MLA KP Vivekanand | ఇవాళ 132 జీడిమెట్ల డివిజన్ వెన్నెల గడ్డలోని ఎఫ్సీఎస్ కన్వెన్షన్లో నిర్వహించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, జీడిమెట్ల శాఖ 5వ సర్వసభ్య సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే
కింది స్థాయి సిబ్బంది చేతివాటం, అధికారుల పర్యవేక్షణ లేని కారణంగా అక్రమ నిర్మాణదారులు స్పీడు పెంచారు. కొంత మంది నిర్మాణ దారులు మున్సిపాలిటీ నుంచి భవణాల నిర్మాణం కోసం జీ ప్లస్2 పర్మిషన్ తీసుకొని ఐదు నుం�
MLA KP Vivekaknand | గాజుల రామారం డివిజన్ పరిధిలోని వీనస్ రాక్స్ హైట్స్ లో సుమారు రూ. 36.80 లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఇవాళ శంకుస్థాపన చేశారు.
MLA Marri Rajashekar Reddy | నేరేడ్ మెట్లోని శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం ఏర్పడి 100 ఏండ్లు అవుతున్న సందర్భంగా రాజగోపురాన్ని ఏర్పాటు చేయడం హర్షనీయమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
Dr BR Ambedkar | ఇవాళ ఘట్ కేసర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రబుద్ద భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమా�
నిజాంపేట కార్పొరేషన్, 18వ డివిజన్ పరిధి, సాయి అనురాగ్ కాలనీలో ఇటీవల పలు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, మున్సిపాలిటీ నుంచి జి+2 అంతస్తులు నిర్మాణానికి అనుమతులు పొంది ఏకంగా ఐదు, ఆరు అంతస్తులు నిర్మిస్తున్�
చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ హోల్సెల్ కూరగాయాల మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బండారి రాజిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం సంతాప సభ ని
MLA KP Vivekananda | పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, వెలుస్తున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా జయదర్శిని ఎంక్లేవ్ నందు నెలకొన్న నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించామన్నారు కుత్బుల్లాప�
Drinking Water | దుండిగల్ గ్రామంలో ఉన్న వాటర్ ప్లాంట్లోనూ మున్సిపాలిటీకి చెందిన నీటిని ,బిల్డింగ్నీ వాడుకుంటూ ప్రైవేట్ వారిలా అధికంగా రుసుమును వసూలు చేస్తున్నారని మాజీ ప్రజా ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్క�
MLA Bandari Lakshma Reddy | అభివృద్ధి పనులలో భాగంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఇవాళ మల్లాపూర్ డివిజన్ పరిధిలో సుమారు 2 కోట్ల 66 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డితో కలిసి శంకుస్థ
MLA Marri Rajasekhar Reddy | ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీని కేసీఆర్ స్థాపించి 25 సంవత్సరాల క్రితం పోరాటం ప్రారంభించారని మ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన �
Illegal Construction | ఉప్పల్ నాగోల్ ప్రధాన రహదారి సమీపంలో భవన నిర్మాణం పూర్తి చేసిన తర్వాత.. అందులో సెట్ బ్యాక్ స్థలంలో రేకులతో కమర్షియల్ షెడ్ నిర్మాణం చేపడుతున్నారని మహిళలు అధికారులకు తెలియజేశారు.
ఇలాంటి అక్రమ నిర�
MLA Madhavaram Krishna Rao | ఆదివారం వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ మహాసభ సందర్భంగా శుక్రవారం (25న) రాత్రి కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ కాలనీ, బాలాజీ నగర్, కూకట్పల్లి తోపాటు పలు ప్రాంతాల్లో అభిమాను�