భగీరథ పనుల వల్ల ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేపడుతాం సర్వసభ్య సమావేశంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 30: హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని మున్సిపల్ చైర్మన్ చంద�
అంగన్వాడీ కేంద్రాల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లుశుభ్రం చేసి, శానిటైజ్ చేయిస్తున్న అంగన్వాడీలుఅంగన్వాడీ టీచర్ల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సర్కారుచిన్నారులను ఆకట్టుకునేలా వాతావరణం కల్పించేందుకు చర
మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్జిల్లా కేంద్రంలో ఘనంగా జాతీయ క్రీడాదినోత్సవంఉత్సవంగా 4కే, 2కే రన్ మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 29: హాకీలో దేశానికే వన్నె తెచ్చిన మహనీయుడు ధ్యాన్చంద్ అని, పట్టుదల దీక్
కొల్చారం, ఆగస్టు 28: మండల వ్యాప్తంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యాసంస్థల్లో శనివారం శానిటేషన్ పనులు ముమ్మరంగా చేపట్టారు. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నందున అన్ని విద్యాసంస్థలను శ�
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 28: వచ్చే నెల 1నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని వసతి గృహల్లో మున్సిపల్ సిబ్బంది పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టార�
క్రీడల్లో రాణిస్తున్న బొల్లారం ఆదర్శ పాఠశాల విద్యార్థులుజిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు బొల్లారం, ఆగస్టు 28 : ప్రతీవ్యక్తి జీవితంలో క్రీడలు, రోజువారి కార్యకలాపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ఈ రో�
ఒలింపిక్స్లో భారత పతకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారుడు22 ఏండ్ల పాటు హాకీకి సుదీర్ఘ సేవలుహాకీ మాంత్రికుడిగా కీర్తి ప్రతిష్ఠలు‘రాజీవ్ ఖేల్ రత్నా’ అవార్డును ‘ధ్యాన్చంద్ ఖేల్ రత్నా’ మార్చిన కేంద్ర
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి , అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్/ మెదక్ మున్సిపాలిటీ , ఆగస్టు 27 : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి గణప�
పారిశుధ్య పనులపై అధికారుల నిర్లక్ష్యంజడ్పీ సీఈవో ఆగ్రహం కొల్చారం, ఆగస్టు 27: సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి, శానిటేషన్ చేయించాలని ఎంపీడీవోలు, ఎంపీవోలకు సూచించినప్పటికీ అధికారులు నిర్ల
ప్రొటెంచైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి రామచంద్రాపురం, ఆగస్టు 27: ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం భారతీనగర్ డ
జహీరాబాద్ మండలంలోని బుచినెల్లి పారిశ్రామిక పార్కును సందర్శించిన అనంతరం మ్యాప్ను పరిశీలిస్తున్న టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు (ఫైల్) బుచినెల్లిలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసిన ప్రభుత్వం