అందోల్, ఆగస్టు 6: జయశంకర్ సార్ జయంతి వేడుకలను అందోల్ మండలంలో శుక్రవారం టీఆర్ఎస్, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేశ్, ఎంపీడీవో సత్యనారాయణ
సంగారెడ్డి జిల్లా చౌటకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొన్న కారు చిన్నారి సహా ఐదుగురి దుర్మరణం దవాఖాన నుంచి వస్తుండగా ఘటన సంఘటనా స్థలంలో మిన్నంటిన బంధువుల రోదనలు మృతులు మెద�
స్వాధీనం చేసుకున్న భూముల్లో సూచిక బోర్డుల ఏర్పాటు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న వారిపై కేసులు 10.5 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడి స్వాధీనం చేసుకున్నాం : తహసీల్దార్ దశరథ్ జిన్నారం, ఆగస్టు 4 : జిన్నారం మండలం
మనోహరాబాద్, ఆగస్టు 4 : చెరువు, కుంటల ఎఫ్టీఎల్ లో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్ అన్నారు. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులోని ఓ కుంట ఎఫ్టీఎల్ పరిధిలో �
పెద్దశంకరంపేట,ఆగస్టు 4: పచ్చదనాన్ని పెంపొదించడానికి ప్రభుత్వం మండలానికో బృహత్ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఆరెపల్లిలో పది ఎకరా�
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆర్థికంగా రాణించాలి కుట్టుమిషన్లు అందజేత మెదక్, ఆగస్టు 3 : ఇంట్లోనే మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
ఒకే గొడుగు కింద అసెస్మెంట్ వివరాలు యాప్ను రూపొందించిన సీడీఎంఏ శాఖ రెండోదశ సర్వే ప్రారంభం మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 3 : జిల్లాలోని మున్సిపాలిటీల్లో అసెస్మెంట్ల (ఆస్తుల) వివరాలన్నింటినీ ఆన్లైన్తో
ఏర్పాట్లు చేసిన పౌరసరఫరాల శాఖమెదక్ జిల్లాలో 9,525 టన్నులుసిద్దిపేటలో 5,852 టన్నులు, సంగారెడ్డిలో 19,358 టన్నుల పంపిణీకి ఏర్పాట్లుమెదక్/ సంగారెడ్డి, ఆగస్టు 2 : మెదక్ జిల్లాలో నూతన కార్డుదారులకు నేటి నుంచి రేషన్
జిన్నారం, ఆగస్టు2: పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు కానుండడంతో ప్రజల చిరకాల కల సాకారమైనదని జిన్నారం టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ జిల్లా నాయకుడు జీ. వెంకటేశంగౌడ్, మాజ�