జీహెచ్ఎంసీ అధికారులు భవనానికి వేసిన సీల్ను సదరు నిర్మాణదారులు తొలగించి యధావిధిగా నిర్మాణం చేపట్టారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేస్తున్న సదరు భవన యజమానులపై జీహెచ్ఎంసీ అధికారులు అల్లాపూర్ ప�
Gold Theft | జీడిమెట్ల గాయత్రి నగర్ ప్రాంతంలో ప్లాట్ నంబర్ 401లో నివాసం ఉంటున్న కేవీ రాజ్ నారాయణ ఈ నెల 21న ఉదయం ఇంటికి తాళం వేసి ఆఫీస్కు వెళ్లాడు. తిరిగి రాత్రి 8:30 గంటల సమయంలో వచ్చి చూడగా ఇంటికి వేసిన తాళం విరిగిపోయి
Drinking Water | 20 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని.. దీంతో వంటావార్పు చేయలేని పరిస్థితి ఎదురవుతుందని లాల్గడి మలక్పేట వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
Quarry Pit | బౌరంపేట ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకట్రావు కుమారుడు మణి సుందర్ కుమార్ (20) కూకట్పల్లిలోని ఐ క్రియేట్ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మణి సుందర్ కుమార్ ఇవాళ మధ్యాహ్నం మరో ఇద్దరు మిత్ర�
KTR | ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవ మహా సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వెళ్తున్న కేటీఆర్కు ఘట్ కేసర్ పట్టణంలోని ఔటర్ రింగ్ రోడ్ టోల్ ప్లాజా వద్ద పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.
Illegal construction | జీడిమెట్ల డివిజన్ పైప్ లైన్ రోడ్డు మార్గంలో మయూరి బార్ వెనకాల సర్వే నెంబర్ 16లో గత కొన్నేళ్ల కిందట సుమారు 13 వందల గజాల స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అయితే జీడిమెట్ల ప్రాంతానిక�
Hoardings | కొంతమంది నిర్వాహకులు మధ్యవర్తులతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తూ వ్యాపారంగా మలచుకున్నారని తమకు ఫిర్యాదులు అందాయని హైడ్రా అధికారులు తెలిపారు. అలాంటి అనుమతులు లేకుండా కొనసాగిస్తు�
Bandaru Laxmareddy | ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆయా కాలనీల్లో తన దృష్టికి వచ్చిన సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని అన్�
విమలాదేవినగర్కు చెందిన సత్య, విష్ణుపురికి చెందిన శారద తమ దగ్గర నుంచి హార్దికల్చర్ సూపర్వైజర్ వెంకటేష్ డబ్బులు తీసుకున్నాడని, పని చెయ్యమంటే అసభ్యంగా మాట్లాడుతున్నాడని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
Prajavani | ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులకు సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వాటిని వెంట వెంటనే పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధికా
MLA Vivekananda | ఇవాళ గాజులరామారం డివిజన్ యండమూరి ఎంక్లేవ్లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించే సభకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ను
BRS Rajathostsava Sabha | ఈ నెల 27న వరంగల్ నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని రజతోత్సవ సభ ఏర్పాటు చేసినట్టు ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను తెలంగాణ ప్
Sports | పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బోధన సిబ్బంది ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు జట్లుగా ఏర్పడగా.. ప్రత్యేకంగా వీరి కోసం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్�