Congress Leaders | బీజేపీ, ఆర్ఎస్ఎస్ పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని విస్మరిస్తూ అవహేళన చేస్తుందని, మనుధర్మ శాస్త్రం, సనాతన ధర్మం పేరుతో బీజేపీ కులమతాల మధ్య, ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి దేశంలో కల్లోలం సృష్�
MP Eatala Rajendar | యువత ఆర్థిక పురోగతి దిశగా స్వయం ఉపాధి వైపు ముందుకు సాగాలన్నారు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఇవాళ అలియాబాద్లో తుమ్మ రాకేష్, మహేష్లు నూతనంగా ఏర్పాటు చేసిన గిఫ్ట్ షాపును ఎంపీ ఈటెల రాజేందర్ ప్ర
యువతిపై లైంగిక దాడికి యత్నించగా, అతడి తలపై రాయితో కొట్టి బాధితురాలు తప్పించుకున్న ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఒడిశాకు చెందిన యువతి(19) ఆదివారం రాత్రి గుండ్లపోచంపల్లి నుంచి రైల్వే ట్రా�
Girl Assault Case | గౌడవెళ్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి తనపై అత్యాచారానికి యత్నించాడని.. దీంతో అతడి తలపై రాయితో బాది అక్కడి నుంచి తప్పించుకుని వచ్చానంటూ ఓ బాధిత యువతి అదే రోజు రాత్రి మేడ్చల్ పోలీస్స్టేషన్�
Marri Lakshman Reddy | ఎంఎల్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి చండీగఢ్లోని జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో 5 పతకాలు సాధించినట్లు కళాశాల యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. క్రమం తప్పకు�
MLA Marri Rajashekar Reddy | మురుగునీటి పారుదల సరిగా లేకపోవడం వల్ల వర్షాలు వచ్చిన ప్రతిసారి కాలనీలు ముంపునకు గురి అవుతున్నాయని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఇవాళ మౌలాలి డివిజన్లోని ఆర్టీసీ కాలనీలో రూ.1.70 కోట�
Jagadgiri Gutta | అధికారుల ప్రణాళికా లోపం, పనుల్లో నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్ పారిశ్రామిక, వాణిజ్య సముదాయాల ప్రాంతం ప్రధాన రహదారిలో రెండేళ్ల క్రితం డివైడర్ ఏర్
Congress Leaders | శనివారం శామీర్ పేట వ్యవసాయదారుల సేవా సహకార సంఘంపై నర్సింలు యాదవ్ ఆధ్వర్యంలో పది మందికిపైగా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ఫ్లెక్సీ, చిత్రపటాలను చించి వేశారు.
MLA Madhavaram Krishna Rao | కూకట్పల్లి ప్రాంతంలోని పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని ఇవాళ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కురుమయ్య గారి నవీన్ కుమార్ తెలిపారు.
MLA Madhavaram Krishna Rao | ఇవాళ కూకట్పల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బాలనగర్ డివిజన్ ఇంద్రనగర్ కాలనీకి చెందిన పుట్టపాక మధు, బాలరాజు, కురుమయ్యతో పాటు 50 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎ�
ECIL | ప్రజలు వాకింగ్ చేసేందుకు ఈసీఐఎల్ గేట్ను తెరచి ఉంచాలని ఉప్పల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ను స్థానికులు కోరారు. ఈ మేరకు వారంతా ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఇవాళ మల్కాజిగిర�
Virat Shobhayatra | కేపీహెచ్బీ కాలనీ మూడో పేజ్లోని రమ్య గ్రౌండ్ వద్ద విరాట్ శోభాయాత్ర ప్రారంభమవుతుందని.. హిందూ బంధువులందరూ శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Drown | శనివారం కౌకూర్ దర్గాకు దైవ దర్శనానికనివచ్చిన అనంతరం మహ్మద్గౌస్ స్నానం చేయాలని చెరువులోకి దిగడంతో లోతు తెలియక ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు.
Kalayanalakshmi Cheques | నాగారం మున్సిపాలిటీ పరిధిలో 80 చెక్కులు, కీసర ఆర్డీవో డివిజన్ పరిధిలో సుమారు 2000 చెక్కులు పెండింగ్లో ఉన్నాయని నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు.