ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మండల సభలో పీసీబీ ఏఈపై ఎమ్మెల్యే ఆగ్రహం జిన్నారం, జనవరి 3 : ‘కాలుష్య సమస్య కట్టడి కాకపోవడానికి కారణం పీసీబీ అధికారులే. అధికారులు జి�
వెనుకబడిన ప్రాంతాలకు మరిన్ని నిధులు జిన్నారానికి రూ.94లక్షల కేటాయింపు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి రామచంద్రాపురం, జనవరి 3 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే
Road accident | నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వేగంగా వెళ్లడంతో వ్యక్తి మృతువాత పడ్డ సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం నగరం గ్రామంలో చోటు చేసుకుంది.
అంగన్వాడీలకు ముచ్చటగా మూడోసారి పెంపు పెంచిన జీతాలు విడుదల చేసిన ప్రభుత్వం డిసెంబర్ నుంచి సిబ్బంది ఖాతాలో డబ్బులు జమ సంగారెడ్డి జిల్లాలో 2848, మెదక్ జిల్లాలో 1554 మందికి లబ్ధి హర్షం వ్యక్తం చేస్తున్న అంగన�
నేటి నుంచి 7వ తేదీ వరకు రేజింతల్ సిద్ధివినాయక స్వామి ఉత్సవాలు రాష్ట్రంలోనే ఏకైక స్వయంభూ సిద్ధివినాయకుడు.. మహిమాన్వితుడు కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఉత్సవాలు స్వామివారి 222వ జయంత్యుత్సవాలకు సిద్ధమైన ఆల�
అధిక ఆదాయంపై గ్రామ రైతుల దృష్టి మార్కెట్లో డిమాండ్ ఉండే కూరగాయల సాగు పండించడంతో పాటు సొంతంగా విక్రయాలతో మంచి ఆదాయం ఆర్జన మెదక్, జనవరి 2 : కొత్తమీర సాగుతో ఆ ఊర్లో రైతులు అధిక లాభాలను అర్జిస్తున్నారు. జిల్�
యాసంగి సాగుకు అనుకూలం 45 రోజులకే చేతికొచ్చిన ఆకుకూరలు పంటలు వేసిన నెలరోజుల్లోనే రూ.50వేలు లాభం గడించా : రైతు మాలోత్ గన్యానాయక్ యాసంగింలో ప్రత్యామ్నాయ పంటల సాగు లాభదాయకమని వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల�
అధిక వర్షాలకు తట్టుకున్న పంట విరగబూసిన కందిచేలు కొల్చారం, జనవరి 2 : వానకాలంలో భారీ వర్షాలకు పత్తి, మినుము, పెసర్లు తదితర పంటలకు తీరని నష్టం జరుగగా.. అంతరపంటగా వేసిన కంది విరగకాయడంతో రైతుల్లో ఆశలు చిగురించాయ
వనదుర్గామాతను దర్శించుకున్న భక్తులు పాపన్నపేట, జనవరి 2 : ఏడుపాయల్లో వనదుర్గామాత ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు మంజ�
పోలీసుల అదుపులో నిందితులు అందోల్, జనవరి 2 : భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన వట్పల్లి మండలం గొర్రెకల్ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం జోగిపేటలో సీ�
అంత్యక్రియలకు కుటుంబంలో ఒక్కరైనా హాజరవ్వాల్సిందే రెండేండ్లుగా ఆచారం కొనసాగింపు దాతల విరాళాలతో అంతిమయాత్ర వాహనం కొనుగోలు గ్రామస్తులకు అభినందనల వెల్లువ ఎవరు చనిపోయినా తమ బాధ్యతగా రూ.50 సాయం కోహీర్, జనవ�
పెరుగుతున్న వనజీవ సంపద ఏపుగా పెరిగిన హరితహారం మొక్కలు పచ్చదనానికి ఫిదా అయి తిరిగొస్తున్న పక్షులు గజ్వేల్ ప్రాంతాల్లో దర్శనమిస్తున్న అరుదైన వన్యసంపద పరవశించపోతున్న ప్రకృతి ప్రేమికులు ఫలిస్తున్న రాష�
జహీరాబాద్ మండలం దిడిగి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బైకును ఢీకొన్న కారు.. భార్యాభర్తతో పాటు కూతురు మృత్యువాత వలస వచ్చి బట్టలు అమ్ముకుని జీవనం చేస్తున్న కుటుంబం కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి.. మరొకరికి గాయా�
ఏడాదిలో నిర్మాణ పనులు ప్రారంభం గజ్వేల్-చేగుంట రోడ్డు సమస్యను త్వరలో పరిష్కరిస్తం.. ఆర్అండ్బీ ఈఎన్సీ రవీందర్రావు స్పష్టం గజ్వేల్, జనవరి 1: గజ్వేల్ పట్టణం మధ్య నుంచే రీజినల్ రింగురోడ్డు నిర్మాణం జర�