హుస్నాబాద్, జూలై 14 : హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామ శివారులోని ఎల్లమ్మ వాగుపై ఇటీవల నిర్మించిన చెక్డ్యామ్ పర్యాటకులకు కనువిందు చేస్తున్నది. సుమారు రూ.3 కోట్లతో నిర్మించిన ఈ చెక్డ్యామ్ ఇటీవల కురిసిన
గజ్వేల్, జూలై 13 : రైతులకు ఎల్లప్పడూ ఎరువులు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎరువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో ఎరువుల విక్రయాల్లో ఏర్పడిన ఇ�
మెదక్, జూలై 13 : ప్రతి మండల కేంద్రంలో 10 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలను యాదాద్రి మోడల్లో సుందరంగా తీర్చిదిద్దాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. బృహత్ పల్లెప్రకృతి �
మెదక్ మున్సిపాలిటీ, జూలై 13 : ప్రభుత్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సూచించారు. జడ్పీ కార్యాలయంలో మంగళవారం 6వ స్థాయీ సంఘం సమావేశ
వరిని నేరుగా విత్తే విధానం సులభంగా సాగు పూర్తయ్యే అవకాశం అన్ని భూములు అనుకూలం కంది, జూలై 13 : డ్రమ్ సీడర్ సాగుతో ఖర్చు, సమయం ఆదా చేసుకోవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. దిగుబడి కూడా అధికంగా వస్తుంద�
పెరుగుతున్న భూగర్భ జలాలు పెట్టుబడి తగ్గి.. పెరగనున్న దిగుబడులు విస్తృత అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారులు జిల్లాలో 500 ఎకరాల్లో సాగు మెదక్, జూలై 13 : మెదక్ జిల్లాలో వరి పంట వానకాలం, యాసంగి సాగు చేస్తున్న�
సర్వాంగ సుందరంగా రోడ్లు, భవనాలు ఆహ్లాదం పంచుతున్న పల్లెపకృతి వనం ఇంటింటికీ మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు కంకోల్ గ్రామం కొత్త సొబగులు అద్దుకున్నది. పల్లె ప్రగతితో అభివృద్ధి బాట పట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో �
ఆ పల్లెలో ‘ప్రగతి’ మొలకెత్తింది.. అభివృద్ధి పరుగులు పెడుతున్నది.. పల్లెప్రగతిలో చేపట్టిన పనులతో ఆ గ్రామ రూపురేఖలు మారాయి. పల్లె ప్రకృతి వనం ఆహ్లాదం పంచుతుండుగా.. వైకుంఠధామాల నిర్మాణంతో ఆఖరి మజిలీ కష్టాలు
సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టడం వల్ల బ్లాక్ఫంగస్ కేసులు కూడా తగ్గుతున్నట్లు వైద్యాధికారులు వెల�
ఖర్చులు చూపించని అభ్యర్థులపై అనర్హత వేటు మెదక్ మున్సిపల్లో 24 మందిపై చర్యలు మూడేండ్ల వరకు ఎన్నికల్లో పోటీకి అనర్హత ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం మెదక్ మున్సిపాలిటీ, జూలై 11: మున్సిపల్ సాధ�
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వానలు సంగారెడ్డి జిల్లాలో సరాసరి 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అత్యధికంగా సిర్గాపూర్లో 27.0 మిల్లీమీటర్లు సాగుకు రైతన్నల సన్నద్ధం నిండిన చెరువులు, కుంటలు, డ్యా
బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాలు రియల్ వ్యాపారులు, సంపన్నులే లక్ష్యం ఏటీఎంల వద్ద, ఆభరణాలు ధరించి వెళ్తున్న వారిని బెదిరించి లాక్కుంటున్న దుండగులు రెచ్చిపోతున్న కర్ణాటక, మహారాష్ట్ర ముఠాలు తాజాగా పోలీ�
మెదక్లో పోక్సో కోర్టు ప్రారంభం బాలల హక్కులను పరిరక్షించాలి హైకోర్టు న్యాయమూర్తి అమర్నాథ్గౌడ్ పోక్సో కోర్టు న్యాయమూర్తిగా మైత్రేయి హాజరైన ఉమ్మడి జిల్లా న్యాయమూర్తులు మెదక్ అర్బన్, జూలై 11 : చిన్నా�