పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి జిన్నారంలో లబ్ధిదారులకు రేషన్కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జిన్నారం, జూలై 27: అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం ఆహార భ�
రామాయంపేట, జూలై 27 : గతంలో సమస్యలతో సతమతమైన గ్రామం. ప్రగతి పథంలో దూసుకుపోతుంది. కనీస సౌకర్యాలు లేక అల్లాడిన ప్రజలకు నేడు సకల సౌకర్యాలు ఒనగూరుతున్నాయి. గ్రామానికి వెళ్లగానే చూడముచ్చటైన రహదారులు దర్శనమిస్తా
రేజింతల్ సిద్ధివినాయక ఆలయంలో భక్తుల సందడి వైభవంగా అంగారక సంకష్టహర చతుర్థి వేడుకలు దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు న్యాల్కల్, జూలై 27: “సిద్ధివినాయక మహరాజ్�
లబ్ధిదారులకు రేషన్కార్డులు కొత్తకార్డులు అందించిన ప్రజాప్రతినిధులు మెదక్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, పటాన్చెరులో శాసన మండలి ప్రొటెం చైర్మన్, ఎమ్మెల్యేలు ఆనందంలో పేద ప్రజలు మెదక్, జూలై 26 : న�
పటాన్చెరు, జూలై 26 : పుట్టిన బిడ్డ నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ�
మెదక్ మున్సిపాలిటీ, జూలై 26: వినికిడి శక్తి చాలా ముఖ్యమైనదని తెలంగాణ సమగ్రశిక్ష రాష్ట్ర కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి రాములు అన్నారు. జిల్లా సమగ్రశిక్ష ఆధ్వర్యంలో జిల్లాలోని మండల విద్యాధికారులు, స్కూల
గుంపులుగా రోడ్డు దాటుతున్న అడవి పందులు ప్రమాదాల బారిన వాహనదారులు ప్రయాణంలో జాగ్రత్తలు తప్పనిసరి సాయంత్రం తర్వాత అప్రమత్తత ముఖ్యం మెదక్-రామాయంపేట, చేగుంట-వల్లూర్ మార్గంలో తిరుగుతున్న వన్యప్రాణులు అ�
పచ్చదనం, పరిశుభ్రతతో మెరిసిపోతున్న కాశీపూర్ ప్రధాన ఆకర్షణగా పల్లె పకృతి వనం గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కంది, జూలై 25: ఆ గ్రామంలోకి అడుగుపెడితే సమస్యలు స్వాగతం పలికేవి. మట్టిరోడ్లు, గుంతలదారులతో ప్రజలు
పత్తి… వరి.. కంది.. పొలాల్లో మురుగు నీరు తొలగిస్తే వరికి మేలు ! భారీ వర్షాలతో నీట మునుగుతున్న పంటలు పంటలను పురుగులు ఆశిస్తే మందులు పిచికారీ చేయాలి నీటి ప్రవాహం తగ్గిన తర్వాత కలుపు తీయాలి వ్యవసాయ వాతావరణ పరి
ఉమ్మడి మెదక్ జిల్లాలో 100 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు ఇప్పటికే 20 చోట్ల ప్రారంభం వీటి ద్వారా రైతులకు ఎరువుల విక్రయాలు మార్కెట్లో కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్న డీసీఎంఎస్ నియోజకవర్గ కేంద్రాల్లో వెయ్యి టన�
క్లీన్ అండ్ గ్రీన్గా గ్రామాలు పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి హరితహారంలో మొక్కల పంపిణీ మెదక్, జూలై 15 : పల్లెల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం జిల్లాలో పది రోజుల పాటు
తూప్రాన్ రూరల్, జూలై 25 : మొక్కలను నాటడటంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత ప్రజలపై ఉందని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్ సూ చించారు. పట్టణంలోని రోడ్డు డివైడర్ మధ్యలో ఆదివారం వైస్ చైర్మన్�
పూజలు నిర్వహించిన భక్తులు పుష్పాంబరి రూపంలో ఏడుపాయల వనదుర్గామాత పాపన్నపేట, జూలై 25 : ఏడుపాయల వనదుర్గామాత ఆదివారం పుష్పాంబరి రూపంలో దర్శనమిచ్చింది. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో వైభవంగా అలంకరించారు. వి�
మెదక్ జిల్లా కేంద్రంలో 8 పరీక్షా కేంద్రాలు పరీక్ష రాయనున్న 1280 మంది విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు అనుమతి మెదక్ మున్సిపాలిటీ, జూలై 24 : మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో �