మెదక్, జూలై 23 : జిల్లాలో జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారులతో పాటు మున్సిపల్ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించిన బ్లాక్స్పాట్ ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, స్ట్టాడ్స్, బ్లింకర్�
20 ఎకరాల్లో ఏర్పాటుకు స్థల పరిశీలన రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఆడేలా గజ్వేల్ క్రీడాకారులను తీర్చిదిద్దాలన్నది సీఎం ఆకాంక్ష ముందుగా ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటు ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, సాట్స్ చై�
నర్సాపూర్,జూలై23: నేడు మున్సిపల్, ఐటీ శాఖామాత్యులు కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని మొక్కలు నాటనున్నట్లు ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. శుక్రవారం నర్సాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం
హవేళీఘనపూర్, జూలై 23: ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సం�
మెదక్, జూలై 22 : రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 24న చేపట్టే ముక్కో టి వృక్షారన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మెదక్ జిల్లాలో మూడు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని మెదక్
వెల్దుర్తి, జూలై 22. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగుల్లోకి నీరు చేరుతున్నాయి. ఇప్పటికే పొంగిపొర్లిన హాల్దీప్రాజెక్టు, హల్దీవాగు చెక్డ్యాం లు, మరోమారు అలుగులు పారడానికి, మత్తడి �
మెదక్ మున్సిపాలిటీ, జూలై 22: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గంగినేని థియేటర్ వెనుక ప్రాంతంతో పాటు నల్లపోచమ్మ దేవాలయం వెనుక కాలని వరదతో ముంచె త్తింది.
ఝరాసంగం, జూలై 22 : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బర్ధీపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో గురుపౌర్ణమి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి మహారాజ్ వైరాగ్య శిఖమణి తెలి
మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలుముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, నాయకులుమెదక్, మున్సిపాలిటీ జూలై 21: బక్రీద్ పండుగను జిల్లా వ్యాప్తంగా బుధవారం ముస్లింలు భక్తిశ్రద్ధ్ధలతో జరుపుకొన్నార
అదే స్థాయిలో కోడి గుడ్డు రూ.6బెంబేలెత్తుతున్న వినియోగదారులుమెదక్ మున్సిపాలిటీ, జూలై 21 : కోడి కొండెక్కి కూర్చుంది.. చికెన్, గుడ్ల ధరలు పైపైకి పాకుతున్నాయి. కరోనా నేపథ్యంలో బలవర్థక ఆహారం తీసుకోవాలని వైద్య�
మెదక్ మున్సిపాలిటీ/ సిద్దిపేట టౌన్, జూలై 20: భారత దేశం సర్వమాతల సమ్మేళనం. ప్రతి మతానికి ఆచారాలు, పద్ధతులు, వ్యవహార శైలులుంటాయి. అందులో భాగంగా ప్రజలు ఆయా సం ప్రదాయ వ్యవహారాలు పాటిస్తుంటారు. ముస్లిం సోదరులు �
పల్లె ప్రగతితో ప్రత్యేకత చాటుకున్న లింగ్సాన్పల్లి అన్ని వీధులకూ సీసీ రోడ్లు ఆకట్టుకుంటున్న పల్లె ప్రకృతి వనం డంపింగ్ యార్డు ఏర్పాటుతో శుభ్రంగా గ్రామం హవేళీఘనపూర్, జూలై 20:అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న
చేగుంట,జూలై 20: రైతులు ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేస్తే అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాంనాయక్ అన్నారు. చేగుంట మండల పరిధిలోని మక్కరాజిపేట రైతువేదికలో నిర్వహించిన రైతు సదస్సులో పా
మనోహరాబాద్, జూలై 20 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ స్థానంలోఉందని జడ్పీచైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలానికి చెందిన 52 మంది లబ్ధిద