CM Overseas Scholarship | విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టోరల్ కోర్సులలో అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన విద్యార్థులు స్కాలర్షిప్ ( ఆర్ధిక సహాయం) మంజూరు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మేడ్చల
Training Classes | మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా జర్నలిస్టులకు రెండు రోజులు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు.
Ex Sarpanch | ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాలని మాజీ సర్పంచ్ బత్తుల కిశోర్యాదవ్ తూంకుంట మున్సిపల్ కార్యాయలంలో సోమవారం కమిషనర్ వెంకటగోపాల్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ITI Admissions | ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శామీర్పేట ఐటీఐ కళాశాల, మేడ్చల్ ఐటీఐ ప్రిన్సిపల్స్ లలిత, హనుమానాయక్లు కోరారు. ఈ నెల 2 నుంచి 21వ తేదీ వరకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ స్కాన్ చేసి www.iZi
Yellampet Municipality | మున్సిపల్ కార్యాలయంలో ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్గా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన నిత్యానంద్ను బీఆర్ఎస్ నేతలు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు.
Telangana Formation Day | బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి చ�
MLA Madhavaram krishna rao | పదేళ్ల పాలనలో అవినీతికి తావు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కేసిఆర్దేనన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.
Sanitation | శనివారం ఉదయం కొంపల్లి మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో వీధి వీధిన తిరుగుతూ శానిటేషన్ విభాగంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
MLA Mallareddy | అన్నోజిగూడలోని కంఠమహేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి శనివారం బీఆర్ఎస్ నాయకులు, గౌడ కులస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Exercise | చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీనగర్ రైల్వే టెర్మినల్ సమీపంలో ఏర్పాటు చేసిన పీఆర్ఓ 9 జిమ్ను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
World No Tobacco Day | ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కుషాయిగూడలోని జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ జడ్జి డి కిరణ్కుమార్ కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, పారా లీగల్ వాలం�
Farmers | రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ చార్జీల ద్వారా రైతులకు సమాచారం తెలియపరిచి అప్రమత్తం చేయాలన్నారు మేడ్చల్ జిల్లా అడిషనల్
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రువారం ఆయన ఫతేనగర్ రైల్వే స్టేషన్ ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ రైల్వే అధికారులు ప్రజల అవసరాలను తీర్చడంలో దృష్టి సారించాలని సూచించా
Drugs | కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, ప్రగతినగర్ సమీపంలోని అలీఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న సిప్లాన్ డ్రగ్స్ అండ్ ఫార్మసూటికల్స్ లిమిటెడ్ పరిశ్రమ, యూనిట్ -1 పై గురువారం డ్ర�