ప్రొటెంచైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి రామచంద్రాపురం, ఆగస్టు 27: ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం భారతీనగర్ డ
జహీరాబాద్ మండలంలోని బుచినెల్లి పారిశ్రామిక పార్కును సందర్శించిన అనంతరం మ్యాప్ను పరిశీలిస్తున్న టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు (ఫైల్) బుచినెల్లిలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు జహీరాబాద్, ఆగస్టు 26 : పేదలు తమ ఆడపిల్లల పెండ్లి చేసేందుకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తున్నారని జహీర�
శివ్వంపేట మండలంలో ప్రభత్వ పాఠశాలలను సందర్శించిన అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మనోహరాబాద్, ఆగస్టు 26: నెలాఖరులోగా పాఠశాలలను సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శివ్వంపేట మండలం పెద్దగ�
గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో నెలరోజులు శిక్షణఎస్బీఆర్ఎస్ఈఐటీ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ మెదక్, ఆగస్టు 26 : స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో మెదక్�
18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ మెదక్ జిల్లాలో 7,67,428 లక్షల జనాభా ఇప్పటివరకు 2,43,696 మందికి వ్యాక్సినేషన్ మెదక్, ఆగస్టు 25 : ఇక ఇంటింటికీ కరోనా వ్యాక్సిన్ వేసేందుకు వైద్యశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆ�
గ్రామాల్లో గంజాయి సాగు.. ప్రోత్సహిస్తున్న స్మగర్లు ప్రత్యేక నిఘా.. దాడులు చేసి గంజాయి మొక్కల ధ్వంసం జహీరాబాద్, ఆగస్టు 25 : గంజాయిని అంతరు పంటగా సాగు చేసేందుకు స్మగ్లర్లు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోప�
సైకిల్ వీడర్ను ఆవిష్కరించిన గిరిజన పుత్రుడు తండ్రి కష్టాన్ని చూడలేక యంత్రం తయారీ పలువురి మన్ననలను పొందుతున్న రవినాయక్ నర్సాపూర్, ఆగస్టు 25 : పంట పొలంలో కలుపుతీయడానికి తండ్రి జాట్రోత్ సోమ్లా పడుతున్
అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ కౌడిపల్లి,ఆగస్టు 25: గ్రామాల్లో ప్రతి పాఠశాల పరిశుభ్రంగా ఉండాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నా రు. బుధవారం మండలంలోని సలాబత్పూర్, కన్నారం, ధర్మసాగర్ గ్రామాల్లో అంగన
సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సేవలు ఈ నెల 6 నుంచి అందుబాటులోకి.. కొనుగోలుదారులకు తప్పిన తిప్పలు మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 25: గతంలో ఆస్తుల మ్యుటేషన్ ప్రక్రియ ప్రహసంగా ఉండేది. రిజిస్ట్రేషన్ కార్యాయ
సిలిండర్పై రూ.25 అదనపు వడ్డింపురూ.వెయ్యికి చేరువలో గ్యాస్ ధరపేదలపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వంజిల్లా ప్రజలపై నెలకు రూ.50 లక్షల అదనపు భారంకరోనాతో ఆర్థిక ఇబ్బందుల్లో జనం.. నడ్డి విరుస్తున్న కేంద్రంలబో
ప్లాస్టిక్ నిషేధానికి ప్రణాళికలుదశల వారీగా నియంత్రణపట్టణాల్లో ఆకస్మిక దాడులకు సమాయత్తంనిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు సృష్టిలోని ప్రతి పదార్థం జనించిన కొంతకాలానికి అంతరించి పోతుందని అందరికీ త