Govt Schools | తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ బడులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉన్నదని మండల విద్యాధికారి కమలా
Radhika Guptha | వర్షాకాలం ముందుగానే మొదలైనందున ఈ సారి మొక్కలు నాటే కార్యక్రమం వన మహోత్సవాన్ని మొదలు పెట్టాలని సూచించారు. జిల్లాలోని మున్సిపాలిటీలలో మొక్కలు నాటేందుకు సిద్దంగా ఉండాలని, అందుకు అవసరమైన చర్యలు చేప�
Dost Admissions | ఇంటర్మీడియట్లో పాసైన విద్యార్థులు మే 30 నుండి జూన్ 8వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డా. విజయ్ కుమార్ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ ఎంపీసీ, ఏపీసీఎస్, బీజెడ్సీ మొదలైన కోర్సు�
cheeriyal Double Bed Room homes | గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీసర మండలం చీర్యాల్ గ్రామంలోని నిరుపేదలకు 40 డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించి లబ్ధిదారులకు కేటాయించారు. ఒకవైపు నీటి కొరత, వీధిదీపాలు, సీసీ రోడ్డులు, డ్రైనేజీ వ్యవ�
Bridges | మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టాపూర్ రోడ్డు, జ్యోతినగర్ మీదుగా గౌడవెల్లికి వెళ్లే రోడ్డు వర్షాకాలంలో మూసివేయాల్సి వస్తోంది. ఆ దారుల్లో ఉన్న కల్వర్టులపై నుంచి నీరు ప్రవహించి, రాకపోకలు బంద్
Fogging |అన్ని డివిజన్లలో ఫాగింగ్ , స్ప్రే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిన అధికారులు, మొదటగా రామంతాపూర్ డివిజన్లో ఈ రోజు ఆధునిక పరికరాలు 8 చిన్న మిషన్ లు 2 పెద్ద మిషన్లతో కూడిన ఫాగింగ్ కార్యక్రమాన్ని ని�
MLA KP vivekanand | దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండిమైసమ్మ - మియాపూర్ , బహదూర్ పల్లి - కొంపల్లి రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అన్నారు. అదేవిధంగా మల్లం పేట్ రోడ్డు విస్త
N vasantha | జవహర్నగర్ కార్పొరేషన్లోని 10వ డివిజన్లో డెంగ్యూ కేసు నమోదవ్వగా కమిషనర్ వసంత సిబ్బందితో కలిసి బుధవారం బాధితురాలి ఇంటికి వెళ్ళి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డెంగ్యూ నివారణపై అవగాహన కల్ప�
MLA banadari Laxma reddy | స్వరాష్ట్ర సాధన కోసం జర్నలిస్టులు పిడికిలి బిగించి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఉప్పల్ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, టీయూడబ్ల్యూ
NTR Birth Anniversary | నటుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అందించిన సేవలు మరువలేనివి అన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం, పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి సుపరిపాలన �
construction wastage | ఇటీవల బ్లూ క్రాస్ సంస్థ స్థలం ప్రాంతాన్ని చదును చేసి ప్రహరీ కోసం పనులు చేపట్టారు. ఎత్తుగా ఉన్న ప్రాంతాన్ని యంత్రాల సాయంతో తవ్వి సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై టిప్పర్లతో పారపోశారు. కేవలం మట్టి అయ
NTR Birth Anniversary | మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, పలు పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పి
Ramanthapur Division | రామంతాపూర్ డివిజన్లోని మధురానగర్ నుండి వివేక్నగర్ వరకు ఇటీవలే 1కోటి రూపాయలు వరదనీటి కాలువ పనులకు(బాక్స్ డ్రైనేజీ కోసం) అధికారులు నిధులు మంజూరు చేశారు.
నెలల నుండి పనులు సాగుతూనే వున్నాయి. �
Balanagar PHC | వినాయక నగర్లోని కార్యాలయంలో బుధవారం బాలానగర్ ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయనిర్మల తమ సిబ్బందితో కలిసి బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు.