తగ్గుతున్న దిగుబడులు.. పెరుగుతున్న అప్పులు ఆందోళనలో రైతులు ఆరుతడి పంటలే మేలంటున్న అధికారులు చిలిపిచెడ్, జనవరి 19 : వరి సాగు చేస్తున్న రైతులు వరుస నష్టాలతో అప్పులపాలవుతున్నారు. ఏటా దిగుబడులు తగ్గుతుండడంత�
వైభవంగా ముగిసిన మల్లన్న పట్నంవారం హైదరాబాద్ నుంచి తరలివచ్చిన యాదవ భక్తజనం పసుపు చల్లుకుని తన్మయత్వం కొమురవెల్లి క్షేత్రానికి రూ.36లక్షల ఆదాయం చేర్యాల, జనవరి 17 : కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో కొమురవెల్లి మల్ల
మెదక్ అర్బన్, జనవరి 17: మార్కెట్లో డిమాండ్ ఉండి, తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలు సాగు చేస్తే రైతులు అధిక ఆదాయం పొందవచ్చు. సాధారణంగా సాగు చేసే మక్క కాకుండా, తీపి మక్క (స్వీట్కార్న్), పేలాల మక్క, బేబీకార్న�
రోజురోజుకూ పెరిగిపోతున్న స్మార్ట్ ఫోన్ల వినియోగం నెట్ కేంద్రాలపై తీవ్ర ప్రభావం చకచకా సాగుతున్న ఆన్లైన్ సేవలు తెలంగాణ ఏర్పడ్డాక పెరిగిన టెక్నాలజీ రామాయంపేట రూరల్, జనవరి 17 : ఒకప్పుడు ఇంటర్నెట్లో ఏ
వైభవంగా మల్లన్న పట్నం వారం భక్తులతో రద్దీగా మారిన కొమురవెల్లి క్షేత్రం 40వేల మంది భక్తుల దర్శనం స్వామి దర్శనానికి 4గంటల సమయం పట్నం వేసి.. బోనం సమర్పించి పారవశ్యం ‘మల్లన్న మమ్మేలు.. కోరమీసాల సామి.. మమ్ము దీవి�
ఉమ్మడి జిల్లాలో ఘనంగా వేడుకలు ముగ్గులతో విరబూసిన వాకిళ్లు ఇంటింటా పిండి వంటల ఘుమఘుమలు పతంగులు ఎగరేసిన చిన్న, పెద్దలు సంక్రాంతి పండుగను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వాక�
కోటి మొక్కుల తల్లి కొండపోచమ్మ భక్తుల కోరిన కోర్కెలు తీర్చేకొంగుబంగారం నేటి నుంచి అమ్మవారి జాతర ప్రారంభం ఉత్సవాలకు మంత్రి హరీశ్రావు, ఎంపీ ప్రభాకర్రెడ్డికి ఆహ్వానం ముస్తాబైన దేవాలయం జగదేవ్పూర్, జనవ�
వివాదాలకు కేరాఫ్ ‘గుమ్మడిదల టోల్ప్లాజా’ వాహనదారులపై ప్లాజా నిర్వాహకుల మూకుమ్మడిదాడులు స్థానికులకు ఉచిత రవాణాపై అభ్యంతరాలు ఉచితంగా రాకపోకలకు పాసు ఇవ్వాలని మండల ప్రజల డిమాండ్ గుమ్మడిదల, జనవరి 16 : ఎన్�
ఉత్సవమూర్తుల ఊరేగింపు పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు మనోహరాబాద్, జనవరి 16 : తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో గల రామప్పగుట్టలో భవానీ సమేత రామలింగేశ్వరస్వామి వారి జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. సంక్రాంతి
మల్లికార్జునస్వామిని దర్శించుకున్న భక్తులు ఘనంగా బోనాల బండ్ల ఊరేగింపు మిరుదొడ్డి, జనవరి 16 : సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మిరుదొడ్డి మండలం వీరారెరెడ్డిపల్లి-జంగపల్లి గ్రామాల శివారులోన�
ఘనంగా భోగి పండుగ ఆకట్టుకున్న రంగురంగుల ముగ్గులు మెదక్రూరల్,జనవరి14: భోగి సంబురాలు శుక్రవారం మెదక్ మండలం వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ప్రజలు వీధుల్లో భోగి మంటలు వేశారు. మహిళలు రంగురంగుల ముగ్గులు వేశారు. ఇ�