ఆవిష్కరణలకు అవకాశం ఈ నెల 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం ఆగస్టు 15న ఉత్తమ నమూనాల ప్రదర్శన మెదక్ మున్సిపాలిటీ/సిద్దిపేట అర్బన్, జూలై 20 : కరోనా నేపథ్యంలో ఏడాదిన్నర కాలంగా విద్యార్థులు ఇండ్లకే పరిమిత�
మెదక్ మున్సిపాలిటీ, జూలై 20: తొలి ఏకదాశి పురస్కరించుకొని మెదక్ పట్టణ శివారులోని పసుపులేరు ఒడ్డు మాత రేణుకాంబ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రేణుకాంబను వివిధరకాల ప�
ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి నేటి నుంచే మొక్కలు నాటే ప్రక్రియ షురూ దమ్ముంటే బండి సంజయ్, రేవంత్రెడ్డి నిధులు తీసుకురావాలి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేర్యాల, జూ�
మర్కూక్, జూలై 20: మం డల కేంద్రంలో ఏర్పాటు కాను న్న బృహత్ ప్రకృతి వనం రాష్ర్టానికే ఆదర్శంగా ఉండాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం రైతువేదిక వద్ద ఏర్పాటు చేయనున్న బృహత్ ప్రకృత
మెదక్ మున్సిపాలిటీ, జూలై 20 : హరితహారంలో భాగంగా మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ప్రత్యేక ఉద్యమంలా ఈ నెల 19 నుంచి చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని స్థానిక సంస్థల అదనపు
మెదక్ మున్సిపాలిటీ, జూలై 19 : విద్యుత్ అధికారుల పనితీరు సరిగా లేదని.. గౌరవ సభ్యులు సమస్యలను మీ దృష్టికి తెచ్చినా ఎందుకు స్పందించరని ఇలాగైతే విద్యుత్ సమస్యలు ఎలా తీరుతాయని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డ�
మర్కూక్, జూలై 19 : తెలంగాణ వ్యాప్తంగా సాగునీటి వనరులు పెరగడంతో భూమి విలువ అమాంతం పెరిగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం త్వరలో భూమి విలువలను రెట్టింపు చేయడంతో రిజిస్ట్రేషన్ల చార్జీలను పెంచే అవకాశం ఉండటంతో రైతు�
మెదక్ రూరల్ జూలై 19 : తెలుగు వారు పవిత్రంగా భావించే తిథుల్లో ఏకాదాశి ఒకటి. ప్రతి నెలలో రెండుసార్లు ఏకాదశి తిథులు ఉన్నప్పటికీ ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదాశికి ప్రాధాన్యతనిస్తారు. లోక రక్షకుడైన శ్రీ మహా వి�
ఎస్సీ సోదరుల కోసం సాధికారత పథకం నిరుపేద దళితులకు వరం ‘దళిత బంధు’ పథకం ఒక్కో నియోజకవర్గంలో వంద కుటుంబాలకు లాభం ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం ఆనందోత్సాహంలో దళిత లోకం మెదక్, జూలై 19 :నిరుపేద దళితుల�
మూడు గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు కిష్టయ్యపల్లిలో గంధం పార్కు ఏర్పాటు దశాబ్దాల సమస్యను తీర్చిన వైకుంఠధామం రెండున్నరేండ్లలో రూ.10కోట్ల అభివృద్ధి పనులు విజయవంతం ప్రభుత్వ పథకాల అమలు అయ్యమ్మ చెరువు ఒడ్డ�
వెల్దుర్తి, జూలై 19: గ్రామాలను ఆకుపచ్చగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా చేపట్టిన బృహత్ పల్లెప్రకృతి వనాల కోసం మం డలంలో స్థలాలను గుర్తిస్తున్నట్లు వెల్దుర్తి ఎంపీడీవో జగదీశ్వరాచారి అన్నారు. సోమవారం మాసాయిప�
మెజార్టీ సభ్యత్వాలు కలిగిన సంఘం పీఆర్టీయూ టీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో ఎన్నో సమస్యలు పరిష్కరించుకున్నాం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి మెదక్ జిల్లాలోని పలుచోట్ల పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్ర�
వ్యాధులు ముసిరే ప్రమాదం ముందస్తు జాగ్రత్తలే ఎంతో అవసరం పోస్ట్ కొవిడ్ బాధితులు మరింత అప్రమత్తం మునిపల్లి, జూలై 18 : అసలే వర్షాకాలం.. ఆపై సీజనల్ వ్యాధుల భయం.. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యాలతో పాటు రకరకాల �
పరిష్కారమవుతున్న ప్రజా సమస్యలు పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే,కలెక్టర్, అదనపు కలెక్టర్, ప్రజాప్రతినిధులు మెదక్ మున్సిపాలిటీ, జూలై 16: పట్టణ ప్రగతి మూడో విడుత మెదక్ లో విజయవ�