మెదక్, జూలై 31 : నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పేదలకు వైద్య ఖర్చుల కోసం సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ పథకాన్ని ప్రవేశపెట్టారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ
మెదక్, జూలై 29 : కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు తడి, పొడి చెత్త సేకరణ, నిర్వహణ చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లకు మెదక్ కలెక్టర్ హరీశ్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ �
హుస్నాబాద్, జూలై 29 : అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. గురువారం హుస్నాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ముజా�
పల్లె ప్రగతితో కోహీర్ మండలం సజ్జాపూర్ గ్రామానికి కొత్తందాలు వచ్చాయి. పంచాయతీకి నెలనెలా నిధులు వస్తుండడంతో గ్రామ రూపురేఖలు మారాయి. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. చెత్తాచెదారం మాయమై, �
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి జిన్నారంలో లబ్ధిదారులకు రేషన్కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జిన్నారం, జూలై 27: అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం ఆహార భ�
రామాయంపేట, జూలై 27 : గతంలో సమస్యలతో సతమతమైన గ్రామం. ప్రగతి పథంలో దూసుకుపోతుంది. కనీస సౌకర్యాలు లేక అల్లాడిన ప్రజలకు నేడు సకల సౌకర్యాలు ఒనగూరుతున్నాయి. గ్రామానికి వెళ్లగానే చూడముచ్చటైన రహదారులు దర్శనమిస్తా
రేజింతల్ సిద్ధివినాయక ఆలయంలో భక్తుల సందడి వైభవంగా అంగారక సంకష్టహర చతుర్థి వేడుకలు దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు న్యాల్కల్, జూలై 27: “సిద్ధివినాయక మహరాజ్�
లబ్ధిదారులకు రేషన్కార్డులు కొత్తకార్డులు అందించిన ప్రజాప్రతినిధులు మెదక్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, పటాన్చెరులో శాసన మండలి ప్రొటెం చైర్మన్, ఎమ్మెల్యేలు ఆనందంలో పేద ప్రజలు మెదక్, జూలై 26 : న�
పటాన్చెరు, జూలై 26 : పుట్టిన బిడ్డ నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ�
మెదక్ మున్సిపాలిటీ, జూలై 26: వినికిడి శక్తి చాలా ముఖ్యమైనదని తెలంగాణ సమగ్రశిక్ష రాష్ట్ర కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి రాములు అన్నారు. జిల్లా సమగ్రశిక్ష ఆధ్వర్యంలో జిల్లాలోని మండల విద్యాధికారులు, స్కూల
గుంపులుగా రోడ్డు దాటుతున్న అడవి పందులు ప్రమాదాల బారిన వాహనదారులు ప్రయాణంలో జాగ్రత్తలు తప్పనిసరి సాయంత్రం తర్వాత అప్రమత్తత ముఖ్యం మెదక్-రామాయంపేట, చేగుంట-వల్లూర్ మార్గంలో తిరుగుతున్న వన్యప్రాణులు అ�