అమీన్పూర్, జనవరి 06: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని బీరంగూడ నవ్యకాలనీలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. సంస్థకు చెందిన క్రయ విక్రయాల్లో తేడాలు, మార్కె�
ఇండ్లలో నుంచి పరుగులు తీసిన జనం కోహీర్, జనవరి 5 : భూమి అకస్మాత్తుగా కంపించడంతో ఇండ్లలో నుంచి జనం బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనలతో భయాందోళన చెందారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని బడంపేట, గొటిగార్�
అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి చేగుంట, జనవరి 5 : అర్బన్ పార్కుల ఏర్పాటుతో పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందుబాటులోకి వస్తుందని అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమ�
మా ప్రాంతానికి వస్తే కాళేశ్వరం గోదావరి జలాలను చూపుతాం.. మిషన్ భగీరథ నీటిని తాపుతాం.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం మీ వ్యాఖ్యలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయి.. బీజేపీ అధ్యక్షుడు నడ్డాపై ఎమ్మెల్యేల �
Panchayat officer suspended | విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు శివ్వంపేట మండల పంచాయతీ అధికారి శరత్ కుమార్ రెడ్డిని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కు�
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు మెదక్ జిల్లాలో మరో మూడు చోట్ల నిర్మాణం వడియారం, పరికిబండ,మనోహరాబాద్లో కొనసాగుతున్న పనులు త్వరలో ప్రారంభించేందుకు చర్యలు నేడు వడియారం పార్కును సందర్శించనున్న అటవీశాఖ ప�
ఐదేండ్లలోపు చిన్నారులకు చికిత్సలు అందజేయాలి 23న పల్స్పోలియో కార్యక్రమం జిల్లాలో 72,906 మంది పిల్లలు మెదక్ డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు మెదక్, జనవరి 4: ఐదేండ్లలోపు పిల్లలకు వచ్చే వ్యాధులను గుర్తించి చికి�
రేజింతల్ సిద్ధివినాయక స్వామి జయంత్యుత్సవాలు ప్రారంభం స్వామివారికి వేదపండితుల ప్రత్యేక పూజలు నేటి నుంచి శతచండీ, గణపతి హోమాలు తరలిరానున్న మూడు రాష్ర్టాల భక్తులు న్యాల్కల్, జనవరి 3 : సంగారెడ్డి జిల్లా న
రైతుబంధు ఇచ్చి పెట్టుబడి బాధలు తీర్చిండు కరోనా కష్టకాలంలోనూ ఆదుకున్నడు.. బాధిత కుటుంబాలకు రైతుబీమా భరోసా 24గంటల నాణ్యమైన కరెంట్తో అధిక దిగుబడులు కేంద్రం రైతులను ఆగం చేస్తున్నది సిద్దిపేట జిల్లా తొగుట మ
వెల్దుర్తి మండల సర్వసభ్య సమావేశంలోఎమ్మెల్యే మదన్రెడ్డి వెల్దుర్తి, జనవరి 3 : నియోజకవర్గంలోని వెల్దుర్తి, శివ్వంపేట మండలాలకు త్వరలోనే గజ్వేల్ నుంచి గోదావరి తాగునీటి జలాలు రానున్నాయని ఎమ్మెల్యే మదన్ర
ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మండల సభలో పీసీబీ ఏఈపై ఎమ్మెల్యే ఆగ్రహం జిన్నారం, జనవరి 3 : ‘కాలుష్య సమస్య కట్టడి కాకపోవడానికి కారణం పీసీబీ అధికారులే. అధికారులు జి�
వెనుకబడిన ప్రాంతాలకు మరిన్ని నిధులు జిన్నారానికి రూ.94లక్షల కేటాయింపు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి రామచంద్రాపురం, జనవరి 3 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే
Road accident | నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వేగంగా వెళ్లడంతో వ్యక్తి మృతువాత పడ్డ సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం నగరం గ్రామంలో చోటు చేసుకుంది.