అందరికీ వైద్యం అందేలా చూడాలి | శ్రీశైల దేవస్థానం సిబ్బందికి, స్థానికులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఈఓ కేఎస్ రామారావు వైద్య సిబ్బందికి సూచించారు.
జీవాలకు మెరుగైన వైద్యం | జీవాలకు మరిన్ని మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు పశుసంవర్థక శాఖ కృషి చేస్తున్నది. పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత�
హైదరాబాద్ : ఎమర్జింగ్ టెక్నాలజీతో వైద్య సేవల విస్తరణకు అనేక అవకాశాలు ఉన్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ సమ్మిట్లో