కలుషిత ఆహారం తిని ఇద్దరు చిన్నారుల మృత్యువాత తల్లి పరిస్థితి విషమం మెదక్ జిల్లా వెంకటాయపల్లిలో ఘటన కలుషిత ఆహారం తిని ఇద్దరు చిన్నారుల మృతి తల్లి పరిస్థితి విషమం మెదక్ జిల్లా వెంకటాయపల్లిలో ఘటన మనోహర�
టీఎన్జీవో భవన్లో సీఎం కేసీఆర్చిత్రపటానికి పాలతో అభిషేకం ఉద్యోగుల పై చిత్తశుద్ధిని నిరూపించుకున్న ఏకైక సీఎం : టీఎన్జీవో జిల్లా నాయకులు ఉద్యోగులపై చిత్తశుద్ధిని నిరూపించుకున్న ఏకైక సీఎం కేసీఆర్ టీఎ�
వెల్దుర్తి: గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తున్నదని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మంగళవారం మాసాయిపేట మండల పరిధిలోని కొప్పుల పల్లిలో రూ. 13 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్�
మెదక్ మున్సిపాలిటీ: 2021-22 విద్య సంవత్సరానికిగాను మెదక్ ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మంగళవారం నాటికి 407 ప్రవేశాలు దాటయని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్గౌడ్ విలేకరులకు తెలిపారు. ఇప్పటివరకు అత్యధికంగా ప్రవే�
ఉద్యోగులకు దళిత బంధు ప్రకటించడం హర్షణీయం టీఎన్జీవో భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ మెదక్ : దళిత ఉద్యోగుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుక�
మెదక్ జిల్లాకు చేరిన 17,50 పీవీసీ వ్యాక్సిన్ డోసులు నేడు అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో పంపిణీకి ఏర్పాట్లు ఏడాదిలోపు మూడు డోసులు న్యూమోకోకల్ కాంజుగేట్పై విస్తృతంగా అవగాహన మెదక్: చిన్నారుల ఆరోగ్యంపై రాష్ట్ర �
3 నుంచి పదో తరగతి విద్యార్థులకు బోధన జూలై 1 నుంచి ప్రారంభమైన పాఠాలు టీ-శాట్, దూరదర్శన్ ద్వారా పాఠాలు పదో తరగతి విద్యార్థులపై దృష్టి వాట్సాప్ ద్వారా ప్రత్యేక శిక్షణ పర్యవేక్షిస్తున్న అధికారులు మెదక్ మున్స�
జిల్లాలో ఏడు పరీక్షా కేంద్రాలు జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ మెదక్ మున్సిపాలిటీ: 2021-22 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతుల లో మిగిలి ఉన్న సీట్లకు ఈనెల 21న ప్రవేశ పరీక్ష ని�
డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శంకర్ న్యాల్కల్, ఆగస్టు 16: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శంకర్ అన్నారు. సోమవారం మండలంలోని మిర్జాపూర్(బీ) గ్రామంలో ప్రజ�
విస్మరిస్తే చట్ట ప్రకారం చర్యలు మున్సిపల్ కమిషనర్ శ్రీహరి మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 16: టీఎస్బీపాస్తో అనుమతులు పొందిన ప్రకారమే భవన నిర్మాణాలు చేపట్టాలని.. మున్సిపల్ కమిషనర్ శ్రీహరి తెలిపారు. సోమ�
కోహీర్ తహసీల్ కార్యాలయంలో తనిఖీలు లంచంతో పట్టుబడ్డ నాయబ్ తహసీల్దార్, వీఆర్ఏ కోహీర్, ఆగస్టు 16 : ఓ రైతు నుంచి రెండు వేల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు నాయబ్ తహసీల్దార్, వీఆర్ఏ �
20 ఏండ్ల కిందటే సిద్దిపేటలో శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ హుజూరాబాద్ సభలో ప్రస్తావన అప్పట్లో దళితుల్లో చైతన్యానికి అనేక కార్యక్రమాలు.. సంఘటిత శక్తిగా మార్చిన పనులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా �
వెల్దుర్తి: దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. మాలమహానాడు మాసాయిపేట మండల కమిటీని సోమవారం ర�