జిల్లాలో ఏడు పరీక్షా కేంద్రాలు జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ మెదక్ మున్సిపాలిటీ: 2021-22 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతుల లో మిగిలి ఉన్న సీట్లకు ఈనెల 21న ప్రవేశ పరీక్ష ని�
డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శంకర్ న్యాల్కల్, ఆగస్టు 16: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శంకర్ అన్నారు. సోమవారం మండలంలోని మిర్జాపూర్(బీ) గ్రామంలో ప్రజ�
విస్మరిస్తే చట్ట ప్రకారం చర్యలు మున్సిపల్ కమిషనర్ శ్రీహరి మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 16: టీఎస్బీపాస్తో అనుమతులు పొందిన ప్రకారమే భవన నిర్మాణాలు చేపట్టాలని.. మున్సిపల్ కమిషనర్ శ్రీహరి తెలిపారు. సోమ�
కోహీర్ తహసీల్ కార్యాలయంలో తనిఖీలు లంచంతో పట్టుబడ్డ నాయబ్ తహసీల్దార్, వీఆర్ఏ కోహీర్, ఆగస్టు 16 : ఓ రైతు నుంచి రెండు వేల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు నాయబ్ తహసీల్దార్, వీఆర్ఏ �
20 ఏండ్ల కిందటే సిద్దిపేటలో శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ హుజూరాబాద్ సభలో ప్రస్తావన అప్పట్లో దళితుల్లో చైతన్యానికి అనేక కార్యక్రమాలు.. సంఘటిత శక్తిగా మార్చిన పనులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా �
వెల్దుర్తి: దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. మాలమహానాడు మాసాయిపేట మండల కమిటీని సోమవారం ర�
మెదక్: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ చందనదీప్తి ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామానికి చెందిన కుక్కదువ్ సి�
మెదక్ మున్సిపాలిటీ: ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి 2017-18 నుంచి 2019-20 వరకు పెండింగ్లో గల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరికై ఈనెల 18వ తేదీలోగా ఉపకార వేతనాల దరఖాస్తులను సంబంధిత అథికారులకు సమర్పించాల�
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలో భువన్ సర్వే ప్రారంభమైంది. భవనాల వివరాలను ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ సాయంతో భువన్ యాప్లో పొందు పరిచేందుకు క్షేత్ర స్థాయిలో సమాచార సేకరణ ఆప్లోడ్ బాధ్యతలను మున్సిపల్ బిల్ కలెక్ట�
డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు మెదక్ : పిల్లల్లో అంటువ్యాధులు సోకకుండా, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తకుండా ఉండటానికి పీసీవీ టీకా వేస్తామని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు తెలిపారు. సోమ వారం �
సమస్యల సత్వర పరిష్కారానికే మీ కోసం నేనున్నా.. ప్రజలతో కిటకిటలాడిన క్యాంపు కార్యాలయం మీ కోసం నేనున్నాకు అపూర్వ స్పందన మెదక్ : సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవడానికి మీ కోసం నేనున్నా కార్యక్రమాన్ని నిర్వహ�
మెదక్ జిల్లాలో 24 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఒక్కో కేంద్రంలో రోజుకు 150 నుంచి 200 వరకు జిల్లాలో అప్పటి వరకు 2,27,615 మందికి వ్యాక్సిన్ మెదక్ : కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ మళ్లీ షురువైంది
నర్సాపూర్, ఆగస్టు 15 : నర్సాపూర్ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో 75 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి జ�