నాలుగు రోజులు… లక్షా 41వేల ఇండ్లు 9,526 మందికి కిట్ల పంపిణీ జోరుగా సాగుతున్న ఇంటింటా జ్వర సర్వే మెదక్, జనవరి 24 : మీ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నారా..? ఎవరికైనా జలుబు, దగ్గు, ఇతర లక్షణాలు ఏమైనా ఉన్నాయా..? రుచి, వాసన తె
చేగుంట/మెదక్రూరల్/శివ్వంపేట/రేగోడ్/నిజాంపేట/ తూప్రాన్/రామాయంపేట, జనవరి 24 : పలు గ్రామాల్లో వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే చేపడుతున్నారు. సోమవారం మెదక్లోని రాజ్పల్లి, తిమ్మకపల్లి, బచ్చురాజ్పల్లిలోని ప�
మనోహరాబాద్ /చేగుంట/శివ్వంపేట, జనవరి 24 : నిరుపేదలకు వరం సీఎం సహాయనిధి అని రాష్ట్ర మహి ళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన బానగారి మైసమ్మ అ�
మెదక్ మున్సిపాలిటీ/చిన్నశంకరంపేట/ కొల్చారం/పెద్దశంకరంపేట/రామాయంపేట, జనవరి 23: రామాయంపేట పట్టణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఆదివారం నిర్వహించారు. ఫ్రెండ్స్ అసోషియేషన్ అధ్వర్యంలో మున్సిపల్ చ�
మొదటి డోసు 6,10,666.. రెండో డోసు 4,91,072 మందికి స్పెషల్ వ్యాక్సినేషన్ కింద 8లక్షల 9వేల మందికి అర్హులందరూ టీకా వేయించుకోవాలి : వైద్యులు మెదక్, జనవరి 23 : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మెదక్ జిల్లాలో జోరుగా సాగుతోంద�
రామాయంపేట/నర్సాపూర్/మెదక్రూరల్/కొల్చారం/మనోహరాబాద్/మెదక్ మున్సిపాలిటీ, జనవరి 23 : కరోనా వ్యాప్తిని ఆరికట్టేందుకు పట్టణంలో జరుగుతున్న ఇంటింటా జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలని మెదక్ మున్సిపల్ చైర్�
ఆలయంలో పాత సంప్రదాయ పద్ధతులే కొనసాగుతున్నాయి.. అసత్య ప్రచారాలను భక్తులు నమ్మొద్దు : ఒగ్గు పూజారుల సంఘం చేర్యాల, జనవరి 23 : దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందుతున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆల�
సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటేల్గూడ నూతన పంచాయతీ కార్యాలయం ప్రారంభం అమీన్పూర్, జనవరి 23 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో పారదర్శకంగా పరిపాలన అం దిస్తూ గ�
పోచారం ప్రాజెక్టు, అభయారణ్యంలో విహంగాల సందడి సందర్శకులను ఆకట్టుకుంటున్న పక్షులు ఏటా 21 రకాల విదేశీ పక్షుల విడిది 33వేల ఎకరాల్లో విస్తరించిన పోచారం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం రెండు జిల్లాల పరిధిలో ఉన్న ప�
ఆస్తి పన్ను వసూలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో అధికారులు వాట్సాప్ ద్వారా పన్ను చెల్లించే అవకాశం మెదక్ మున్సిపాలిటీ, జనవరి 22 : బల్దియా అధికారులు ఆస్తి పన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి చివరి
2,547 మందికి కిట్ల పంపిణీ మెదక్ జిల్లాలో 627 బృందాలు.. 2,547 మందికి లక్షణాలు మెదక్, జనవరి 22 : మెదక్ జిల్లాలో ఇం టింటా జ్వర సర్వే రెండోరోజూ శనివారం కొనసాగింది. మొదటి రోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 633 బృందాలు పాల్గ�
యాసంగి పంటతో వ్యాపారిగా మారిన అన్నదాత మొదట ఎకరం చేనులో పండించిన మక్కకంకులు గుత్తగా వ్యాపారికి రూ.80 వేలకు విక్రయం తర్వాత తానే పండించి అంగళ్లలో అమ్మకం ఇతర రైతుల నుంచి కొనుగోలు చేసి విక్రయాలు మూడు నెలల్లో ర