వెల్దుర్తి, /చేగుంట/మనోహరాబాద్ / కొల్చారం/ కౌడిపల్లి ఆగస్టు 15 స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలు అన్నిమండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో ,ప్రభుత్వం కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం జాతీయ జెండా�
మెదక్, ఆగస్టు 15 : విధి నిర్వహణలో విశేష కృషి చేసిన 134 మంది అధికారులు, 17 మంది పోలీసు అధికారులకు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్, మైన్�
మల్లన్నగుట్ట భక్తుల కొంగుబంగారం శ్రావణమాసం, కార్తీకమాసాల్లో ప్రత్యేక పూజలు సహజసిద్ధ్దంగా బండరాతి కింద వెలిసిన ఆలయం వెల్దుర్తి, ఆగస్టు 14: గుట్టపై నుంచి జాలువారుతున్న నీ టిధారలు, ఎతైన గుట్టలు, పచ్చని చెట్�
మెదక్ కలెక్టర్ హరీశ్స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల పరిశీలనహాజరుకానున్న మంత్రి శ్రీనివాస్యాదవ్అతిథులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశం మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 13: కలెక్టరేట్ ఆ
దళిత, గిరిజన ఆవాస ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు వివరాలు సేకరించాలిబృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలివీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ హరీశ్ మెదక్ మున్సిపాలిటీ, ఆగష్టు 13: వాన కాలంలో
నూతన హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.6. 65కోట్ల నిధులు మంజూరు రాకపోకలకు తప్పిన తిప్పలు కూడవెల్లి వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంతో ప్రజల హర్షం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రె
డీఆర్డీ వో శ్రీనివాస్, డీపీవో తరుణ్ కొల్చారం, ఆగస్టు 11: సంగాయిపేటలో పార్కు అభివృద్ధిలో గ్రామస్తుల కృషి ఉందని వారిని డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్ అభినందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంగాయిపేటల�
హోతి బస్వరాజ్ లోకల్ టాలెంట్చిత్ర, శిల్పకళలో రాణిస్తూ .. ఎందరికో ఉపాధిఅందమైన కళాఖండాలుజాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు న్యాల్కల్, ఆగస్టు 11 : బండరాళ్లకు సైతం ప్రాణం పోయగల చేతులు ఆ యువ శిల్పకారుడివి. చి
నిష్ట 2.0 ఆధ్వర్యంలో ఆన్లైన్ శిక్షణపర్యవేక్షిస్తున్న డీఈవోలు మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 11: విద్యాబోధనలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయ�
మెదక్ నియోజకవర్గంలో 16 సబ్సెంటర్లునేషనల్ హెల్త్ స్కీం కిందరూ.2.56 కోట్ల నిధులు మంజూరురాష్ట్రంలో కులవృత్తులకు పెద్దపీట57 ఏండ్లకే పింఛన్లు, అర్హులందరికీ ‘డబుల్ బెడ్రూం’ప్రైవేట్ దవాఖానలు ప్రజలకు సేవ�