సంగారెడ్డిలో సీవీ రామన్ మ్యూజియం సిద్ధం రూ.1.40కోట్లతో మ్యూజియంలో 58 రకాల ప్రదర్శనలు కనువిందు చేయనున్న 15 జాతుల డైనోసర్లు ప్రత్యేకంగా 10 నమూనాల గణిత సిద్ధాంతాలు అంతరిక్ష వీక్షణకు ఏర్పాటు చేసిన టెలీస్కోప్ 15 �
కులవృత్తులకు జీవం పోసిన ఘనత సీఎం కేసీఆర్దే మండలానికి మూడు ఫిష్ మార్కెట్లు మత్య్సకారులకు సరిపడా చేప, రొయ్య పిల్లలు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తోటపల్లి ఆన్లై�
తూప్రాన్/రామాయంపేట: కొవిడ్ టీకాపై నిర్లక్ష్యం తగదని, 18 ఏండ్లు నిండిన వారందరూ తప్పనిసరిగ్గా టీకా తీసుకోవాలని, సీజనల్ వ్యాధులపై ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్�
రామాయంపేట : భారీ వర్షాలకు కూలిపోయిన ప్రహరీలకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని జిల్లా మార్కెటింగ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గణేశ్, డిప్యూటీ ఇంజినీర్ మాధవరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం వారు రామా
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలోని మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపల్ పరిధిలోని గృహదారులు తమ తమ ఇంటి ఆస్తి పన్నులను డిజిటల్ (ఆన్లైన్)పద్ధతిలో చెల్లించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కల
నేడు గణేశ్ శోభాయాత్ర ట్రాఫిక్ అంతరాయం లేకుండా రూట్ మ్యాప్ చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి ఎస్పీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మెదక్, సెప్టెంబర్ 19 : గంగమ్మ ఒడికి చేరేందుకు గణనాథులు సిద్ధమవుతున్నాయ�
ఉమ్మడి జిల్లాలో ఘనంగా గణపయ్య శోభాయాత్రలు చెరువులు, కుంటల వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేసిన అధికారులు క్రేన్ల సహాయంతో గంగమ్మ ఒడికి.. బందోబస్తులో పోలీసు యంత్రాంగం రూ.10 లక్షలు పలికిన సంగారెడ్డి చైతన్య యువజన సంఘం
మనోహరాబాద్ : కుటుంబ సభ్యులంతా శనివారం రాత్రి కలిసి భోజనం చేసి నిద్రించారు. ఆదివారం ఉదయం లేచి చూసేసరికి కుమార్తె అదృశ్యమైన ఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరా�
పాపన్నపేట : ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీర నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్�
నర్సాపూర్ : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని జడ్పీ సీఈవో వెంకట శైలేశ్ సూచించారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని ఎల్లాపూర్, అచ్చంపేట్, మంతూర్ గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన కొవిడ�
మెదక్ మున్సిపాలిటీ : మెదక్ చర్చి భక్తులతో సందడిగా మారింది. ఆదివారం కావడంతో వందలాది మంది భక్తులు, పర్యాటకులు తరలి రావడంతో చర్చి ప్రాంగణమంతా కిటకిటలాడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంట గంటకు జరిగిన ప్రత�
బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయానికి సరికొత్త శోభ రూ.4.50కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభం నలుదిక్కుల రాజగోపురాలు.. సాలారం.. ప్రాకారాలు.. భక్తుల విరాళాలతో చివరి దశకు పనులు కార్తీక మాసంలో ప్రారంభించేందుకు సన్నాహా�