విద్యా బోధనే కాదు.. సామాజిక సేవలోనూ ముందున్న పలువురు టీచర్లు బడి రూపురేఖలు మారుస్తున్న కొందరు విద్యార్థులకు బంగారు భవిష్యత్కు బాటలు వేస్తున్న ఆదర్శ గురువులు నేడు ఉపాధ్యాయ దినోత్సవం ఉత్తమ ఉపాధ్యాయులకు
పల్లెల్లో పరుగులు తీస్తున్న విద్యుత్ వాహనాలుసామాన్యులకు అందుబాటులోకి..కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న ప్రజలురిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వంకాలుష్య న�
అందుబాటులో నాలుగు కోట్ల పుస్తకాలుఇంగ్లిష్, హిందీ భాషల్లో నిక్షిప్తంసద్వినియోగం చేసుకుంటున్న విద్యార్థులు కరోనా కారణంగా ఏడాదికి పైగా గ్రంథాలయాలు మూసిఉన్నాయి.తెరుచుకున్నా పాఠకుల నుంచి అంతగా స్పందన ర�
తల్లి మృతి.. తండ్రి జైలులో..కూలుతున్న ఇల్లు… మహిళా సమాఖ్య భవనంలో ఆశ్రయంఅనాథలుగా మారిన ఇద్దరు అమ్మాయిలు మనోహరాబాద్, సెప్టెంబర్ 3: విధి వారిని వక్రీకరించింది. ఆనందంగా ఉన్న కుటుంబం ఆర్థిక ఇబ్బందులు, మనస్పర�
వేడివేడి మొక్కజొన్న కంకులకు భలే గిరాకీమెండుగా పోషకాలుకొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న ప్రజలు లేత మొక్కజొన్న కంకులకు ఎర్రటి నిప్పులపై కాల్చి, ఒక నిమ్మకాయ పచ్చతో కొంచెం ఉప్పు రుద్దేసి ఒక్కొక్క గింజను వలిచి
జిల్లాలో మొదలైన కసరత్తు19 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడికి ప్రతిపాదన150 మంది విద్యార్థులను మించి ఉన్న బడులకు హెచ్ఎంప్రభుత్వ మార్గదర్శకాలు, ఆదేశాల ప్రకారంపూర్తికానున్న ప్రక్రియఉపాధ్యాయుల హేతుబద్ధ్�
చిన్నశంకరంపేట అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్/హవేళీఘనపూర్ /మెదక్ మున్సిపాలిటీ/టేక్మాల్, సెప్టెంబర్ 2 : ప్రత్యేక రాష్ట్రం కోసం 20 ఏండ్ల క్రితం టీఆర్ఎస్ ఆవ
జహీరాబాద్ రైతులకు నష్టదాయకంగా మారిన చెరుకు సాగు ఏడాది క్రితం క్రషింగ్ నిలిపివేసిన ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ కర్ణాటక, మహారాష్ట్ర ఫ్యాక్టరీలకు చెరుకు తరలింపు ఈసారి ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీలో క్�
శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అమీన్పూర్, సెప్టెంబర్ 1 : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, పటాన్చె�
ఏసీపీ రమేశ్ కొండపాక, ఆగస్టు 31 : పోలీసుస్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ వారి సమస్యలను పరిష్కరించాలని గజ్వేల్ ఏసీపీ రమేశ్ సూచించారు. మంగళవారం కుకునూరుపల్లి పోలీసుస్టేషన్ను
దక్షిణ భారతదేశంలో మహాపీఠంగా వెలుగనున్న బగలాముఖి శక్తిపీఠం మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో శక్తి పీఠానికి శిలాన్యాసం, భూమిపూజ హాజరైన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్�
పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మొక్కులు చెల్లించుకున్న భక్తులు గుమ్మడిదల, ఆగస్టు 30 : శ్రావణ మాసంలో గ్రామ దేవతలకు బోనం నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన మొక్కులు తీరుతాయని పటాన్చెరు ఎ�
నర్సాపూర్,ఆగస్టు30: పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాలని అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. మండల పరిధిలోని చిప్పల్తుర్తిలోని కస్తూరా బాలికల పాఠశాలను అదనపు కలెక్ట