ఆహార భద్రత చట్టం ముఖ్య ఉద్దేశం అదే.. రేషన్ సరఫరాలో లోటుపాట్లు ఉండకూడదు రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి నర్సాపూర్, కౌడిపల్లిలో పర్యటన పథకాల అమలుపై ఆరా రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర�
ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 10 : రేపటి భావిత భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో విద్యార్థుల్లో దాగి ఉన్న వినూత్న ఆలోచనలకు పదును పెట్టేందుకు కేంద్ర ప్రభుత�
కారుతో పాటు మృతదేహం కాల్చివేతఅనుమానాస్పద స్థితిలో మెదక్కు చెందిన రియల్ వ్యాపారి హత్యవెల్దుర్తి పరిధిలోని యశ్వంతరావుపేట శివారులో సంఘటనభార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు �
రియల్ వ్యాపారి దారుణ హత్యతో ఉలిక్కిపడ్డ పట్టణం చర్చనీయాంశంగా మారిన శ్రీనివాస్ హత్య గతంలో రెండుసార్లు ఆయనపై కాల్పులు మెదక్, ఆగస్టు 10 : మెదక్ పట్టణానికి చెందిన ధర్మకార్ రాంచందర్ కుమారుడు ధర్మకార్(�
హోండా కారు దగ్ధం | అనుమానాస్పద స్థితిలో ఓ కారు దగ్ధమైంది. ఈ సంఘటన జిల్లాలోని వెల్దుర్తి మండల పరిధిలోని యశ్వంతరావు పేట గ్రామ శివారు వెల్దుర్తి - నర్సాపూర్ ప్రధాన రహదారి పక్కన చోటు చేసుకుంది.
రైతు కుటుంబాలకు అండగా నిలస్తున్న రైతు బీమా పథకం మూడేండ్లలో మెదక్ జిల్లాలో 2677 బాధిత కుటుంబాలకు లబ్ధి రూ.5లక్షల చొప్పున రూ. 133.85 కోట్లు చెల్లింపు టేక్మాల్ ఆగస్టు 9: రాష్ట్ర ప్రభుత్వం రైతులను అనేక పథకాలు ప్రవే
శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు కేతకీ సంగమేశ్వరుడికి ప్రత్యేక పూజలు భారీగా తరలివచ్చిన భక్తులు ఝరాసంగం, ఆగస్టు 9 : మండల కేంద్రమైన ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం శ్రావణ మాసం పూజలు ప్ర�
పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న వాహనాల సంఖ్య ప్రధాన రహదారులపై రద్దీ జిల్లా కేంద్రాల్లో సిగ్నల్స్ ఏర్పాటు మెదక్ జిల్లా కేంద్రంలో నాలుగు చోట్ల ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్�
పెద్దశంకరంపేట, ఆగస్టు 8: బోనాల ఉత్సవాలు ఆదివారం పెద్దశంకరంపేటలోని రాణి శంకరమ్మ గడికోటలో గ్రామస్తులు వైభవంగా నిర్వహించుకున్నారు. స్థానిక (చావిడి) సరస్వతి శిశు మందిర్ నుంచి గడికోటలోని దుర్గామాత అమ్మవారి�
ఉమ్మడి రామాయంపేట మండలంలో14500 ఎకరాల సాగు రామాయంపేట, ఆగస్ట్టు 8 : మెదక్ జిల్లాలోని అన్ని మండలాల్లో వానకాలం సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు పెరగడంతో పంటలు సాగుచేస్తున్నారు. �
పాపన్నపేట, ఆగస్టు 8 : శక్తి స్వరూపిణీ వనదుర్గాదేవి క్షేత్రం దుర్గమ్మ నామస్మరణలతో మార్మోగింది. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వేదపండితులు అమ్మవారి �
రైతులు అధికారులకు సహకరించాలి రైతులు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, అందోల్ ఎమ్మెల్యేచంటి క్రాంతికిరణ్ సింగూరు కెనాల్ నుంచి నీటి విడుదల పుల్కల్
రోడ్లకు ఇరువైపులా మొక్కలు.. రహదారులకు హరిత శోభ రోడ్లకు ఇరువైపులా ప్లాంటేషన్ మెదక్ జిల్లాలో 200 కిలోమీటర్ల మేర పనులు ఎన్హెచ్-44లో 51 కి.మీ, ఎన్హెచ్ -765డిలో 31 కి.మీ 1.30 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంకొనసాగుతున్
భవన నిర్మాణాలకు స్వీయ మదింపు ఆన్లైన్లో స్వయంగా వివరాల నమోదు అవకాశం కల్పించిన మున్సిపల్శాఖ భవన యజమానులకు పూర్తిస్వేచ్ఛ తప్పుడు సమాచారమిస్తే 25 రెట్ల జరిమానా ఉమ్మడి మెదక్ జిల్లాలో 16 మున్సిపాలిటీలు మె
నివారణకు చర్యలుస్పీడ్గన్ల ఏర్పాటు నిఘా900 కేసులు నమోదు నర్సాపూర్, ఆగస్టు 4 : హైవేలపై వేగంగా వెళ్తున్నారా.. ఎవరూ గుర్తించట్లేదు..మనకేం కాదులే అనుకుంటే పొరపాటే. ప్రమాదాల నివారణ, వాహనాల వేగ నియంత్రణకు పోలీస�