వనస్థలిపురం : నాణ్యమైన, ఆధునిక వైద్య సేవల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. వనస్థలిపురం ప్రశాంత్నగర్లో ఏర్పాటు చేసిన పెర్సీ పాలిక్లీని�
మంత్రి జగదీష్ రెడ్డి | అంతర్ రాష్ట్ర కార్మికులు ఎవరూ కూడా ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
7 కొత్త వైద్య కాలేజీలతో ప్రజలకు త్వరగా సేవలు మారుమూల జిల్లాల్లోనూ సూపర్ స్పెషాలిటీ సేవలు గోల్డెన్ అవర్లో వైద్యం పెరుగనున్న ఎంబీబీఎస్, పీజీ సీట్లు కేంద్ర సహకారం లేకున్నా సీఎం కేసీఆర్ ముందడుగు హైదరా�
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏర్పాటు అతి తక్కువ వ్యవధిలో 1,261 పడకలతో ‘టిమ్స్’ ప్రారంభం సుమారు 1,500 మంది కరోనా రోగులకు చికిత్స సత్వర నియామకాలు టిమ్స్ దవాఖానను నెలకొల్పడంతోపాటు దానికి అవసరమైన వైద్యసిబ్�
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశ ప్రజలను ఆదుకునేందుకు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్సింగ్ ముం దుకొచ్చాడు. తన ఫౌండేషన్ ‘యు వీ కెన్’ ద్వారా తెలం గాణ సహ పలు ర�
అందరికీ వైద్యం అందేలా చూడాలి | శ్రీశైల దేవస్థానం సిబ్బందికి, స్థానికులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఈఓ కేఎస్ రామారావు వైద్య సిబ్బందికి సూచించారు.
జీవాలకు మెరుగైన వైద్యం | జీవాలకు మరిన్ని మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు పశుసంవర్థక శాఖ కృషి చేస్తున్నది. పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత�
హైదరాబాద్ : ఎమర్జింగ్ టెక్నాలజీతో వైద్య సేవల విస్తరణకు అనేక అవకాశాలు ఉన్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ సమ్మిట్లో