శిశు మరణాల నివారణే లక్ష్యంగా సర్కారు చర్యలు మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలో నవజాత శిశు కేంద్రం ఏర్పాటు రూ.54 లక్షల ఎన్హెచ్ఎం నిధులతో నిర్మాణం గర్భిణులకు పరీక్షలు, స్కానింగ్ సౌకర్యం పేదలకు మెరుగైన సేవలు..
క్రికెట్లో చిచ్చెర పిడుగు చిన్నారి షబ్నం ఎనిమిదేండ్లకే అద్భుత ఆటతీరు తండ్రే కోచ్.. ఇల్ల్లే స్టేడియం ట్రీగార్డ్లతో నెట్ ప్రాక్ట్టీస్ మెరుగైన కోచింగ్ ఇప్పించేందుకు దాతల సాయం కోసం ఎదురుచూపు మునిపల�
ఆదాయం.. వినూత్నం.. కోళ్లఫారం.. చేపల గుంత.. రకరకాల మొక్కల పెంపకం కొల్చారం యువరైతు సాయి ఆదర్శం కొల్చారం, జనవరి 11 : చదివింది బీటెక్ మెకానికల్.. ఉద్యోగం కోసం చేసి న ప్రయత్నాలు విఫలం కావడంతో ఓ యువకుడు వినూత్న పద్ధత
అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మెదక్, జనవరి11 : ప్రగతి పనులను మార్చిలోపు పూర్తి చేయాలని, అందుకు అధికారులంతా సమన్యయంతో క
కొమురవెల్లి ఆలయంలో హుండీల లెక్కింపు 53 రోజుల్లో 1,03,92,693 ఆదాయం చేర్యాల, జనవరి 11: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ హుండీలను మంగళవారం లెక్కించారు. మహా మండపంలో ఆలయ ఈవో బాలాజీ ఆధ్వర్యంలో సిద్ద�
న్యాల్కల్, జనవరి 11 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్పూర్ గ్రామ శివారులోని తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో వాహన తనిఖీలో పాటు థర్మల్ స్క్రీనింగ్, కొవిడ్ పరీక్షలు ముమ్మరంగా చేపడుతున్నారు. మహార�
తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి శ్రమ తక్కువ.. ఆదాయం ఎక్కువ బిందు సేద్యం వైపు అన్నదాతల చూపు రైతులను ప్రోత్సహిస్తున్న అధికారులు ఝరాసంగం, జనవరి 10 : బిందుసేద్యంతో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. తక్కు
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన రైతుబంధు సంబురాలు సీఎం కేసీఆర్కు రైతన్నల జేజేలు పల్లెల్లో పండుగ వాతావరణం ఉమ్మడి జిల్లా నెట్వర్క్, నమస్తే తెలంగాణ, జనవరి 10 :ఉమ్మడి జిల్లాలో ఊరూ.. వాడా పండుగ �
మెదక్ జిల్లాలో పోస్టింగ్లు ఇచ్చిన కలెక్టర్ హరీశ్ మెదక్, జనవరి 10 : మెదక్ జిల్లాకు 15 మంది తహసీల్దార్లు, 10 మంది నాయబ్ తహసీల్దార్లు బదిలీపై వచ్చారని, వారికి సోమవారం పోస్టింగ్ ఇచ్చామని, వీరు ఇతర జిల్లాల �
ఎల్లిగడ్డ సాగుతో అధిక ఆదాయం ఎకరం సాగులో రూ. లక్ష మిగులు రాయపోల్, జనవరి 10 : ఆదాయం వచ్చే పంటలపై రైతులు దృష్టి సారిస్తున్నారు. . రాయపోల్ మండలంలో అధిక శాతం రైతులు వరికి వదులు ఇతర పంటలు పండిస్తున్నారు. ఇందులో భా�
నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఎండ్ల బండి, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ రైతు వేదికల వద్ద ముగ్గుల పోటీలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం పెద్దశంకరంపేట, జనవరి 10 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైత�
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మూడు డివిజన్లకు స్వచ్ఛ ఆటోల అందజేత పటాన్చెరు, జనవరి 10 : జీహెచ్ఎంసీ డివిజన్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ర�
వలస వెళ్లిన రైతులు తిరిగివస్తున్నారు.. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్లో ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ జై కేసీఆర్ నినాదాలతో మార్మోగిన పట్టణం గజ్వేల్, జనవరి 10 : నాడు వ్యవసాయం దండుగ అన్న పర�