.. జలుబు చేసి జబ్బు తీవ్రత అధికమైతే హైరానా పడి జిల్లా కేంద్రంలోని పెద్ద దవాఖానకు పరుగులు పెట్టాల్సిన దుస్థితి. వర్షాకాలంలోనైతే వాగులు, వంకలు దాటడం,
ప్రసవం కోసం వెళ్లి మెరుగైన వైద్యసేవలు లేకపోవడంతో తల్లీబిడ్డ మృత్యువు ఒడిలో కలిసిన ఘటన మండలంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన పెర్ముల చిన్ననారాయణ �
ఆదివాసీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం దరమడుగు గ్రామంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఆయన హా
చింతకాని, డిసెంబర్ 10: పీహెచ్సీకి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జాతీయ వైద్య బృంద (ఎన్క్వాస్) పరిశీలకులు జశ్వంత్మాల్, ఎం.కుసుమ ఆదేశించారు.
ఎవరూ అధైర్యపడవద్దని వైద్య పరమైన సహాయం అందిస్తామని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ డైరెక్టర్ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెన్నారెడ్డి నగర్లో నివసిస�
ప్రతి పేదవాడికి సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పం. ఈ మేరకు వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది.