మనోహరాబాద్, జూలై 18 ః నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలానికి చెందిన నలుగురు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేయగా వారికి వచ్చిన చెక్కు�
తూప్రాన్ రూరల్, జూలై 18 : ఇండ్ల ఎదుట మొక్కలను నాటి సంరక్షించుకోవడం తో ఇండ్ల పరిసరాలు అందంగా కనబడుతాయని మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్ అన్నారు. ఎవరికి ఎలాంటి మొక్కలు కావాలో అడిగితే మున్సిపల్ సిబ్బ�
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ‘మీ కోసం నేనున్నా ’కార్యక్రమానికి చక్కటి స్పందన సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల అందజేత మెదక్, జూలై 16 : ప్రజల సమస్యలు విని.. వెంటనే పరిష్కరించేలా అధికారు�
మెదక్ మున్సిపాలిటీ/సిద్ధిపేట అర్బన్, జూలై 16: పాలిసెట్ 2021 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా సమన్వయకర్త సువర్ణ శుక్రవారం విలేకరులకు తెలిపారు. క�
గ్రేటర్, హెచ్ఎండీఏ పరిధుల్లో పెరగనున్న ఓపెన్ ప్లాట్ల మార్కెట్ విలువ అపార్ట్మెంట్ ఫ్లాట్లలో రూ.4వేలు దాటిన వాటిపైనా 30 శాతం పెరుగుదల హెచ్ఎండీఏ పరిధిలో వ్యవసాయ భూముల విలువ కనిష్ఠంగా ఎకరాకు రూ.5 లక్షల
నర్సాపూర్,జూలై 16: రానున్న రోజుల్లో గోదావరి జలాలతో నర్సాపూర్ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారబోతుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో మండల పరిషత్ సాధారణ సర్వసభ
టీఎస్ ఐపాస్కు వచ్చిన దరఖాస్తులను పరిశీలించండిజిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో మెదక్ కలెక్టర్ హరీశ్మెదక్, జూలై 15 : టీఎస్ ఐపాస్కు చేసుకున్న దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి అనుమతు�
మెదక్, జూలై 15 : పట్టణ ప్రగతి పనులు అమలుపర్చడంలో అన్ని మున్సిపాలిటీలు వెనుకంజలో ఉన్నాయని, పనితీరు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎస్.హరీశ్ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. రాష్ట్ర స్థాయిల�
రుణాల మంజూరులో బ్యాంకర్ల నిర్లక్ష్యం వారం రోజుల్లో ఆర్థికసాయాన్ని అందజేయాలి డ్వాక్రా సంఘాలకు తక్షణమే మంజూరు చేయాలి ఈ యేడాది రూ.90 కోట్ల టర్మ్లోన్లు అందించాం బ్యాంకర్ల సమావేశంలో మెదక్ జిల్లా కలెక్టర్�
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనం అందుబాటులో వైకుంఠధామం, డంపింగ్యార్డు హరితహారంలో పెద్దఎత్తున మొక్కల పెంపకం నిరుపేదలకు ‘డబుల్’ ఇండ్లు.. జగ�
వెల్దుర్తి, జూలై 14: పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని ఎంపీపీ స్వరూపానరేందర్రెడ్డి అన్నారు. వెల్దుర్తి మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడ�
మెదక్ మున్సిపాలిటీ, జూలై 14: విద్యుత్ సమస్యలపై ట్రాన్స్కో అధికారులకు సమాచారమిచ్చిన స్పందించక పోవడంతో రైతులు ట్రాన్స్ఫార్మర్ల వద్ద వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్�
మద్దూరు, జూలై 14 : ఆ బాలుడు అడవిలో పుట్టి అడవిలోనే పెరిగాడు. తల్లిదండ్రులు చూపిన బాటలోనే ఆయుధం పట్టి మావోయిస్టు అగ్రనేతగా ఎదిగాడు. తండ్రి అనారోగ్యంతో మృతి చెందిన కొన్నేండ్లకు పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన �