డీఆర్డీ వో శ్రీనివాస్, డీపీవో తరుణ్ కొల్చారం, ఆగస్టు 11: సంగాయిపేటలో పార్కు అభివృద్ధిలో గ్రామస్తుల కృషి ఉందని వారిని డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్ అభినందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంగాయిపేటల�
హోతి బస్వరాజ్ లోకల్ టాలెంట్చిత్ర, శిల్పకళలో రాణిస్తూ .. ఎందరికో ఉపాధిఅందమైన కళాఖండాలుజాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు న్యాల్కల్, ఆగస్టు 11 : బండరాళ్లకు సైతం ప్రాణం పోయగల చేతులు ఆ యువ శిల్పకారుడివి. చి
నిష్ట 2.0 ఆధ్వర్యంలో ఆన్లైన్ శిక్షణపర్యవేక్షిస్తున్న డీఈవోలు మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 11: విద్యాబోధనలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయ�
మెదక్ నియోజకవర్గంలో 16 సబ్సెంటర్లునేషనల్ హెల్త్ స్కీం కిందరూ.2.56 కోట్ల నిధులు మంజూరురాష్ట్రంలో కులవృత్తులకు పెద్దపీట57 ఏండ్లకే పింఛన్లు, అర్హులందరికీ ‘డబుల్ బెడ్రూం’ప్రైవేట్ దవాఖానలు ప్రజలకు సేవ�
ఆహార భద్రత చట్టం ముఖ్య ఉద్దేశం అదే.. రేషన్ సరఫరాలో లోటుపాట్లు ఉండకూడదు రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి నర్సాపూర్, కౌడిపల్లిలో పర్యటన పథకాల అమలుపై ఆరా రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర�
ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 10 : రేపటి భావిత భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో విద్యార్థుల్లో దాగి ఉన్న వినూత్న ఆలోచనలకు పదును పెట్టేందుకు కేంద్ర ప్రభుత�
కారుతో పాటు మృతదేహం కాల్చివేతఅనుమానాస్పద స్థితిలో మెదక్కు చెందిన రియల్ వ్యాపారి హత్యవెల్దుర్తి పరిధిలోని యశ్వంతరావుపేట శివారులో సంఘటనభార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు �
రియల్ వ్యాపారి దారుణ హత్యతో ఉలిక్కిపడ్డ పట్టణం చర్చనీయాంశంగా మారిన శ్రీనివాస్ హత్య గతంలో రెండుసార్లు ఆయనపై కాల్పులు మెదక్, ఆగస్టు 10 : మెదక్ పట్టణానికి చెందిన ధర్మకార్ రాంచందర్ కుమారుడు ధర్మకార్(�
హోండా కారు దగ్ధం | అనుమానాస్పద స్థితిలో ఓ కారు దగ్ధమైంది. ఈ సంఘటన జిల్లాలోని వెల్దుర్తి మండల పరిధిలోని యశ్వంతరావు పేట గ్రామ శివారు వెల్దుర్తి - నర్సాపూర్ ప్రధాన రహదారి పక్కన చోటు చేసుకుంది.
రైతు కుటుంబాలకు అండగా నిలస్తున్న రైతు బీమా పథకం మూడేండ్లలో మెదక్ జిల్లాలో 2677 బాధిత కుటుంబాలకు లబ్ధి రూ.5లక్షల చొప్పున రూ. 133.85 కోట్లు చెల్లింపు టేక్మాల్ ఆగస్టు 9: రాష్ట్ర ప్రభుత్వం రైతులను అనేక పథకాలు ప్రవే
శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు కేతకీ సంగమేశ్వరుడికి ప్రత్యేక పూజలు భారీగా తరలివచ్చిన భక్తులు ఝరాసంగం, ఆగస్టు 9 : మండల కేంద్రమైన ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం శ్రావణ మాసం పూజలు ప్ర�
పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న వాహనాల సంఖ్య ప్రధాన రహదారులపై రద్దీ జిల్లా కేంద్రాల్లో సిగ్నల్స్ ఏర్పాటు మెదక్ జిల్లా కేంద్రంలో నాలుగు చోట్ల ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్�