వెల్దుర్తి, జనవరి 10: దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నార�
కోరమీసాల స్వామి సన్నిధిలో కొండంత భక్తజనం ఉమ్మడి మెదక్ జిల్లాలో కిక్కిరిసిన ఆలయాలు కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు స్వామివారిని దర్శించుకున్న 25వేల మంది ఏడుపాయల్లో వనదుర్గామాతకు పూజలు 6
సేంద్రియ పద్ధ్దతుల్లో సాగు చేస్తున్న కొమురవెల్లి రైతు లక్ష్మీనారాయణ ఎకరం పొలంలో 650 మొక్కల పెంపకం పంటకాలం 12 ఏండ్లు.. ఆ తర్వాత రూ.కోట్లల్లో ఆదాయం కాసులు కురిపించే ఎర్రచందనం ‘డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా’ అ�
సృజనాత్మకతకు స్ఫూర్తి.. కుర్తివాడ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటుతున్న విద్యార్థులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే ప్రయోగశాల ఆ పాఠశాల. కేవల
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి చేగుంట, జనవరి 9 : నిరుపేదల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. నార్సింగి మండల పరిధిలోని సంకాపూర
మెదక్ రూరల్, జనవరి 9 : ఆర్టీసీ కార్గోసేవలు అంగన్వాడీ కేంద్రాల వరకు విస్తరించాయి. గతంలో ప్రాజెక్టు నుంచి కాంట్రాక్టర్ ద్వారా బాలామృతం, నూనె, మురుకులు, పప్పు సరాఫరా అయ్యేవి. అయితే ఈ విధానంతో జాప్యంతో పాటు
రైతుబంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మెదక్ జిల్లాలో రూ.1250 కోట్లు రైతుబంధు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పట్టణంలో సంతకాల సేకరణ మెదక్, జనవరి 8 : రైతుబంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, సీఎం కేసీఆ�
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత మెదక్, జనవరి 8 : నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరం లాంటిదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం మెదక్
తీరు మారిన చిరు వ్యాపారం తోపుడు బండ్లు, ద్విచక్ర వాహనాలతో వీధులు, గ్రామాల్ల్లోకి వచ్చి విక్రయాలు తీరొక్క వస్తువు పల్లె ప్రజల ముంగిట.. మారుతున్న వ్యాపార ధోరణి ప్రభావితం చేసిన లాక్డౌన్ పరిస్థితులు సంచార
వైభవంగా సిద్ధివినాయకుడి పెండ్లి వేడుక తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన భక్తులు కట్నకానుకలుగా ఒడిబియ్యాన్ని సమర్పించిన మహిళలు భక్తులకు అన్నదానం చేసిన ఆలయ కమిటీ ముగిసిన స్వామివారి 222�
పండుగకు ప్రత్యేక బస్సులు సిద్ధం ఉమ్మడి మెదక్ రీజియన్ నుంచి 230 ఏర్పాటు నేటి నుంచి 14 వతేదీ వరకు నడిపించనున్న ఆర్టీసీ తెలంగాణకు 190, ఆంధ్రాకు 40 బస్సులు ఎటువంటి అదనపు చార్జీలు ఉండవంటున్న అధికారులు ఆన్లైన్ల�
రాష్ట్రంలో ప్రథమస్థానంలో మెదక్ జిల్లా 526 గ్రామ పంచాయతీల్లో వందశాతం పూర్తి ఆమోదించిన రాష్ట్ర ఆడిట్ శాఖ పంచాయతీల్లో అక్రమాలకు చెక్ నిధుల వినియోగంలో పెరిగిన పారదర్శకత పంచాయతీల్లో పాలన మెరుగుపర్చడంతో �
రైతు వేదికల వద్ద కోలాహలం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు క్షీరాభిషేకాలు రైతుబంధుపై వ్యాసరచన, చిత్రలేఖన, ముగ్గుల పోటీలు ఉత్సాహంగా పాల్గొన్న ప్రభుత్వ విద్యార్థులు విజేతలకు బహుమతుల ప్రదానం ఇండ్ల ఎద