పెద్దశంకరంపేట, ఆగస్టు 8: బోనాల ఉత్సవాలు ఆదివారం పెద్దశంకరంపేటలోని రాణి శంకరమ్మ గడికోటలో గ్రామస్తులు వైభవంగా నిర్వహించుకున్నారు. స్థానిక (చావిడి) సరస్వతి శిశు మందిర్ నుంచి గడికోటలోని దుర్గామాత అమ్మవారి�
ఉమ్మడి రామాయంపేట మండలంలో14500 ఎకరాల సాగు రామాయంపేట, ఆగస్ట్టు 8 : మెదక్ జిల్లాలోని అన్ని మండలాల్లో వానకాలం సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు పెరగడంతో పంటలు సాగుచేస్తున్నారు. �
పాపన్నపేట, ఆగస్టు 8 : శక్తి స్వరూపిణీ వనదుర్గాదేవి క్షేత్రం దుర్గమ్మ నామస్మరణలతో మార్మోగింది. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వేదపండితులు అమ్మవారి �
రైతులు అధికారులకు సహకరించాలి రైతులు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, అందోల్ ఎమ్మెల్యేచంటి క్రాంతికిరణ్ సింగూరు కెనాల్ నుంచి నీటి విడుదల పుల్కల్
రోడ్లకు ఇరువైపులా మొక్కలు.. రహదారులకు హరిత శోభ రోడ్లకు ఇరువైపులా ప్లాంటేషన్ మెదక్ జిల్లాలో 200 కిలోమీటర్ల మేర పనులు ఎన్హెచ్-44లో 51 కి.మీ, ఎన్హెచ్ -765డిలో 31 కి.మీ 1.30 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంకొనసాగుతున్
భవన నిర్మాణాలకు స్వీయ మదింపు ఆన్లైన్లో స్వయంగా వివరాల నమోదు అవకాశం కల్పించిన మున్సిపల్శాఖ భవన యజమానులకు పూర్తిస్వేచ్ఛ తప్పుడు సమాచారమిస్తే 25 రెట్ల జరిమానా ఉమ్మడి మెదక్ జిల్లాలో 16 మున్సిపాలిటీలు మె
నివారణకు చర్యలుస్పీడ్గన్ల ఏర్పాటు నిఘా900 కేసులు నమోదు నర్సాపూర్, ఆగస్టు 4 : హైవేలపై వేగంగా వెళ్తున్నారా.. ఎవరూ గుర్తించట్లేదు..మనకేం కాదులే అనుకుంటే పొరపాటే. ప్రమాదాల నివారణ, వాహనాల వేగ నియంత్రణకు పోలీస�
కాలనీలను సర్వే చేసిన అధికారులు పరిశీలించిన చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ రామాయంపేట, ఆగస్ట్టు 7: ప్రభుత్వం దళిత బంధు పథకంతో దళిత కాలనీలు, గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నదని మున్స�
గరిష్టంగా రూ.10లక్షల వరకు 35శాతం సబ్సిడీ పీఎంఎఫ్ఎంఈ అమలుపై కమిటీ సమావేశం మెదక్ కలెక్టర్ హరీశ్ మెదక్, ఆగస్టు 7 : సూక్ష్మ ఆహార శుద్ధీకరణ పరిశ్రమల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్
భవన నిర్మాణాలకు స్వీయ మదింపు ఆన్లైన్లో స్వయంగా వివరాల నమోదు అవకాశం కల్పించిన మున్సిపల్ శాఖ భవన యజమానులకు పూర్తిస్వేచ్ఛ తప్పుడు సమాచారమిస్తే 25 రెట్ల జరిమానా ఉమ్మడి మెదక్ జిల్లాలో 16 మున్సిపాలిటీలు ఆ�
కలెక్టర్ హరీశ్ దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సన్నాహాక సమావేశం మెదక్, ఆగస్టు 6 : అధికారులు సమన్వయంతో పనిచేస్తూ స్వాతంత్య్ర దినోత్సవాలను జయప్రదం చేయాలని మెదక్ కలెక్టర్ ఎస్.హరీశ్ అన్నారు. శు
అందోల్, ఆగస్టు 6: జయశంకర్ సార్ జయంతి వేడుకలను అందోల్ మండలంలో శుక్రవారం టీఆర్ఎస్, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేశ్, ఎంపీడీవో సత్యనారాయణ
సంగారెడ్డి జిల్లా చౌటకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొన్న కారు చిన్నారి సహా ఐదుగురి దుర్మరణం దవాఖాన నుంచి వస్తుండగా ఘటన సంఘటనా స్థలంలో మిన్నంటిన బంధువుల రోదనలు మృతులు మెద�
స్వాధీనం చేసుకున్న భూముల్లో సూచిక బోర్డుల ఏర్పాటు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న వారిపై కేసులు 10.5 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడి స్వాధీనం చేసుకున్నాం : తహసీల్దార్ దశరథ్ జిన్నారం, ఆగస్టు 4 : జిన్నారం మండలం
మనోహరాబాద్, ఆగస్టు 4 : చెరువు, కుంటల ఎఫ్టీఎల్ లో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్ అన్నారు. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులోని ఓ కుంట ఎఫ్టీఎల్ పరిధిలో �