ఉమ్మడి జిల్లాలో జ్వర సర్వే ప్రారంభం తొలి రోజూ కార్యక్రమం విజయవంతం సర్వే తీరును పర్యవేక్షించిన అధికారులు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు సర్వే మొదటి రోజు మెదక్లో 37,711 ఇండ్లు..633 బృందాల�
44 రోజుల్లో 20.29 లక్షల ఆదాయం పాపన్నపేట, జనవరి 21: పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయ హుండీని శుక్రవారం లెక్కించారు. హుండీ ఆదాయం 20.29 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈవో సార శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం �
కొవిడ్-19 సంక్రమణ అంచనా వేయడానికే ఐసీఎంఆర్ వైద్యుల బృందం సర్వే గొల్పర్తి గ్రామంలో 40 కుటుంబాలపై సమగ్ర సర్వే ఐసీఎంఆర్ వైద్య బృందం రామాయంపేట, జనవరి 21: వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రజల్లో యాంటీబాడీస్ ఎం
మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ గ్రామాల్లో ఇంటింటి జ్వర సర్వే సర్వేలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యసిబ్బంది తూప్రాన్/రామాయంపేట, జనవరి 21 : జ్వర సర్వేను వైద్య సిబ్బంది పక్కాగా చేపట్ట�
డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు కరోనా కట్టడికి జ్వర సర్వే సర్వేలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది నర్సాపూర్, జనవరి 21 : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వేతో గతంలో మంచి ఫలితాలు పొందామని డీఎంహెచ్వో వెంకటే�
దినదినాభివృద్ధి చెందుతున్న చిట్కుల్ చాముండేశ్వరి ఆలయం కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ప్రసిద్ధి నేటి నుంచి మూడు రోజుల పాటు వార్షికోత్సవాలు చిలిపిచెడ్, జనవరి 21 : మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కుల్
పైప్లైన్ పనులను పరిశీలించిన జలమండలి ఎండీ దానకిశోర్ వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశం సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : నగర శివారులోని కొల్లూరులో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇం�
చీడపీడలకు చెక్.. తక్కువ ఖర్చు.. అధిక దిగుబడి ప్రోత్సహిస్తున్న తెలంగాణ సర్కారు.. రైతులకు 50 శాతం సబ్సిడీ గుమ్మడిదల, జనవరి 20 : ప్లాస్టిక్ మల్చింగ్ విధానంతో వివిధ కూరగాయలు, పూల సాగు చేసి మంచి దిగుబడులు సాధించవ
వృద్ధులకు బాసటగా విజన్ వృద్ధాశ్రమం 25 మంది వృద్ధులను అక్కున చేర్చుకున్న ఆశ్రమ ఫౌండర్ ఆభర్ణ సమాజ సేవయే పరమావధిగా విజన్ వృద్ధాశ్రమం స్థాపన పాఠశాల దశ నుంచే సామాజిక స్పృహ నాలుగేండ్లుగా వృద్ధులకు సేవలు నర
బదిలీలతో దశ మారనున్నపాఠశాలలు వీవీలతో కొనసాగిన బడులకు మోక్షం ఇటీవల 317 జీవో ప్రకారం జరిగిన బదిలీల ప్రక్రియలో సంగారెడ్డి జిల్లాలోని మారుమూలగా ఉన్న నారాయణఖేడ్ వంటి ప్రాంతాలకు ప్రయోజనం చేకూరింది. గతంలో ఈ ప�
జీవో నంబర్ 3 జారీ చేసిన ప్రభుత్వం సీఎం కేసీఆర్పై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రశంసలు మెదక్ మున్సిపాలిటీ, జనవరి 20 : రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న ఉద్యోగుల డీఎ పెంపు, విడుదల నిర్ణయంపై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, పింఛ
నేటి నుంచి ఇంటింటి సర్వే చేయాలి లక్షణాలున్న వారికి కరోనా కిట్ అందజేయాలి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలి అర్హులందరికీ బూస్టర్ డోస్ వేయించాలి అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ ఓపీ సేవలందించాలి
ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘటన మృతుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్, మృతుడి భార్య ప్రైవేట్ టీచర్ ఏడేండ్ల కూతురితో కలిసి ఘాతుకం అమీన్పూర్, జనవరి 20 : ఎంతకష్టమొచ్చిందో ఏమ�