Rajiv Yuva Vikasam | రాజీవ్ యువ వికాసం కార్యక్రమంలో బీసీ వర్గాలకు మరింత ప్రాధాన్యత కల్పించాలని హబ్సిగూడ డివిజన్ బీసీ నాయకుడు కరిపె పవన్ కుమార్ ఇవాళ బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ను కోరారు.
Crimes Prevention | చోరీల నివారణకు కచ్చితంగా పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని, చోరీల నివారణకు అన్ని చర్యలు చేపడతామని అడ్మిన్ ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు.
MLA KP Vivekanand | ఇవాళ కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 125-గాజుల రామారం డివిజన్ కైలాష్ హిల్స్ కాలనీ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Road Safety Rules | ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసరించి వాహనాల రాకపోకలను గమనిస్తూ.. సురక్షితంగా రోడ్డు దాటి గమ్య స్థానాలకు చేరుకోవాలని అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఏ నాగరాజు సూచించారు.
Gambling | సరదాగా సినిమాకు వచ్చే ప్రజలతోపాటు, సమీపంలోని మల్లారెడ్డి హెల్త్ సిటీ, నారాయణ వైద్యశాలకు వచ్చే రోగుల సహాయకులను జూదగాళ్లు తమ వలలో వేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగా తమలో తామే మూడు ముక
Fire Service Week | శామీర్పేట ఫైర్ స్టేషన్లో అగ్ని మాపక వారోత్సవాలు ఇవాళ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వెంకటరమణారెడ్డి .
Bird Nests | పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకంతో పాటు, పక్షి సంపదను పరిరక్షించే కార్యక్రమాలను చేపట్టేందుకు ఔత్సాహికులు ముందుకు రావాలని పర్యావరణవేత్త నంబూరి కృష్ణం రాజు సూచించారు. ఇవాళ ఈశ్వరిపురి కాలనీ
CI Narasimha Raju |రౌడీ షీటర్లు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా ఉండాలని.. లేని పక్షంలో వారిపై పీడీ కేసులు నమోదు చేసి జైలుకు తరలించడం జరుగుతుందని బాలానగర్ సీఐ నరసింహారాజు హెచ్చరించారు.
Balanced diet | తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు అల్వాల్ ప్రాజెక్ట్ సీడీపీవో స్వాతి. మొదటి 1000 రోజులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె అన్నారు.
MLC Shambipur Raju | దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సభ్యులు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్సీ శ
Drainage Problem | ఇవాళ జలమండలి ఎండీ అశోక్ రెడ్డిని కలిసిన కార్పొరేటర్ శిరీష వినతి పత్రాన్ని అందించారు.అంబేద్కర్ నగర్ కాలనీ, ముల్లకత్వ చెరువు పక్కన నూతనంగా కూకట్పల్లి కోర్టు ప్రాంగణాన్ని నిర్మించడం జరిగిందని.. కో
MLA Marri Rajashekar Reddy | ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఖండిస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. డంప్ యార్డులో కూర్చొని ధర్నా చేస్తే ప్రభుత్వం దిగివచ్చిందని అన్నారు. ఇద
Congress Leaders | బీజేపీ, ఆర్ఎస్ఎస్ పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని విస్మరిస్తూ అవహేళన చేస్తుందని, మనుధర్మ శాస్త్రం, సనాతన ధర్మం పేరుతో బీజేపీ కులమతాల మధ్య, ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి దేశంలో కల్లోలం సృష్�
MP Eatala Rajendar | యువత ఆర్థిక పురోగతి దిశగా స్వయం ఉపాధి వైపు ముందుకు సాగాలన్నారు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఇవాళ అలియాబాద్లో తుమ్మ రాకేష్, మహేష్లు నూతనంగా ఏర్పాటు చేసిన గిఫ్ట్ షాపును ఎంపీ ఈటెల రాజేందర్ ప్ర