జిన్నారం, ఆగస్టు2: పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు కానుండడంతో ప్రజల చిరకాల కల సాకారమైనదని జిన్నారం టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ జిల్లా నాయకుడు జీ. వెంకటేశంగౌడ్, మాజ�
చేర్యాల, ఆగస్టు 1 : పట్టణంలో మున్సిఫ్ కోర్టు ఏర్పాటుకు భౌగోళికంగా, వసతుల పరంగా అన్ని అనుకూలతలు ఉన్నాయని చేర్యాల ప్రాంత న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. చేర్యాలలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటును కోర�
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు బృందాలుప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు జారీఉమ్మడి మెదక్ జిల్లాలో16 మున్సిపాలిటీలువేల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులుబల్దియాలకు సమకూరిన ఆదాయంమెదక్ మున్సిపాలిటీ, జూలై 31 : నిబ
త్వరలోనే మంత్రి కేటీఆర్తో షాపింగ్ కాంప్లెక్స్కు శంకుస్థాపనసర్వసభ్య సమావేశంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్మెదక్ మున్సిపాలిటీ, జూలై 31 : మిషన్ భగీరథ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను మెదక్
మెదక్, జూలై 31 : నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పేదలకు వైద్య ఖర్చుల కోసం సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ పథకాన్ని ప్రవేశపెట్టారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ
మెదక్, జూలై 29 : కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు తడి, పొడి చెత్త సేకరణ, నిర్వహణ చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లకు మెదక్ కలెక్టర్ హరీశ్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ �
హుస్నాబాద్, జూలై 29 : అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. గురువారం హుస్నాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ముజా�
పల్లె ప్రగతితో కోహీర్ మండలం సజ్జాపూర్ గ్రామానికి కొత్తందాలు వచ్చాయి. పంచాయతీకి నెలనెలా నిధులు వస్తుండడంతో గ్రామ రూపురేఖలు మారాయి. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. చెత్తాచెదారం మాయమై, �