Farmers | రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ చార్జీల ద్వారా రైతులకు సమాచారం తెలియపరిచి అప్రమత్తం చేయాలన్నారు మేడ్చల్ జిల్లా అడిషనల్
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రువారం ఆయన ఫతేనగర్ రైల్వే స్టేషన్ ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ రైల్వే అధికారులు ప్రజల అవసరాలను తీర్చడంలో దృష్టి సారించాలని సూచించా
Drugs | కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, ప్రగతినగర్ సమీపంలోని అలీఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న సిప్లాన్ డ్రగ్స్ అండ్ ఫార్మసూటికల్స్ లిమిటెడ్ పరిశ్రమ, యూనిట్ -1 పై గురువారం డ్ర�
TJF Rajatotsava poster | తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడి ప్రజలను చైతన్య పరిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన టీజేఎఫ్ 25 వసంతాల రజతోత్సవ సంబురాలను నిర్వహించుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు.
Boduppal bill collector | మెడలో మున్సిపల్ కార్పొరేషన్ ఐడి, రీడింగ్ మిషన్ చేతిలో ఉండడంతో గృహ యజమానులు సొమ్ము చెల్లించి తరచూ మోసపోతున్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆస్తిపన్ను ఎవరికి చెల్లించాలో అర్థం కాక తలలు పట్టుక�
Action plan | తూంకుంట మునిసిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ వెంకట్ గోపాల్ ఆదేశాల మేరకు తూంకుంట మునిసిపల్ సమావేశ మందిరంలో 100 రోజుల కార్యచరణ ప్రణాళిక తయారుపై గురువారం అవగాహన సదస్సు నిర్
Govt Schools | తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ బడులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉన్నదని మండల విద్యాధికారి కమలా
Radhika Guptha | వర్షాకాలం ముందుగానే మొదలైనందున ఈ సారి మొక్కలు నాటే కార్యక్రమం వన మహోత్సవాన్ని మొదలు పెట్టాలని సూచించారు. జిల్లాలోని మున్సిపాలిటీలలో మొక్కలు నాటేందుకు సిద్దంగా ఉండాలని, అందుకు అవసరమైన చర్యలు చేప�
Dost Admissions | ఇంటర్మీడియట్లో పాసైన విద్యార్థులు మే 30 నుండి జూన్ 8వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డా. విజయ్ కుమార్ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ ఎంపీసీ, ఏపీసీఎస్, బీజెడ్సీ మొదలైన కోర్సు�
cheeriyal Double Bed Room homes | గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీసర మండలం చీర్యాల్ గ్రామంలోని నిరుపేదలకు 40 డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించి లబ్ధిదారులకు కేటాయించారు. ఒకవైపు నీటి కొరత, వీధిదీపాలు, సీసీ రోడ్డులు, డ్రైనేజీ వ్యవ�
Bridges | మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టాపూర్ రోడ్డు, జ్యోతినగర్ మీదుగా గౌడవెల్లికి వెళ్లే రోడ్డు వర్షాకాలంలో మూసివేయాల్సి వస్తోంది. ఆ దారుల్లో ఉన్న కల్వర్టులపై నుంచి నీరు ప్రవహించి, రాకపోకలు బంద్
Fogging |అన్ని డివిజన్లలో ఫాగింగ్ , స్ప్రే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిన అధికారులు, మొదటగా రామంతాపూర్ డివిజన్లో ఈ రోజు ఆధునిక పరికరాలు 8 చిన్న మిషన్ లు 2 పెద్ద మిషన్లతో కూడిన ఫాగింగ్ కార్యక్రమాన్ని ని�
MLA KP vivekanand | దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండిమైసమ్మ - మియాపూర్ , బహదూర్ పల్లి - కొంపల్లి రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అన్నారు. అదేవిధంగా మల్లం పేట్ రోడ్డు విస్త
N vasantha | జవహర్నగర్ కార్పొరేషన్లోని 10వ డివిజన్లో డెంగ్యూ కేసు నమోదవ్వగా కమిషనర్ వసంత సిబ్బందితో కలిసి బుధవారం బాధితురాలి ఇంటికి వెళ్ళి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డెంగ్యూ నివారణపై అవగాహన కల్ప�