ఒక చిత్రం.. భావాలు అనేకం నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం ఒక చిత్రం.. భావాలు అనేకం నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం కాలాన్ని కట్టిపడేసే అద్భుత సృష్టి ఫొటోగ్రఫీ. కాలం సాగిపోతున్నా.. గతకాలపు అనుభవాలు కళ్లెదుట �
మెదక్ రూరల్: ఇందిరాగాందీ అవుట్డోర్ స్టేడియంలోని పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాం స్కృతిక, పురావస్తు శాఖ మంత్రి శ్రీన
సిద్దిపేట టౌన్: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా బడి పిల్లల కథలు వారం రోజుల పాటు సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రసారమవుతాయని బాల చెలిమి సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఉండ్రాల రాజేశం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల
మెదక్ జిల్లాకు చేరిన 1750 పీవీసీ వ్యాక్సిన్ డోసులు నేడు అన్ని ప్రభుత్వ దవాఖానల్లో పంపిణీకి ఏర్పాట్లు ఏడాదిలోపు మూడు డోసులు న్యూమోకోకల్ కాంజుగేట్పై విస్తృతంగా అవగాహన మెదక్, ఆగస్టు 17 : చిన్నారుల ఆరోగ్య�
ఘనంగా సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున ర్యాలీ శేరిని ఆశీర్వదించిన సర్వమత పెద్దలు రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువకులు, కార్
కలుషిత ఆహారం తిని ఇద్దరు చిన్నారుల మృత్యువాత తల్లి పరిస్థితి విషమం మెదక్ జిల్లా వెంకటాయపల్లిలో ఘటన కలుషిత ఆహారం తిని ఇద్దరు చిన్నారుల మృతి తల్లి పరిస్థితి విషమం మెదక్ జిల్లా వెంకటాయపల్లిలో ఘటన మనోహర�
టీఎన్జీవో భవన్లో సీఎం కేసీఆర్చిత్రపటానికి పాలతో అభిషేకం ఉద్యోగుల పై చిత్తశుద్ధిని నిరూపించుకున్న ఏకైక సీఎం : టీఎన్జీవో జిల్లా నాయకులు ఉద్యోగులపై చిత్తశుద్ధిని నిరూపించుకున్న ఏకైక సీఎం కేసీఆర్ టీఎ�
వెల్దుర్తి: గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తున్నదని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మంగళవారం మాసాయిపేట మండల పరిధిలోని కొప్పుల పల్లిలో రూ. 13 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్�
మెదక్ మున్సిపాలిటీ: 2021-22 విద్య సంవత్సరానికిగాను మెదక్ ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మంగళవారం నాటికి 407 ప్రవేశాలు దాటయని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్గౌడ్ విలేకరులకు తెలిపారు. ఇప్పటివరకు అత్యధికంగా ప్రవే�
ఉద్యోగులకు దళిత బంధు ప్రకటించడం హర్షణీయం టీఎన్జీవో భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ మెదక్ : దళిత ఉద్యోగుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుక�
మెదక్ జిల్లాకు చేరిన 17,50 పీవీసీ వ్యాక్సిన్ డోసులు నేడు అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో పంపిణీకి ఏర్పాట్లు ఏడాదిలోపు మూడు డోసులు న్యూమోకోకల్ కాంజుగేట్పై విస్తృతంగా అవగాహన మెదక్: చిన్నారుల ఆరోగ్యంపై రాష్ట్ర �
3 నుంచి పదో తరగతి విద్యార్థులకు బోధన జూలై 1 నుంచి ప్రారంభమైన పాఠాలు టీ-శాట్, దూరదర్శన్ ద్వారా పాఠాలు పదో తరగతి విద్యార్థులపై దృష్టి వాట్సాప్ ద్వారా ప్రత్యేక శిక్షణ పర్యవేక్షిస్తున్న అధికారులు మెదక్ మున్స�