కొమురవెల్లి ఆలయంలో హుండీల లెక్కింపు 53 రోజుల్లో 1,03,92,693 ఆదాయం చేర్యాల, జనవరి 11: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ హుండీలను మంగళవారం లెక్కించారు. మహా మండపంలో ఆలయ ఈవో బాలాజీ ఆధ్వర్యంలో సిద్ద�
న్యాల్కల్, జనవరి 11 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్పూర్ గ్రామ శివారులోని తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో వాహన తనిఖీలో పాటు థర్మల్ స్క్రీనింగ్, కొవిడ్ పరీక్షలు ముమ్మరంగా చేపడుతున్నారు. మహార�
తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి శ్రమ తక్కువ.. ఆదాయం ఎక్కువ బిందు సేద్యం వైపు అన్నదాతల చూపు రైతులను ప్రోత్సహిస్తున్న అధికారులు ఝరాసంగం, జనవరి 10 : బిందుసేద్యంతో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. తక్కు
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన రైతుబంధు సంబురాలు సీఎం కేసీఆర్కు రైతన్నల జేజేలు పల్లెల్లో పండుగ వాతావరణం ఉమ్మడి జిల్లా నెట్వర్క్, నమస్తే తెలంగాణ, జనవరి 10 :ఉమ్మడి జిల్లాలో ఊరూ.. వాడా పండుగ �
మెదక్ జిల్లాలో పోస్టింగ్లు ఇచ్చిన కలెక్టర్ హరీశ్ మెదక్, జనవరి 10 : మెదక్ జిల్లాకు 15 మంది తహసీల్దార్లు, 10 మంది నాయబ్ తహసీల్దార్లు బదిలీపై వచ్చారని, వారికి సోమవారం పోస్టింగ్ ఇచ్చామని, వీరు ఇతర జిల్లాల �
ఎల్లిగడ్డ సాగుతో అధిక ఆదాయం ఎకరం సాగులో రూ. లక్ష మిగులు రాయపోల్, జనవరి 10 : ఆదాయం వచ్చే పంటలపై రైతులు దృష్టి సారిస్తున్నారు. . రాయపోల్ మండలంలో అధిక శాతం రైతులు వరికి వదులు ఇతర పంటలు పండిస్తున్నారు. ఇందులో భా�
నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఎండ్ల బండి, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ రైతు వేదికల వద్ద ముగ్గుల పోటీలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం పెద్దశంకరంపేట, జనవరి 10 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైత�
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మూడు డివిజన్లకు స్వచ్ఛ ఆటోల అందజేత పటాన్చెరు, జనవరి 10 : జీహెచ్ఎంసీ డివిజన్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ర�
వలస వెళ్లిన రైతులు తిరిగివస్తున్నారు.. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్లో ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ జై కేసీఆర్ నినాదాలతో మార్మోగిన పట్టణం గజ్వేల్, జనవరి 10 : నాడు వ్యవసాయం దండుగ అన్న పర�
వెల్దుర్తి, జనవరి 10: దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నార�
కోరమీసాల స్వామి సన్నిధిలో కొండంత భక్తజనం ఉమ్మడి మెదక్ జిల్లాలో కిక్కిరిసిన ఆలయాలు కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు స్వామివారిని దర్శించుకున్న 25వేల మంది ఏడుపాయల్లో వనదుర్గామాతకు పూజలు 6
సేంద్రియ పద్ధ్దతుల్లో సాగు చేస్తున్న కొమురవెల్లి రైతు లక్ష్మీనారాయణ ఎకరం పొలంలో 650 మొక్కల పెంపకం పంటకాలం 12 ఏండ్లు.. ఆ తర్వాత రూ.కోట్లల్లో ఆదాయం కాసులు కురిపించే ఎర్రచందనం ‘డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా’ అ�