BRS Rajathostsava Sabha | ఈ నెల 27న వరంగల్ నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని రజతోత్సవ సభ ఏర్పాటు చేసినట్టు ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను తెలంగాణ ప్
Sports | పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బోధన సిబ్బంది ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు జట్లుగా ఏర్పడగా.. ప్రత్యేకంగా వీరి కోసం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్�
Car crash | వేగంగా దూసుకు వచ్చిన కారు రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్నిఢీ కొట్టి అవతలి వైపు (ఫల్టీ కొట్టింది) పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికి అక్కడే దుర్మరణం చెందారు. ఈ స�
MLA Krishna Rao | కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇవాళ జలమండలి అధికారులతో కలిసి కేపీహెచ్బీ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ నీటి సరఫరా తీరును పరిశీలించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాగునీటికి ఇబ్బందుల
Gampa Nageshwara Rao | పదవ తరగతి పూర్తయిన విద్యార్థుల కోసం హబ్సిగూడలోని వ్యాలీ వోక్ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన మూడు రోజుల వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది. గంప నాగేశ్వరరావు విద్యార్థులకు వ్యక్
JNTUH | విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని, సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ రెక్టార్ విజయ్ కుమార్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ జి. వెంకట నరసింహారెడ్డి సూచించారు
FTL Limits | ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన చెరువు, కుంటల ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టినా ఉపేక్షించేది లేదని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.
Jupally Satyanarayana | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ. మరోవైపు నగరంలో కరెంట్ కష్టాలు పెరిగాయని.. తాగునీ�
Labourers Protest | సకాలంలో కార్మికులకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ దుండిగల్ మున్సిపాలిటి కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
Fire Accidents | ఈ నెల 14 నుండి 20 వరకు జరిగే అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఇవాళ కొంపల్లిలోని సురక్ష చిల్డ్రన్స్ ఆసుపత్రి ప్రాంగణంలో డాక్టర్ ఎంఎస్ రెడ్డి సహకారంతో ఆసుపత్రిలోని సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణపై అవ
MLA Mallareddy | వేసవిని దృష్టిలో పెట్టుకుని అత్యవసరమైతేనే ప్రజలు బయటకు వెళ్లాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఇవాళ జవహర్నగర్ కార్పొరేషన్లోని సాయిబాబాకమాన్ సమీపంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజ
Jogini Sandhya | అఘోరి అలియాస్ శ్రీనివాస్ సనాతన ధర్మం పేరు చెప్పుకొని ప్రజల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాడని, శివశక్తులు, జోగినిలు, హిజ్రా వ్యవస్థకు చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించార�