ఎక్కడ చూసినా పరిశుభ్రత.. పచ్చదనం అందుబాటులోకి డంపింగ్ యార్డు, వైకుంఠధామం ఆకట్టుకుంటున్న పల్లె ప్రకృతి వనం రెండేండ్లలో రూ.50 లక్షల నిధులు కేటాయింపు అభివృద్ధిలో ఆదర్శంగా..మెదక్ మండలం పాతూర్ గ్రామం అభివృ�
మెదక్ మున్సిపాలిటీ, జూలై 9: పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిచ్చి మెదక్ను స్వచ్ఛ పట్టణంగా మార్చుదామని మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా 9వ రోజు శుక్రవారం 4, 7, 8, 26
పట్టణ ప్రగతితో సత్ఫలితాలు అభివృద్ధికి పథంలో పట్టణాలు కాలనీల్లో తొలిగిపోతున్న సమస్యలు వార్డుల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు పచ్చదనం.. పారిశుధ్యానికి ప్రాధాన్యం ఆనందం వ్యక్తం చేస్తున్న
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి జిన్నారం, కొడకంచి గ్రామాల్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే జిన్నారం, జూలై 8 : పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయ
వెల్దుర్తి, జూలై 8: పల్లెప్రగతి నిరంతర ప్రక్రియని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని కుకునూర్, దామరంచ, ధర్మారం, మానేపల్లి గ్రామాల్లో మొక్కలు నా
మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ పట్టణ ప్రగతి కార్యక్రమంలో అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పలుచోట్ల మొక్కలు నాటిన జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎంపీపీలు టేక్మాల్: మొక్కలను విరివిగా నాటడం వల�
తూప్రాన్ రూరల్, జూలై 7 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణప్రగతిలో తూప్రాన్ పట్టణాన్ని సుందరీకరించి, ఆదర్శంగా తీర్చిదిద్దాలని మెకద్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్బాడీస్)ప్రతిమాసింగ్ సూచి
చెరువుల పరిరక్షణ నోడల్ అధికారులుగా అదనపు కలెక్టర్లు ఎఫ్టీఎల్, సర్వే నంబర్లను పక్కాగా గుర్తించే బాధ్యత వారిదే హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ నుంచి బదిలీ జీవో జారీ చేసిన ప్రభుత్వం సిటీబ్యూరో, జూ�
సదాశివపేట ఎంపీపీతో సహా ఆరుగురు సర్పంచ్లు టీఆర్ఎస్లోకి..? మంత్రి హరీశ్రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో మంతనాలు ఈ నెల 10న టీఆర్ఎస్లో చేరనున్న కాంగ్రెస్ నేతలు? సదాశివపేట, జూలై 7 : సంగారెడ్డి ఎమ్మె�
గ్రామాల్లో కొనసాగుతున్న కార్యక్రమం చెత్త తొలగింపు..మొక్కలు నాటే కార్యక్రమం పరిశీలిస్తున్న అధికారులు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచన మనోహరాబాద్, జూలై 7 : గ్రామాలాభివృద్ధి కోసమే పల్లె ప్రగతి కార్యక్ర�
మెదక్ మున్సిపాలిటీ, జూలై 7 : హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి, హరితహారంలో భాగంగా మెదక్ మున్సిపాలిటీ 12వ వార్డులోని పిల్లికో
చిన్నశంకరంపేట, జూలై 7: దేవాలయాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని సీఎం రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరిసుభాశ్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలో�
మెదక రూరల్, జూలై 7 : తెలంగాణ రాష్ట్రం పంట పొలాలతో కళకళలాడుతూ సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి, వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మ�