రెండో రోజూ నీళ్లలో వనదుర్గా ఆలయంసింగూరు నుంచి పోటెత్తుతున్న వరద ప్రవాహంఏడుపాయలలో పెరిగిన పర్యాటకుల తాకిడిసింగూరు, మంజీర నుంచి కొనసాగిన నీటి విడుదల పాపన్నపేట, సెప్టెంబర్ 8 : పవిత్ర పుణ్యక్షేత్రమైన వనదు�
మామిడివాగులో కొట్టుకుపోయిన వ్యక్తి మృతుడు జీర్లపల్లి గ్రామానికి చెందిన కమలాకర్గా గుర్తింపు న్యాల్కల్, సెప్టెంబర్ 6 : మండలంలోని రేజింతల్ గ్రామ శివారులో మామిడివాగు దాటుతూ వరద నీటిలో గల్లంతైన వాహన చ�
వెల్దుర్తి, సెప్టెంబర్ 6: కరోనా వైరస్ ప్రభావంతో 16 నెలల అనంతరం తెరుచుకున్న పాఠశాలలో ముందస్తు చర్యలో భాగంగా ప్రతి పాఠశాలలో ఐసొలేషన్ గదులను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ తెలిప
వానతో గాంధీనగర్ జలమయం లోతట్టు ప్రాంతాల ఇండ్లలోకి చేరిన నీరు ఇబ్బందులు ఎదుర్కొన్న కాలనీ వాసులు మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 6: జిల్లా కేంద్రంలో ఆదివారం నుంచి కురిసిన వర్షానికి పట్టణం తడిచి ముద్దయిం�
రాబోయే మూడు రోజులు మెదక్ జిల్లాలో అతి భారీ వర్షాలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి మెదక్ కలెక్టర్ హరీశ్ 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూం ఏర్పాటు మెదక్, సెప్టెంబర్ 6: రాబోయే మూడు రోజులు మెదక్ జిల్లాలో భార�
రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి పండుగలా మారిన వ్యవసాయం బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల ప్రారంభానికి త్వరలో సీఎం కేసీఆర్ రాక అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడు
శివ్వంపేట మండలం దొంతిలో బీసీ ముదిరాజ్ భవనం ప్రారంభం సీసీ రోడ్లు, అంతర్గత మురికి కాల్వలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మదన్రెడ్డి మనోహరాబాద్, సెప్టెంబర్ 5 : సీఎం కేసీఆర్తో గ్రామాల అభివృద్ధి సాధ్యమని నర్స�
బల్దియాలో డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ సర్కిల్-22లో 1,20,611 మందికి వ్యాక్సినేషన్ రామచంద్రాపురం, సెస్టెంబర్ 5 : కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసు�
విద్యా బోధనే కాదు.. సామాజిక సేవలోనూ ముందున్న పలువురు టీచర్లు బడి రూపురేఖలు మారుస్తున్న కొందరు విద్యార్థులకు బంగారు భవిష్యత్కు బాటలు వేస్తున్న ఆదర్శ గురువులు నేడు ఉపాధ్యాయ దినోత్సవం ఉత్తమ ఉపాధ్యాయులకు
పల్లెల్లో పరుగులు తీస్తున్న విద్యుత్ వాహనాలుసామాన్యులకు అందుబాటులోకి..కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న ప్రజలురిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వంకాలుష్య న�
అందుబాటులో నాలుగు కోట్ల పుస్తకాలుఇంగ్లిష్, హిందీ భాషల్లో నిక్షిప్తంసద్వినియోగం చేసుకుంటున్న విద్యార్థులు కరోనా కారణంగా ఏడాదికి పైగా గ్రంథాలయాలు మూసిఉన్నాయి.తెరుచుకున్నా పాఠకుల నుంచి అంతగా స్పందన ర�
తల్లి మృతి.. తండ్రి జైలులో..కూలుతున్న ఇల్లు… మహిళా సమాఖ్య భవనంలో ఆశ్రయంఅనాథలుగా మారిన ఇద్దరు అమ్మాయిలు మనోహరాబాద్, సెప్టెంబర్ 3: విధి వారిని వక్రీకరించింది. ఆనందంగా ఉన్న కుటుంబం ఆర్థిక ఇబ్బందులు, మనస్పర�